Saturday, May 4, 2024
Home Search

ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
man sets fire on womans house in AP

ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ దాడి.. ఇద్దరు చిన్నారులు మృతి

తూర్పు గోదావరి: ప్రియురాలి ఇంటిపై ఇరవై ఏడేళ్ల ఓ యువకుడు పోట్రోల్ పోసి నిప్పంటించడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా...

మగపిల్లాడికో శిక్షణ

  ఈ మధ్యకాలంలో మంత్రులు, ప్రజాసేవకులమని చెప్పుకొనేవాళ్లు కూడా ఏదైనా కోపంగా చెప్పాలనుకుంటే ‘మేం గాజులు తొడుక్కున్నామా’ అంటారు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే వాళ్లకు గాజులు, పువ్వులు పంపుతూ ఉంటారు. అంటే మాటల్లోనే ఇది...

దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా పారమానుపూర్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపక్కనున్న నాలుగు షాపుల్లోకి దూసుకెళ్లింది....

హెచ్‌ఐవి బారిన 15 నుంచి 24 సంవత్సరాల యువత

  హైదరాబాద్ : కొత్తగా హెచ్‌ఐవి సోకుతున్న వారిలో 40 శాతం మంది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్...
Auto Accident

ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

  జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ క్రాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...

ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు

  అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు మరణాల రేటును తగ్గించడంపై దృష్టి డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు...
Bus Accident

ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ ఆర్‌టిసి బస్సు: తండ్రి మృతి…

  మనతెలంగాణ/పెద్దపల్లి: గోదావరిఖని డిపోకు చెందిన అద్దె బస్సు ఆటో ట్రాలీని ఢీకొట్టడంతో తండ్రి మృతి చెందగా  కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. టిఎస్...

యాంటిబయోటిక్ దుర్వినియోగం

  ఎక్కువగా గ్రామాలు, చిన్న పట్టణాల్లోని క్లినిక్‌లలోనే చిన్న పిల్లలకు ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లు రాస్తున్న డాక్టర్లు ఫ్లస్ వన్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి రిటైల్ రంగంలో 22 శాతం పెరిగిన తలసరి వినియోగం హైదరాబాద్: దేశంలో యాంటిబయోటిక్...

ట్రాక్టర్‌ బోల్తా.. ముగ్గురు కూలీలు మృతి

కృష్ణా: ట్రాక్టర్‌ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన కృష్ణాజిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 12...
Supreme-Court

టెలికాం కంపెనీలకు నిరాశ

ఎజిఆర్ రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు రూ.92,000 కోట్ల స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాల్సిందే న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. జనవరి 23 నాటికి పాత బకాయిలు చెల్లించాలని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని...
LTT-Express

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌…

భువనేశ్వర్‌: ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ గురువారం తెల్లవారుజామున ఒడిశాలోని నిర్గుండి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో దాదాపు...
kite-festival

పతంగులు ఎగరవేస్తున్నారా…

విద్యుశాఖ ఆపరేషన్ డైరక్టర్ శ్రీనివారెడ్డి హైదరాబాద్: ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలో గాలిపటాలు ఎగరవేసేవారు ఏదో ఒక ప్రాంతంలో విద్యుత్ షాక్‌లకు గురవుతున్నారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు...
bus

కుంగిన భూమి…. గుంతలో పడిన బస్సు… ఆరుగురు మృతి

  బీజింగ్: చైనాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా మరో పది మంది ఆచూకీ లభించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చైనాలోని గ్జీనింగ్ నగరంలో ఓ బస్టాప్‌లో బస్సు ఆగిన...

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

  హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్మ్‌డ్ రిజర్వు హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆర్థిక సాయం అందజేశారు. నేరేడ్‌మెట్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం కానిస్టేబుల్ కుటుంబ...
car accident

గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు మృతి

మనతెలంగాణ/హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ నల్గొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె స్వంతంగా కారు డ్రైవింగ్ చేస్తుండగా లారీని...
Electric-Shock

విద్యుదాఘాతాలు తగ్గించండిలా…

 వెలువడిన ఎన్‌ఆర్‌సిబి నివేదిక 824 ప్రమాదాలు .. 780 మరణాలు ముందస్తు జాగ్రత్తలే... నివారణోపాయాలు మనతెలంగాణ/ హైదరాబాద్ : జాగ్రత్తలను విస్మరించడం వల్లనే రాష్ట్రంలో విద్యుత్ షాక్ సర్కూట్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2018 సంవత్సరంలో విద్యుత్ ప్రమాదాలపై...
Car accident

చెట్టును ఢీకొట్టిన కారు… నలుగురు మృతి

  భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శరణ్‌కూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరడ గ్రామం శివారులో కారు అదుపు చెట్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనా...

కాపై నిరసన

  హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఆధ్వర్యంలో తిరంగ యాత్ర హైదరాబాద్: సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలకు నిరసనగా శుక్రవారం యూనైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గా నుండి శాస్త్రిపురం వరకు...
India-vs-Sri-Lanka

సమరోత్సాహంతో భారత్

లంకకు చావో రేవో, నేడు పుణేలో మూడో టి20 పుణే: ఇప్పటికే ఓ మ్యాచ్‌లో గెలిచి జోరుమీదున్న టీమిండియా శుక్రవారంతో శ్రీలంకతో జరిగే మూడో ట్వంటీ20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. పుణే వేదికగా జరిగే ఈ...
Australia-bushfire

ఆస్ట్రేలియా కార్చిచ్చుకు 24 మంది ఆహుతి

ఆరు మిలియన్ హెక్టార్ల భూమి బుగ్గి మెల్‌బోర్నె: చరిత్రలో అత్యంత అధ్వాన్న కార్చిచ్చుగా రికార్డు కెక్కిన ఆస్ట్రేలియా కార్చిచ్చు జ్వాలలకు 24 మంది ఆహుతయ్యారని, ఆరు మిలియన్ హెక్టార్ల భూమి బుగ్గయి పోయిందని...

Latest News