Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
రష్యాలో దినదినం కరోనా విలయం
నెల రోజుల్లో 70 శాతం ఎక్కువైన కేసులు
మాస్కో : రష్యాలో కరోనా కేసులు రోజురోజుకీ అత్యధికంగా పెరుగుతున్నాయి. నెలక్రితం కన్నా కేసులు 70 శాతం ఎక్కువగా నమోదవుతున్నాయి. సెప్టెంబర్ 19 న...
ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్
ఎన్ఎస్ఓ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది
యువ అధికారులు అంకిత భావంతో పనిచేయాలి
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ఓ) ధైర్యానికి...
ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఉపరాష్ట్రపతి
పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే, అది మనల్ని కాపాడుతుంది
ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమం కావాలని ఆకాంక్ష
పల్ల వెంకన్న మొక్కలను ప్రేమించారు, వాటితోనే ఎదిగారు
నర్సరీల పెంపకాన్ని వ్యాపార దృష్టితోనే చూడకుండా దేశ ప్రయోజనాలను కాంక్షించారు
నిబద్ధతో, కష్టపడి...
విశ్వ సమరానికి సర్వం సిద్ధం..
విశ్వ సమరానికి సర్వం సిద్ధం.. నేటి నుంచి టి20 వరల్డ్ కప్
తొలి మ్యాచ్లో ఒమాన్తో పపువా న్యూ గునియా ఢీ
అల్ అమరాత్:పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్కు ఆదివారం తెరలేవనుంది. ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్...
కరోనాతో తీవ్రతరమైన పేదరికం
పేదరికం మనిషికి శాపం లాంటిది. ఆధునిక ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవటంలో సగటు జీవికి పేదరికం అడుగడుగునా అడ్డుపడుతోంది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక సమస్యలలో పేదరికం ఒకటి. ఇది అత్యంత తీవ్రమైన...
పోరాట శిక్షణ పొందిన 38 మంది డాక్టర్లు ఐటిబిపిలో చేరిక
ముసోరి: కరోనా విజృంభణ సమయంలో ఢిల్లీలోని స్పెషల్ కొవిడ్ ఆస్పత్రిలో సేవలందించిన 38 మంది డాక్టర్లు భారత్ చైనా సరిహద్దు రక్షక దశంలో చేరారు. అసిస్టెంట్ కమాండెంట్ స్థాయిలో మెడికల్ ఆఫీసర్లుగా వీరు...
మార్గదర్శకంగా ప్లీనరీ
దేశానికి దిశానిర్దేశకంగా పార్టీ శ్రేణులకు గుర్తుండిపోయేలా
25న పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తాం హైటెక్స్లో
ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన తలపెట్టిన...
తీరుమారకపోతే మరిన్ని మెరుపుదాడులే
పాకిస్థాన్కు అమిత్ షా ఘాటు హెచ్చరిక
చర్చల కాలం చెల్లిపోయింది
ఇక దెబ్బకు దెబ్బనే భారత్ దారి
పనాజీ : ఇప్పటికైనా వక్రబుద్దిని వీడకపోతే మరిన్ని సర్జికల్ దాడులకు దిగుతామని పాకిస్థాన్ను కేంద్ర హోం...
తెలంగాణ పథకాలు ఇండియాకే ఆదర్శం: కెటిఆర్
హైదరాబాద్: అనేక సవాళ్లను ఎదుర్కొని... అద్భుతమైన ఉద్యమాన్ని నడిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల మేరకు తెలంగాణ సాధించుకున్నామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల...
ఫ్రెంచ్ సెనెట్లో ప్రసంగించనున్న కెటిఆర్
ఫ్రాన్స్ నుంచి విశిష్ట ఆహ్వానం
ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్టు కొవిడ్ అంశంపై ఈ నెల 29న ఫ్రెంచ్ సెనెట్లో జరిగే యాంబిషన్ ఇండియా వేదిక నుంచి ప్రసంగించవలసిందిగా కోరుతూ ఆహ్వానం
ఫ్రెంచ్...
శాఖల సంచలిత పిఎం గతిశక్తి
రూ 100 లక్షల కోట్ల కార్యక్రమం
ప్రగతి మైదాన్లో ప్రధాని ప్రారంభం
పెట్టుబడుల ఆకర్షణకు మార్గం
శాఖల సమన్వయం అనుసంధానం
న్యూఢిల్లీ : దేశంలోని దాదాపు 16 అత్యంత కీలక మంత్రిత్వశాఖల సమన్వయంతో రూ...
అమర్త్యా … తగునా ఇది మీకు
ఓ చట్రంలో బందీలయి మోడీపై దాడి
ఇదేం మేధోతనం ఇదేం నిర్మాణాత్మకం
అమెరికా ఇష్టాగోష్టిలో ఆర్థిక మంత్రి నిర్మల
బోస్టన్ : విద్యావంతులు, విశ్లేషకులు ఎక్కువగా వారివారి వ్యక్తిగత ఇష్టాయీష్టాల చట్రంలో బందీలయ్యారని భారత...
ఈ ఏడాది డబుల్ డిజిట్ కు దగ్గర్లో వృద్ధి రేటు: నిర్మలా సీతారామన్
బోస్టన్: ఈ ఏడాది భారత్ డబుల్ డిజిట్కు దగ్గరలో వృద్ధి సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. వచ్చే భారత్...
సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తన ఖాతాలో మరో అరుదైన రికార్డును జత చేసుకున్నాడు. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో భాగంగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో గోల్ సాధించడం ద్వారా...
ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్ట్
ఎకె 47, మందుగుండు స్వాధీనం.. భారీ ఉగ్రదాడుల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ: భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ మంగళవారం అరెస్టు చేసింది....
ఉగ్రవాదంపై సమష్టి పోరు సాగించాలి
అంతర్జాతీయ సమాజానికి భారత్ వినతి
నూర్ సుల్తాన్ : వాతావారణ మార్పులను, కరోనా మహమ్మారిని ఏ విధంగా తీవ్రంగా పరిగణించి సమష్టిగా పోరు సాగించాలని సన్నధ్ధమౌతున్నామో అదే విధంగా ఖండాంతర ఉగ్రవాదాన్ని తీవ్రమైన...
కొవిడ్ ఔషధం మొల్ను పిరవిర్ తయారీలో మనపాత్ర
భారత్ సంస్థ ఎవరెస్టు ఆర్గానిక్స్ వెల్లడి
బెంగళూరు : కొవిడ్ 19 చికిత్సకు వినియోగించే మొల్ను పిరవిర్ ఔషధానికి క్రియాశీల ఔషధ పదార్దాన్ని (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ ఎపిఐ)ను తాము తయారు చేస్తున్నట్టు...
రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి లక్షన్నర మంది మృతి
న్యూఢిల్లీ: ప్రతి ఏడాది భారత్లో జరిగే రోడ్దు ప్రమాదాల్లో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో మొత్తంగా జరిగే రోడ్దు ప్రమాదాలతో పోలిస్తే భారత్లో జరిగేవి 1 శాతం. గత కొన్ని సంవత్సరాల్లో...
దేశంలో చిన్నారుల కోసం కోవాగ్జిన్
న్యూఢిల్లీ: 2 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు అత్యవసరంగా వినియోగించే తొలి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ ‘కోవాగ్జిన్’కు కేంద్రం అనుమతిని ఇచ్చింది. భారత ఔషధ...
అమెరికాలో పర్యటించనున్న ఆర్థికమంత్రి నిర్మల
న్యూఢిల్లీ: ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) వార్షిక సమావేశాలు, జి20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల (ఎఫ్ఎంసిబిజి)సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారంపాటు అమెరికా పర్యటించనున్నారు. ఈ అధికారిక...