Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
రేషన్ షాపుల వద్ద కనిపించని సోషల్ డిస్టెన్స్
టోకెన్ల కోసం పెద్దత్తున గుమిగూడుతున్న ప్రజలు
పట్టించుకోని పౌరసరఫరా శాఖ అధికారులు,
పత్తాలేని స్థానిక ప్రజాప్రతినిధులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రేషన్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మచ్చుకైనా కనిపించడం లేదు. ఉచిత బియ్యం తీసుకునేందుకు రేషన్షాపులకు...
అలా జరిగితే కరోనా విజృంభించే ప్రమాదం ఉంది: మోడీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నియంత్రణపై, లాక్ డౌన్ అమలుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి నుంచి వైరస్ వ్యాప్తి...
కూపీ లాగుతున్నాం
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తున్నాం
మర్కజీ యాత్రికుల వివరాలన్నీ సేకరణ
కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఏప్రిల్ 6 కరోనా ఫ్రీ తెలంగాణ లక్షం డౌటే
10లక్షల మంది వలస కార్మికులకు సకల...
అందరూ సర్దుకుపోవాల్సిందే!
కరోనాతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండి
అందులో భాగంగానే జీతాల్లో కోత
లాక్డౌన్తో మార్చి ఆదాయం రూ.4 వేల కోట్ల లోపే
ముఖ్యమైన వాటికే నిధుల విడుదల... మిగతా అన్నింటికీ బ్రేక్
మొదటి వారంలోనే రూ.1500 లబ్ధిదారుల...
నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ
తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున అందజేత
87.54 లక్షల ఆహార భద్రత కార్డులోని 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు లబ్ధి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉచిత...
వలస కూలీలను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీష్ రావు
సంగారెడ్డి: రాష్ట్రంలో 3.50 లక్షల మంది వలస కూలీలకు బియ్యం, రూ.500 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో...
రైస్ బౌల్ మనదే
త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా
మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం
ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు
ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల
ధాన్యం...
జీతాల్లో కోత
సిఎం, మంత్రులు సహా ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కట్
అఖిల భారత సర్వీసులకు 60%, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో 50%, నాలుగో తరగతి, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో...
‘కరోనా’పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి భారీ మూల్యం
10 కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి...
లాక్డౌన్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి: హరీష్
హైదరాబాద్: లాక్డౌన్ ఉల్లంఘించి బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేటలో లాక్డౌన్ పరిస్థితులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు....
గండం గడువలే
కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ
కరోనా పాజిటివ్ 70
డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935
కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...
కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోతే.. ఏప్రిల్ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు
హైదరాబాద్ : కరోనాపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మరో ముగ్గురికి కరోనా సోకినట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. నిన్న (మార్చి 28)న 67 కేసులు...
చిరంజీవి ఆధ్వర్యంలో ‘సి.సి.సి. మన కోసం’
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుండి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకులు భారీగా విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుండి...
గోనె సంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోండి
హైదరాబాద్: ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, కాంటాలు, టార్పాలిన్ ( తాడిపత్రి) తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్...
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...
కరోనాను అడ్డుకుంటున్న పల్లె ప్రగతి స్ఫూర్తి
సిఎం కెసిఆర్ దూరదృష్టితోనే ఈ ఫలితాలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్పై రాష్ట్ర ప్రజలు సమష్టిగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి...
సర్ వద్దు…బ్రదర్ ముద్దు…. పవన్కు కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్ : తనను సార్ అని ఎన్నడూ సంభోదించవద్దని, ఎప్పటికీ బ్రదర్ అని పిలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ఐటి మంత్రి కెటిఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలాంటి విపత్తు...
దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి: జగన్
మనతెలంగాణ/అమరావతి: దయచేసి మరో మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి, అది అందరికీ శ్రేయస్కరమని ఎపి సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి గురువారం తన ఛాంబర్లో...
వినకపోతే ఖబడ్దార్
మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...
కరోనాపై యుద్ధానికి విరాళాలు
కరోనా రిలీఫ్ ఫండ్... భారీగా విరాళాలు
సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు
ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు
హీరో నితిన్ రూ.10 లక్షలు
డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు
బండి సంజయ్ ఎంపి...