Home Search
ఆర్టిసి - search results
If you're not happy with the results, please do another search
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
డిసెంబర్ 31వరకు పిఆర్సి గడువు పెంపు
ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం...
జలసాధకుడికి జేజేలు
ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు...
డిసెంబర్ లోపు బోనస్ చెల్లిస్తాం
ఆర్టిసిలో ఉద్యోగ భద్రతపై వారంలో విధి విధానాలు
ఉత్తమ డ్రైవర్, మెకానిక్ల అవార్డుల ప్రదానోత్సవంలో ఎండి సునీల్ శర్మ వెల్లడి
హైదరాబాద్: టిఎస్ఆర్టిసి సంస్థలో విధు లు నిర్వహించే ఉద్యోగుల భద్రత పై సిఎంకెసిఆర్, మంత్రి...
ప్రతి మంగళవారం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం టిఎస్ఆర్టిసి ఉన్నతాధికారుల సమావేశంలో...
టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు
నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం
హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
పోదాం పదే జాతర..
మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే
4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో
పులకిస్తున్న బాటలు
కన్నెపల్లి నుంచి నేడు
గద్దెకు రానున్న సారలమ్మ
వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం
వరంగల్ : మేడారం మహాజాతరను...
33.29 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : గడచిన మూడు రోజుల్లో చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్లలో డిఆర్ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 33.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు....
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో సిద్ధం
రెండో వారంలో పరుగులు
హైదరాబాద్: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండో కారిడార్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్వరకు ఫిబ్రవరి రెండో వారం లో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు....
నగరంలో.. ఆర్టిసి కార్గో సేవలు ప్రైవేట్కు
హైదరాబాద్ : త్వరలో నగరంలో రోడ్డు ఎక్కనున్న ఆర్టిసి కార్గోబస్సులను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసిన అధికారులు ఈ మేరకు నిర్ణయం...
రేపటి నుండి రోడ్డు భద్రతా వారోత్సవాలు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2వరకు నిర్వహిస్తున్నట్లు టిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ వెల్లడించారు. ఈ...
రేపటి నుండి జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు
పాలకవీడు : హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిన జనం దేవుడు జాన్పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి....
మేడారానికి ప్రత్యేక బస్సులు
దరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి...
మేడారానికి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8...
పాత బస్సులకు స్వస్తి
వాటి స్థానంలో అద్దె బస్సులు చేరిక
హైదరాబాద్: ఆర్టిసిలో పాతబస్సులను తొలిగించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు కలగని పూర్తి కండీషన్లో ఉన్న బస్సులు నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకోంది. కొత్త బస్సులతో...
మెట్రో కారిడార్-2 రెడీ
మెట్రో కారిడార్-2కు లైన్ క్లియర్
భద్రతా పత్రం జారీ
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు తనిఖీలు
హైదరాబాద్ : హైదరాబాద్ మె ట్రో రైలు జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్కు భద్రతా ధృవీకరణ పత్రాన్ని మెట్రోరైలు...
మేడారం జాతరకు బస్సు ఛార్జీలు పెంపు
హైదరాబాద్: మేడారం జాతర కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఆర్టిసి బస్సు సౌకర్యాలు ఏర్పాటుచేసింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతరకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆర్టిసి...
రెండు బస్సులు ఢీ: ఒకరి మృతి…. 36 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు
road accident in chittoor district
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాశిపెంట్ల వద్ద బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టిసి బస్సు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు....
నేడు దేశవ్యాప్త సమ్మె
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన
కార్మిక సంఘాలు, టిఆర్టిసి దూరం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...
ఎపిలో రోడ్డు ప్రమాదాలు… 30 మందికి గాయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కడప జిల్లా ఎద్దడుగు కనుమ దగ్గర రెండు బస్సులు ఢీకొన్నాయి. ఆర్టిసి బస్సును గుజరాత్ టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ...