Home Search
వివో - search results
If you're not happy with the results, please do another search
కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని విస్తరించిన అసుస్..
అసుస్ నేడు తమ కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని ఏఎండీ రైజెన్ 7000 సిరీస్తో భారతీయ మార్కెట్లో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. యువ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, లైఫ్స్టైల్ ప్రియుల కోసం విడుదల చేసిన ఈ నూతన...
అసుస్ నుంచి ఎఎండి రైజెన్ 7000 సిరీస్ ల్యాప్టాప్లు
న్యూఢిల్లీ : అసుస్ కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది. కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని ఎఎండి రైజెన్ 7000 సిరీస్ ల్యాప్టాప్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. యువ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తల కోసం విడుదల చేసిన ఈ...
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మరిపెడః తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మరిపెడ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అరెస్టుకు సంబంధించిన వివరాలను తొర్రూర్ డిఎస్పి ఏ. రఘు మరిపెడ పోలీస్ స్టేషన్లో వెల్లడించారు....
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
మనతెలంగాణ/హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణలో మరో మూడువేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మరో రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ రూ.2 వేల కోట్లను, యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్...
బిగ్‘సి’ 20వ వార్షికోత్సవ ఆఫర్ తొలి లక్కీడ్రా
మన తెలంగాణ/ హైదరాబాద్ : బిగ్‘సి’ 20వ వార్షికోత్సవం తొలి లక్కీడ్రా విజేతలను ప్రకటించింది. ఈ లక్కీడ్రా ఆఫర్కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని నెం.1 మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్‘సి’...
నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9
మనతెలంగాణ/ హైదరాబాద్ : వివో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9 ప్లే ఆఫ్లు, ఫైనల్ ముంబైలో జరుగుతాయని కబడ్డీ లీగ్ నిర్వాహకులు మషల్ స్పోర్ట్ ప్రకటించింది. నేటి నుంచి గచ్చిబౌలి స్టేడియంలో...
తిరుపతిలో ప్రత్యేక స్టోర్ను ప్రారంభించిన అసుస్
చిత్తూరు: దేశవ్యాప్తంగా బ్రాండ్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా తైవనీస్ సాంకేతిక సంస్థ అసుస్ ఇండియా నేడు తమ ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్ను తిరుపతిలో ప్రారంభించింది. ఈ స్టోర్లో కంపెనీ...
ఆరు నూతన ల్యాప్టాప్లు విడుదల చేసిన అసుస్..
అసుస్ నేడు తమ కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని ఆరు నూతన క్రియేటర్ సిరీస్ ల్యాప్టాప్లను భారతీయ మార్కెట్లో విడుదల చేయడం ద్వారా విస్తరించినట్లు వెల్లడించింది. కంటెంట్ క్రియేటర్లు మరియు వినియోగదారుల కోసం సృజనాత్మకంగా...
ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు
హైదరాబాద్ : ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 నేటి (జూలై 23న) అర్థరాత్రి ప్రారంభం కానుంది. ఈసేల్లో ఐఫోన్ 12 రూ. 52,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది....
వరంగల్లో ప్రత్యేక స్టోర్ను ప్రారంభించిన అసుస్
వరంగల్: దేశవ్యాప్తంగా బ్రాండ్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా తైవనీస్ సాంకేతిక సంస్థ అసుస్ ఇండియా నేడు తమ ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్ను వరంగల్లో ప్రారంభించింది. ఈ స్టోర్లో కంపెనీ...
లోన్ యాప్ సంస్థలపై ఇడి కొరడా
నాలుగు సంస్థలకు చెందిన రూ. 86కోట్ల జప్తు
మనతెలంగాణ/హైదరాబాద్: లోన్యా ప్ కేసులో నగరంలోని కుడుస్ ఫైనాన్స్, ఎస్ మనీ, రహినో, పయనీర్ లిమిటెడ్ సంస్థలపై ఇడి అధికారులు దాడులు నిర్వహించి రూ.86.65 కోట్లను...
బిగ్‘సి’ సంక్రాంతి ఆఫర్లు
ప్రకటించిన సంస్థ సిఎండి యం.బాలు చౌదరీ
హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ బిగ్‘సి’ సంక్రాంతి పండుగల సందర్భంగా వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు అందిస్తోందని సంస్థ సిఎండి యం.బాలు చౌదరీ ప్రకటించారు....
షెడ్యూల్ ప్రకారమే మెగా వేలం
ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 12, 13...
సెల్ వినియోగదారులకు సెల్ బే బంపర్ ఆఫర్
హైదరాబాద్: సెల్ బే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా సెల్ ఫోన్ వినియోగదారులు జరిపే విక్రయాలకు బహుమతులను ప్రకటించింది. సెల్బేలో అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ లభిస్తాయని, ఏ కంపెనీ మొబైల్ కొనుగోలు...
భారత్కు విరాళాలతో సాయం: ఆపిల్ సిఇఒ
ఆపిల్ సిఇఒ టిమ్ కుక్
న్యూయార్క్ : కొవిడ్19 మహమ్మారిపై పోరాటంలో భారతదేశం చేస్తున్న పోరాటానికి తాము సహకరిస్తామని ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ హామీ ఇచ్చారు. విరాళాలు, సహాయక ప్రయత్నాల్లో కంపెనీ తన...
కోవిడ్ ప్రోటీన్ విరుగుడు కణజాల సృష్టి
యంగ్సైంటిస్టు పోటీలో విజేత అనిక
పాతికవేల డాలర్ల బహుమతి
3 ఎం కంపెనీ నుంచి శిక్షణ
హుస్టన్ : ప్రస్తుత కోవిడ్ దశలో భారతీయ సంతతికి చెందిన ఓ చిన్నారి బాలిక అమెరికాకు ఆశాకిరణం...
బిగ్‘సి’లో భారీ ఫెస్టివ్ ధమాకా ఆఫర్
మన తెలంగాణ/ హైదరాబాద్ : పండగ సీజన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్‘సి’ భారీ ఫెస్టివ్ ధమాకా ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ వివరాలను సంస్థ...
ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్గా డ్రీమ్ 11
ముంబై: ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరూ అనే ఉత్కంఠతకు తెరపడింది. ఐపిఎల్ 13వ సీజన్కు సంబంధించి టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను డ్రీమ్ 11 కంపెనీ దక్కించుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే...
ఈసారి ఐపిఎల్ సవాలు వంటిదే!
ముంబై: కరోనా భయంతో ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ వేదికను యుఎఇకి మార్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే...
5జి సపోర్ట్తో ‘వివొ వై70ఎస్’ స్మార్ట్ ఫోన్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్ తయారీదారు కంపెనీ వివో నుంచి 5జీ టెక్నాలజీతో మరో స్మార్ట్ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా వై-సిరీస్లో వై 70ఎస్ స్మార్ట్ఫోన్ను చైనాలో లాంచ్ చేసింది సంస్థ....