Tuesday, April 30, 2024
Home Search

హత్య - search results

If you're not happy with the results, please do another search

మధ్యప్రాచ్యంలో మరో చిచ్చు

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొత్త శాంతిపథకంతో ముందుకు వచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ఇది శాంతియుత పరిష్కారం కానే కాదని పలువురు విశ్లేషించారు. నిజానికి ఇది శాంతిపథకం...

సమత కుటుంబానికి మూడెకరాల భూమి

  ఆసిఫాబాద్: ఆసిఫాబాదు జిల్లా ఎల్లపటార్‌ ఆటవీ ప్రాంతంలో సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ...
Murder

ప్రియుడిని చంపిన దంపతులు

  ఢిల్లీ: భర్తతో కలిసి భార్య తన ప్రియుడిని చంపడంతో ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రోహిణి ప్రాంతంలో మృతదేహం...

ఫరూఖాబాద్ కిడ్నాపర్ హతం

  బాలలు క్షేమం, విడుదల చేసిన పోలీసులు ఫరూకాబాద్ కిడ్నాపర్ హతం, బాలలు సురక్షితం ఫరూకాబాద్ (యుపి) : ఒక దుర్మార్గుడి చేతిలో బందీలుగా చిక్కిన 23 మంది బాలల కథ చివరికి సుఖాంతమైంది. ఎనిమిది గంటలపాటు...
Vinay

నిర్భయ కేసులో కీలక మలుపు… వినయ్ కు నో ఉరి

  హైదరాబాద్: నిర్భయ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నలుగురు దోషుల్లో శనివారం ముగ్గురికి ఉరి తీయనున్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో వినయ్ ఉరిని ఆపాలని ప్రభుత్వం కోర్టును కోరింది. మిగిలిన...
CAA

కుట్రపూరిత చట్టం సిఎఎ!

  మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
Nirbhaya

అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ డిస్మిస్

స్టే పిటిషన్‌కు సుప్రీం నో ఉరి అమలుపై స్టే కోరిన నిర్భయ దోషులు ఢిల్లీ కోర్టులో లాయర్ పిటిషన్ దాఖలు   న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నేరస్థుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు...
Samatha Case

సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష

రూ.26వేలు జరిమానా 66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు   మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...

ఉరిపై స్టే కోరుతూ మళ్లీ నిర్భయ దోషుల పిటిషన్

న్యూఢిల్లీ: వచ్చేనెల 1న(ఫిబ్రవరి) తమకు అమలు చేయనున్న ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ నిర్భయ సామూహిక అత్యాచార, హత్య కేసు దోషులు గురువారం ఇక్కడి పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....

భార్య, కూతురిపై గడ్డపారతో దాడి.. ఆపై ఉరేసుకొన్న భర్త

  నల్లగొండ: ఓ వ్యక్తి తన భార్య, కూతురిపై గడ్డపారతో దాడి చేసి, అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలోని నాంపల్లి మండలం, రాందాస్‌తండాలో  చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మెగావత్‌ మధు...

మద్యం మత్తులో.. భార్యను కొట్టి చంపిన కిరాతకుడు

  హైదరాబాద్ : కట్టుకున్న భార్యను మద్యం మత్తులో కిరాతకంగా హత్యచేసిన సంఘటన లంగర్‌హౌస్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం ముసిరఫా గ్రామానికి...
Constitution

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...

సమతా, హాజీపూర్ తీర్పులు వాయిదా

  హైదరాబాద్ ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్, సమతా కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ రెండు కేసుల్లో న్యాయస్థానాలు నిందితులకు ఎలాంటి శిక్షలు విధిస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో...
attempted-suicide

తన భార్యకు రెండో పెళ్లి చేయాలంటూ సూసైడ్ నోట్..

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంతో ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాకు చెందిన...

ఫైవ్ స్టార్ హోటల్ లో 24ఏళ్ల యువకుడు అనుమానాస్పద మృతి

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఇరవై నాలుగేళ్ల ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరణించిన వ్యక్తిని ఢిల్లీలోని మాల్వీయ నగర్ ప్రాంతంలో నివసింరచే...
National-Girl-Child-Day

బతకనిద్దాం బతుకునిద్దాం

సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...

సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్

హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...
Double Murder

డబుల్ మర్డర్ కలకలం

    ఢిల్లీ: తల్లి, తనయుడిని హత్య చేసిన సంఘటన ఉత్తర ఢిల్లీలోని జహంగీర్ పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పూజా (36) అనే మహిళ భర్త చనిపోవడంతో తన కుమారుడు హర్షాతో...
Murder

ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం

  భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భిలాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది.  ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి, మహిళ  కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి అనంతరం వారిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ...

స్నేహితుడి భార్యపై గ్యాంగ్ రేప్..

  బరేలి: వావి వరుసలు మరచి, చిన్నా, పెద్దా తేడా లేకుండా అత్యాచారానికి ఒడిగడుతున్న కామాంధులు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా...

Latest News