Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్
పాన్ ఇండియా యాక్టర్ రానా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రేయసి మిహికా బజాజ్ని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ 35 ఏళ్ల నటుడు రెండు రోజుల్ క్రితం తన...
అఫ్ఘానిస్థాన్లో కొత్త అధ్యాయం
భారతదేశం ఇప్పుడు కోవిద్ 19తో పోరాడుతోంది. కరోనా సంక్షోభంలో ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక కూడా దొరకడం లేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక మార్పులపై మన దృష్టిపోవడంలేదు. కాని చాలా ముఖ్యమైన...
భారత్లో 80 వేలు దాటిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,967 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
కరోనా… భర్త మృతదేహంతో భార్య 6 గంటలు ప్రయాణం….
లక్నో: కరోనా వైరస్ సోకిన భర్త మృతదేహంతో ఓ మహిళ ఆరు గంటలు ప్రయాణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో లక్నో రైల్వే స్టేషన్లో జరిగింది. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 200 మందిని హోం...
భారత్లో 78వేలు దాటిన కరోనా కేసులు.. 134 మరణాలు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ మహమ్మారి విస్తరణ మాత్రం ఆగడం లేదు. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,722 కొత్త...
ఇంద్రగంటి దర్శకత్వంలో యంగ్ స్టార్ మూవీ
యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించి.. ‘పెళ్లి చూపులు’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు....
భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర...
రానా ప్రేమ, పెళ్లిపై సురేష్ బాబు కామెంట్స్..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రానా తనకు కాబోయే భార్యను పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తన ప్రేమను అంగీకరించిందంటూ రానా మంగళవారం తన...
24 గంటల్లో 3,525 కొత్త కరోనా కేసులు.. 122 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రాకాసి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,525 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 122 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
ఈ నెల 16 నుంచి 22 వరకు వందేభారత్ మిషన్-2
16 నుంచి వందేభారత్ మిషన్ రెండోదశ
31 దేశాల నుంచి 149 విమానాల్లో రానున్న భారతీయులు
మొదటి దశలో చేరుకున్న 6000 మంది
న్యూఢిల్లీ : ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న...
20 లక్షల కోట్లు
లాక్డౌన్ 4.0
‘స్వయం సమృద్ధ భారత్ అభియాన్’ పేరిట భారీ ఆర్థిక ప్యాకేజీ
దేశ జిడిపిలో ఇది 10 శాతం
కొత్త రూపురేఖలతో నాలుగో దశ లాక్డౌన్
ప్యాకేజీతో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదం, భారత పారిశ్రామిక...
ప్రేయసిని పరిచయం చేసిన రానా… శుభాకాంక్షలు చెప్పిన చిరు
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా తన ప్రేయసిని పరిచయం చేశాడు.తన ప్రపోజల్కి ఆమె ‘ఎస్’ అన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పాటు వారి ఫోటోను పంచుకున్నారు. రానా మనసు దోచిన...
ధాన్యం సేకరణలో రెండవ స్థానంలో తెలంగాణ: ఎఫ్సిఐ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యాసంగిలో రైతులను నుంచి అధికమొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తూ దేశంలోనే రెండవ స్థానాన్ని కైసవం చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా...
24 గంటల్లో 3604 కేసులు
ఢిల్లీ: గత 24 గంటల్లో 3604 కేసులు పెరిగాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత దేశంలో కరోనా కేసులు 70 వేలకు పైగా చేరుకోగా 2293 మంది మృత్యువాతపడ్డారు. ప్రసుతం...
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం
గ్రామాలకు కరోనా పాకకుండా చేయాలి, దేశం ముందున్న పెద్ద సవాల్ ఇదే
లాక్డౌన్తో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది,
దానికి తగట్టుగా ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది
లాక్డౌన్ పొడిగింపును వ్యతిరేకించిన 12 రాష్ట్రాలు!
ఎవరైనా...
వానాకాలం పంట రుణాలు రూ.30,649 కోట్లు
రైతులకు ఇబ్బంది ఉండొద్దు.. వడ్డీల పేరుతో సతాయించొద్దు
లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకులకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈసారి కోటి 30 లక్షల ఎకరాల పైనే సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో రైతులకు వానకాలం...
విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా….
ఢిల్లీ: విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. విద్యుత్ శాఖకు సంబంధించిన శ్రమ శక్తి భవన్ ను మూసివేశారు. విద్యుత్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఉన్నతాధికారులు సూచించారు....
అవకాశాన్ని అందిపుచ్చుకుందాం
బీ ఇండియన్,
బై ఇండియన్
స్ఫూర్తి చాటుదాం
దేశంలో భారీ టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటు ఆలోచన భేష్
పాలసీల్లో మార్పులతోనే దేశంలోకి భారీ పెట్టుబడులు
చేనేత, జౌళి రంగాల్లోని వారికి 50 శాతం కూలీ మద్దతు...
ఎలాన్ మస్క్ కొడుకు పేరులా ఉండాలి
ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్పై ట్విట్టర్లో ఎస్బిఐ సూచన
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ కుమారుడి పేరు వైరల్గా మారింది. కారణం మస్క్ తన కొడుకు పేరును విభిన్నంగా X AE A-12 పెట్టడమే....
7 విమానాలల్లో అమెరికా నుంచి భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద విమానాల ద్వారా రప్పించడానికి భారత్ సన్నాహాలు ప్రారంభించింది. గల్ఫ్, బ్రిటన్ నుంచి భారతీయులు ఈ పాటికే తరలివచ్చారు....