Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ఫిబ్రవరి 7,8 తేదీల్లో ఐపిఎల్ మెగా వేలం?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు, ఎనిమిది తేదీల్లో నిర్వహించే అవకాశాలున్నట్టు తెలిసింది. వచ్చే ఐపిఎల్ సీజన్లో రెండు కొత్త ఫ్రాంచైజీలు ప్రవేశించనున్నాయి. ఇప్పటి...
పుట్టినచోట గిట్టుతోందా?
దక్షిణాఫ్రికాలో ఉవ్వెత్తున ఎగిసి అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్న ఒమిక్రాన్ కేసులు, వారం క్రితం 27వేలు, తాజాగా 17వేల కేసులు
కొత్త వేరియెంట్ దిగివస్తుందని వైద్యనిపుణుల విశ్లేషణ
భారత్లో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీలో...
జీ-సోనీ విలీనానికి ఆమోదం
విలీన సంస్థకు సిఇఒగా పుణీత్ గోయెంకా
న్యూఢిల్లీ : సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) మధ్య విలీనానికి జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఈ మేరకు...
రఫేల్ ఒప్పందంపై ఎంబిడిఎకు రక్షణ శాఖ జరిమానా
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయనందుకు యూరోపియన్ క్షిపణి తయారీ సంస్థ ఎంబిడిఎకు 10 లక్షల యూరోలకు లోపు జరిమానాను రక్షణ మంత్రిత్వశాఖ విధించింది. రఫేల్ విమానాలను...
ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భువనేశ్వర్: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్షాలను ఛేదించే సామర్ధం గల బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఏపిజె అబ్దుల్ కలామ్ ఐలాండ్ నుంచి ఈ...
టీమిండియాతో టెస్టు సిరీస్: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ..
ముంబై: కీలకమైన భారత్ సిరీస్కు ముందు ఆతిథ్య సౌతాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా...
ఎదుటివాళ్లను ప్రేమించడమే అత్యుత్తమ మతం
ఇతర మతస్థులపై దాడులు గొప్ప విషయం కాదు ఎవరైనా దాడులకు
పాల్పడితే సహించేదిలేదు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు
అన్నివర్గాలకు స్వేచ్ఛ ఎవరు కోరకున్నా అన్నిమతాల పండుగలను
అధికారికంగా నిర్వహిస్తున్నాం : సిఎం కెసిఆర్
ఎల్బి...
ఈసారైనా ఆ లోటు తీరుతుందా?
టీమిండియాకు కీలకంగా మారిన టెస్టు సమరం!
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఎదురులేని జట్టుగా మారిన విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. ఆస్ట్రేలియా,...
భారత వ్యతిరేక యుట్యూబ్ చానళ్లు, వెబ్సైట్లపై వేటు
కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: భారత వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు వార్తల వ్యాప్తికి పాల్పడుతున్న 20 యుట్యూబ్ చానళ్లు, 2 వెబ్సైట్లపై వేటు వేసినట్ల్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంగళవారం తెలిపింది....
చిన్నారులకు కరోనా టీకా ఇప్పుడే అవసరం లేదు
ఎన్టిఎజిఐ నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ : 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఇప్పుడే టీకాలు ఇవ్వడం అంత అత్యవసరమేమీ కాదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఎజిఐ) సభ్యుడొకరు తాజాగా ఓ...
అఫ్ఘన్కు తక్షణ మానవతా సహాయం అందించాలి
భారత్ ఐదు మధ్యఆసియా దేశాలు
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ ప్రజలకు తక్షణ మానవతా సహాయం అందించాల్సి ఉన్నదని భారత్, ఐదు మధ్య ఆసియా దేశాలు స్పష్టం చేశాయి. అయితే, అఫ్ఘన్ భూభాగం నుంచి ఉగ్రవాదులకు...
టీమిండియా వైస్ కెప్టెన్గా రాహుల్
ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా కెఎల్.రాహుల్ను భారత క్రికెట్ బోర్డు నియమించింది. అంతకుముందు రోహిత్ శర్మను సిరీస్లో వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే గాయం వల్ల...
ఎదుగూ బొదుగూ లేక అమేథీ అలాగే ఉంది : కేంద్రంపై రాహుల్ ధ్వజం
అమేథీ / న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్లోని తన ఇదివరకటి నియోజక వర్గమైన అమేథీలో శనివారం ర్యాలీలో కేంద్రంపై తిరుగులేని దాడి చేశారు. అమేథీలో ఆయన ద్రవ్యోల్బణ...
పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కూల్చివేత
న్యూఢిల్లీ: పంజాబ్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఒక డ్రోన్ను సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపి కూల్చివేసినట్లు బిఎస్ఎఫ్ శనివారం తెలిపింది. ఫిరోజ్పూర్ సెక్టార్లోని వాన్ బార్డర్ పోస్టు సమీపంలో శుక్రవారం రాత్రి...
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్ (ఒడిశా) : వ్యూహాత్మక అగ్ని ప్రైమ్ క్షిపణిని శనివారం భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో కొత్తతరం అత్యాధునిక రూపాంతరం గల అగ్నిపి అనే ఈ క్షిపణిని ఒడిశా...
సెమీస్లో శ్రీకాంత్, లక్ష్యసేన్
క్వార్టర్ ఫైనల్లోనే సింధు ఔట్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
హుఎల్వా(స్పెయిన్): ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో భారత షట్లర్లు లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్కు చేరుకున్నారు. దీంతో భారత్కు కనీసం రెండు...
కోవోవాక్స్కు డబ్లుహెచ్ఓ ఆమోదం
టీకా అత్యవసర వినియోగానికి అనుమతి
జెనీవా: భారత్నుంచి ఉత్పత్తి అవుతున్న మరో కొవిడ్ వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్ఓ)ఆమోదం లభించింది. పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్కు...
11 రాష్ట్రాల్లో 100కు పైగా ఒమిక్రాన్ కేసులు
అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కలవరపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోను శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకగా, మొత్తం 101 కేసులు నమోదైనట్లు...
రమ్నా కాళీ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
ఢాకా: బంగ్లాదేశ్లోని ఢాకాలో 1971 యుద్ధ సమయంలో ధ్వంసమైన రమ్నా కాళీ ఆలయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ప్రారంభించారు. 1971లో పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయడంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. యుద్ధ సమయంలో...
మరి 4
రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు, ఏడుకు చేరిన కేసుల సంఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో...