Saturday, May 18, 2024
Home Search

ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
Cancer

భారత్‌లో పదిమందిలో ఒకరికి కేన్సర్

డబ్లుహెచ్‌ఒ, ఐఎఆర్‌సి నివేదికలు వెల్లడి ప్రతి పదిహేను మందిలో ఒకరు ఈ వ్యాధితో మృతి 2018 లో కొత్తగా 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదు పురుషుల్లో కొత్తగా 5,70,000 కేన్సర్ కేసులు మహిళల్లో కొత్తగా 5,87,000 కేన్సర్...
Murder

ప్రియురాలిని చంపబోయాడు… కానీ అతడే చచ్చాడు

  ముంబయి: ఓ వ్యక్తి తన ప్రియురాలిని గొంతు నులిమి చంపాలనుకున్నాడు... కానీ తనని రైలు ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందిన సంఘటన ముంబయిలో మతౌంగ రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
Nirbhaya convicts

నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ

   తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు  దిశ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించిన కేంద్రం  ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన  దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్  తోసిపుచ్చిన దోషుల తరఫు...

విషవాయువు పీల్చి కార్మికుడు మృతి

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన...

రాష్ట్ర ప్రగతికి విఘాతం

  నిధుల వాటాలో భారీ కోత విధించారు 2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు ఆర్థిక ప్రణాళిక తారుమారైంది తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...
Car Accident

కాలువలో పడిన కారు: ఇద్దరు జలసమాధి

  అమరావతి: కాలువలోకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జలసమాధి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల...
CAA

కుట్రపూరిత చట్టం సిఎఎ!

  మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
Bus Accident

బస్సు బోల్తా: ఏడుగురు మృతి

  భువనేశ్వర్: బస్సులో ఏడుగురు మృతి చెందిన సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బెర్హమ్‌పూర్ నుంచి టికిరికి వెళ్తుండగా మూలమలుపు...
Constitution

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
Woman employee dies

పంజాగుట్టలో స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. ఉద్యోగిని మృతి

  హైదరాబాద్: ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. మృతురాలిని నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఎల్ సాయి దీపిక రెడ్డిగా...

ఆ నలుగురికీ సోకలేదు

  కరోనా అనుమానంతో పరీక్షించిన వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు : హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శంకర్ హైదరాబాద్ : కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ...

బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం

  ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి శోక సంద్రంలో క్రీడాభిమానులు కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...
plane crash in Afghanistan

అప్ఘనిస్థాన్‌లో విమానం కూలి 83మంది మృతి?

ఘజ్ని: తూర్పు అప్ఘనిస్థాన్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రాత్రి ఒంటిగంట దాటిన తరువాత 83 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బోయింగ్ విమానం కుప్పకూలింది. ఘజ్ని ప్రావిన్స్‌లో డెహ్ యాక్ జిల్లాలో సదోఖేల్ ప్రాంతంలో...
Kobe-Bryant

బాస్కెట్‌బాల్ దిగ్గజం.. కోబ్ బ్రయంట్ మృతి…

వాషింగ్టన్: ప్రముఖ అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్(41)కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. బ్రయంట్ తన కూతురు జియానా(13)తో పాటు మరో 9మంది...
Auto Accident

యాదగిరి గుట్టలో ఆటో బోల్తా: ఒకరు మృతి

  యాదాద్రి భువనగిరి: ఆటో బోల్తాపడిన సంఘటన యాదిగిరి గుట్ట మండలంలోని వంగపల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోనేరు చిన్న యాదగిరి అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులతో ఆటో...
Earthquake

టర్కీలో భారీ భూకంపం…

ఇలాజిజ్ ప్రావిన్స్‌: టర్కీలో శుక్రవారం అర్థరాత్రి భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 18మంది చనిపోగా.. దాదాపు 500మందికి పైగా గాయపడ్డారు. తూర్పు టర్కీలోని ఇలాజిజ్ ప్రావిన్స్‌, సివ్ రిన్ జిల్లాలో...

నార్కట్ పల్లిలో బస్సును ఢీకొట్టిన ట్యాంకర్

    నార్కట్‌పల్లి: తెలంగాణలో గురువారం ఉదయం వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా పది మంది గాయపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్-బస్సు- ట్యాంకర్ ఢీకొట్టడంతో ఎనిమిది...

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

  గద్వాల: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దెయ్యల వాగు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు...

చైనాలో కరోనావైరస్ మృతుల సంఖ్య 9కి చేరిక

  మృతులంతా హుబేయి ప్రావిన్స్ వారే జపాన్, థాయ్‌లాండ్, కొరియా, అమెరికా దేశాలకు విస్తరించిన వైరస్ బీజింగ్ : చైనాలో నోవల్ కరోనా వైరస్ మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ వైరస్ బాధితుల సంఖ్య...
man sets fire on womans house in AP

ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ దాడి.. ఇద్దరు చిన్నారులు మృతి

తూర్పు గోదావరి: ప్రియురాలి ఇంటిపై ఇరవై ఏడేళ్ల ఓ యువకుడు పోట్రోల్ పోసి నిప్పంటించడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా...

Latest News