Home Search
ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
కరోనాపై కంగారొద్దు
నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం : మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పై కంగారు చెందవద్దని, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...
కెసిఆర్ మైనారిటీల బాంధవుడు
వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు
ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్లో
రూ. 2వేల కోట్లు కేటాయించారు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది
అందుకే రెండో సారి కూడా కెసిఆర్కు జై కొట్టారు
శాసనసభలో అక్బరుద్దీన్
హైదరాబాద్...
చరిత్ర సృష్టిస్తారా?
అందరికళ్లు భారత్పైనే!
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన విశ్వ విజేతగా నిలువడం అనుకున్నంత తేలిక...
తెలంగాణకు వర్ష సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి...
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం
కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్
శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు
తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్
మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్
గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు
ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...
చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
మనతెలగాణ/ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదురుగా హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్వైపు వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి...
కరోనాపై భారతీయులు ఆందోళన చెందొద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురైదుగురు తమకు తామే కోలుకోగలుగుతారని, వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు భయాందోళనలు చెందనక్కర లేదని భారతీయ పరిశోధకురాలు, శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్ గురువారం నిబ్బరం...
భయం వద్దు
కరోనా వ్యాప్తిని కట్టడి చేశాం
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
45 మందిలో నెగిటివ్ వచ్చింది
పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులకూ సోకలేదు
ఇద్దరు శాంపిల్స్లో స్పష్టత లేకపోవడంతో పుణేకు పంపాం
ఐఎఎస్లతో ప్రత్యేక కమిటీలు వేస్తున్నాం, కోఠి డిఎంఇ కార్యాలయంలో...
పుకార్లు నమ్మొద్దు
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించవద్దు
ఐటి కంపెనీలు మూడు నెలలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి : రాష్ట్ర ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్
వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : సైబరాబాద్ పోలీస్...
ఆదర్శగ్రామం శని శింగణాపూర్
శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలుండడం బహు అరుదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్కపెట్టుకోగల్గినవే.. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ...
స్త్రీ లేకుండా సమాజం లేదు.. స్మిత సబర్వాల్
ఇబ్రహీంపట్నం: స్త్రీ లేకుండా సమాజం లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం గురునానక్ ఇంజనీరింగ్ విధ్యాసంస్థల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యాక్రమానికి ఆమేతోపాటు రాచకొండ...
26 మందుల ఎగుమతిపై కేంద్రం నిషేధం
నిషేధిత మందుల జాబితాలో పారాసిటమాల్ తదితరాలు
న్యూఢిల్లీ: ప్రపంచానికి జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో ప్రధాన దేశమైన భారత్ 26 ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాలతో తయారయ్యే...
స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగులగొట్టుకుంటున్నారు
హైదరాబాద్ : రోజుకో రకమైన ఛాలెంజ్ పుట్టుకు వస్తుండడంతో యువత వాటిని పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో యువత బ్లూవేల్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలా రోజుకొకటి పుట్టుకు వస్తుండడం...
ఎపిలో వాగులోకి దూసుకెళ్లి టవేరా.. ఆరుగురు మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద ఆదివారం టవేరా వాహనం వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో...
గూడ్స్ రైళ్లు ఢీ…. ముగ్గురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ లోని శింగ్రౌలీ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఘన్హరీ గ్రామంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఎన్టిపిసి చెందిన బొగ్గు రైలు మధ్య...
దాహం తీరుస్తుంది!
వేసవి తాపానికి చెక్ పెట్టేది పుచ్చకాయ. శరీరంలో నీటి శాతాన్ని కోల్పోకుండా చేసే అద్భుత పండు. ఖనిజాలు, లవణాలు, విటమిన్లు నింపుకున్న ఔషధఫలం. ఆఫ్రికాకు చెందిన పుచ్చకాయను చిన్నా పెద్దా అందరూ ఇష్టపడతారు.
*...
వ్యవసాయ బావిలో పడి ఇద్దరు రైతులు మృతి
మనతెలంగాణ/రాజంపేట: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామ శివారులో వ్యవసాయ బావిలో పడి ఇద్దరు రైతులు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కన్కల్...
బస్సును ఢీకొట్టిన రైలు: 20 మంది మృతి
కరాచీ: పాకిస్థాన్ సింధ్ ప్రాంతంలోని సుక్కూరు జిల్లా రోహ్రీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా... పలువురికి తీవ్ర...
కారును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా...
అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టిన ట్రక్కు (వీడియో వైరల్)
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని సాంబా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఇద్దరు డ్రైవర్లు చిన్నపాటి గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారులో ఎయిర్...