Home Search
గవర్నర్ తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
నిర్మల్: జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున బాసర సరస్వతి ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు....
నిస్వార్థ సేవకులు డాక్టర్లు : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : రోగులకు నిస్వార్థంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జులై 1 నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు...
మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం: గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్: మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్భవన్లో మహిళా...
మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం : గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్భవన్లో...
గవర్నర్ తమిళిసై అటెండర్ మృతి
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాన్వాయ్ సిబ్బందిలో అటెండర్ గురువారం మృతిచెందాడు. సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని స్కంధగిరి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవానికి గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఆ సమయంలో అటెండర్ రాజ్ కుమార్...
రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై..
హైదరాబాద్: ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి...
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశ సార్వభౌమత్వాన్ని గర్వంగా జరుపుకునే రోజు గణతంత్ర దినోత్సవమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత రాజ్యాంగాన్ని...
రామానుజ విగ్రహావిష్కరణ: గవర్నర్ తమిళిసైకి చినజీయర్ స్వామి ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజాచార్యులు భూమిపై అవతరించి...
తమిళనాడులో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై..
మన తెలంగాణ/హైదరబాద్: మన రాష్ట్ర గవర్నర్ తమిళిసై పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు. తమిళనాడులోని తన నివాసంలో ఘనంగా పొంగల్ నిర్వహించారు. సంప్రదాయంగా పద్ధతి, తమిళ ఆచారాలకు అనుగుణంగా వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన...
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అందరికీ సంతోషం, ఆరోగ్యాన్ని తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. మకర సంక్రాంతికి సంస్కృతీ పరంగా గొప్ప ప్రాముఖ్యత ఉందని...
సోలార్ ఉత్పత్తిలో తెలంగాణ ముందుంది:గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: సోలార్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆదివారం హైటెక్స్లో తెలంగాణ స్టేట్ రినవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టీఎస్ఈసిఎ-2021 అవార్డుల కార్యక్రమానికి...
నల్గొండలో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై
నల్గొండ: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం గవర్నర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో...
రేపు మహేశ్వరానికి గవర్నర్ తమిళిసై
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. మహేశ్వరంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శివగంగ రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొత్వాల్ చెరువుతాండలో గిరిజన మహిళలతో...
ముస్లింలకు గవర్నర్ తమిళిసై రంజాన్ శుభాకాంక్షలు
హైదరాబాద్: ముస్లింలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వం, సోదరభావం, దయ, ప్రేమ,శాంతికి రంజాన్ ప్రతీకని గవర్నర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని తమిళిసై...
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై పుదుచ్చేరిలోని రాజీవ్గాంధీ ఆసుపత్రిలో కోవీషీల్డ్ వ్యాక్సిన్...
గవర్నర్ తమిళిసైకి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ను అంతర్జాతీయ పురస్కారం వరించింది. తమిళిసై సౌందర రాజన్కి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్స్2021 అవార్డు వచ్చినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్...
గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. శుక్రవారం రాజ్ భవన్ లో ''మూవింగ్ ఫార్వర్డ్ విత్ మెమొరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్'' అనే పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై...
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్: భారతదేశంలో మహిళలు ఎంటర్ప్రైన్యూర్షిప్లో మరింతగా చొరవచూపి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యంతోనే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. దేశంలో మొత్తం పారిశ్రామికవేత్తలతో...
తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ ప్రతీకని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం రాజ్భవన్లో మహిళలకు గవర్నర్ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలు...
కాకతీయుల కట్టడాలకు రక్షణ కల్పించండి: కేంద్రానికి గవర్నర్ తమిళిసై లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్ జిల్లా ముప్పరం గ్రామంలోని కాకతీయుల కాలంనాటి త్రికూట ఆలయాన్ని పరిరక్షించ డంలో భాగంగా మరమ్మత్తు, పునరుద్ధరణ పనులను చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రామాయణానికి...