Monday, May 6, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Biden reiterates support for India's permanent seat

ప్రధాని మోడీకి బైడెన్ హామీ

మండలి, ఎన్‌ఎస్‌జిలలో ప్రవేశం వాషింగ్టన్ : ఐరాస భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వానికి అమెరికా పూర్తి స్థాయి బాసట నిస్తుంది. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షులు జో...
Pak policies are threat to whole world says india

పాక్ విధానాలు యావత్ ప్రపంచానికే ముప్పు

ఐరాస వేదికగా పాక్‌ను ఎండగట్టిన భారత్ ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్ ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటలను ఆర్పే వ్యక్తిగా నటిస్తోంది’ అని భారత్ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న...
New feature in Kovin‌, Certificates with date of birth

కొవిన్‌లో కొత్త ఫీచర్.. పుట్టిన తేదీతో సర్టిఫికెట్లు

  న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల విషయంలో భారత్, బ్రిటన్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లనున్న భారతీయుల కోసం కొవిన్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈమేరకు పూర్తి పుట్టిన తేదీని...
Women's rights activist Kamla Bhasin passed away

మహిళా హక్కుల కార్యకర్త కమలా భాసిన్ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి,రచయిత్రి కమలా భాసిన్ శనివారం క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. భారత్‌తోపాటు ఇతర దక్షిణాసియా దేశాలలో మహిళా హక్కుల ఉద్యమంలో చురుకైన...
Quad Fellowship for hundreds of students annually

ఏటా వందమంది విద్యార్థులకు క్వాడ్ ఫెలోషిప్

వాషింగ్టన్ : ప్రతి ఏడాది క్వాడ్ దేశాలకు చెందిన వందమంది విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వనున్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. క్వాడ్ గ్రూపులో ఉన్న ప్రతి దేశం నుంచి 25 మందికి అవకాశం...
13596 New Corona Cases Reported in India

గత 24 గంటల్లో రికవరీల కంటే పాజిటీవ్ కేసులే ఎక్కువ

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 29,616 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో...
Modi meets President Joe Biden

శ్వేత భవనంలో ప్రధాని మోడీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయ ఆలింగనం, ఉభయ నేతల చర్చలు వాషింగ్టన్: అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు) అధ్యక్షుడు జో...
Australian women's team won second ODI against India

ఆస్ట్రేలియా మహిళల ఉత్కంఠ గెలుపు

మూనీ అజేయ శతకం, రాణించిన మెక్‌గ్రాత్, పోరాడి ఓడిన భారత్ మాక్‌కె: భారత్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు...
IPL2021: Match between CSK and RCB

IPL 2021: బౌలింగ్ ఎంచుకున్న సిఎస్ కె

  షార్జా : ఐపిఎల్‌లో నేడు రెండు కీలక టీంలు తలపడబోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో తలపడనుంది. టాస్ గెలిచిన సిఎస్ కె బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో...
MLA Jagga Reddy Fires On Revanth Reddy

తారాస్థాయికి చేరిన కాంగ్రెస్‌లో లుకలుకలు

టిపిసిసి చీఫ్ రేవంత్ తీరుపై ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవట్ లిమిటెడ్ కంపెనీయా? అని ఘాటు వ్యాఖ్యలు గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహాం హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
airbus

ఎయిర్‌బస్‌తో కేంద్రం రూ. 20వేల కోట్ల ఒప్పందం

న్యూఢిల్లీ: ఎయిర్‌బస్‌తో శుక్రవారం కేంద్రం చేసుకున్న ఒప్పందంతో భారత వాయుసేన రెండేళ్లలో తొలి సి-295ఎండబ్లు రవాణా విమానాలను పొందనున్నది. మొత్తం 56 విమానాల ఒప్పందంలో తొలివిడతగా 16 విమానాలు ఎగిరే కండిషన్‌లో స్పెయిన్...
Rakesh Tiakait

అమెరికా సాయం కోరిన రాకేశ్ టికైత్

న్యూఢిల్లీ: దేశంలో కొత్త సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని నడుపుతున్న రాకేశ్ టికైత్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ట్వీట్ చేసి సాయం కోరారు. ఆయనను కలుగజేసుకుని కొత్త సేద్యపు...
PM Modi gets a warm welcome from Indians

ఏ మూలనైనా విశిష్టతతే

భారతీయ సంతతికి మోడీకితాబు వాషింగ్టన్ : భారతీయ సంతతివారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి విశిష్టతను చాటుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన...
AYUSHMAN cards is completed within a year

ఏడాదిలో వందశాతం ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి

న్యూఢిల్లీ : ఆయుష్మాన్ భారత్‌కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి వందశాతం ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఆయుష్మాన్...
Modi Stadium to host India's 1000th ODI

అహ్మదాబాద్‌లో చారిత్రక పోరు

భారత్ 1000వ వన్డేకు మోడీ స్టేడియం వేదిక! అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఓ చారిత్రక మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. ఇక్కడి మొతెరా...
40 Terrorists gang with Pakistani Afghans

పాక్ అఫ్ఘనీలతో 40 మంది ఉగ్రగ్యాంగ్

పండుగల సీజన్‌లో భారత్‌లో దాడుల వ్యూహం నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తం ఎల్‌ఒసి ఆవల శిబిరాలలో మకాం నదిని దాటి వచ్చేందుకు ప్లాన్ న్యూఢిల్లీ : అఫ్ఘనిస్థాన్‌లో పాగా వేసుకుని ఉన్న పాక్ ఉగ్రవాదుల బృందం...
Covid positive for T Natarajan

నటరాజన్‌కు కరోనా

  దుబాయి: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కల్లోలం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన పరీక్షల్లో యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్‌కు కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో నటరాజన్‌తో సన్నిహితంగా...
zee sony merger

సోని పిక్చర్స్ లో విలీనం కానున్న జీ

బెంగళూరు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్(జెడ్‌ఇఇఎల్) త్వరలో సోనీ పిక్సర్స్ నెట్‌వర్క్ ఇండియా(ఎస్‌పిఎన్‌ఐ)లో విలీనం కానున్నది. జీ కంపెనీ బోర్డ్ బుధవారం సూత్రప్రాయంగా తన ఆమోదాన్ని తెలిపింది. జీ ప్రస్తుతం టెలివిజన్ ప్రసారం, డిజిటల్...
BCCI not chance to Uppal Stadium for Domestic Series

హైదరాబాద్‌కు మళ్లీ నిరాశే!

మన తెలంగాణ/హైదరాబాద్: స్వదేశంలో జరిగే సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా పలు సిరీస్‌లు జరుగనున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో భారత్ సిరీస్‌లను...

‘క్వాడ్’తో జాగ్రత్త!

ఆరు మాసాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ విదేశీ యాత్ర చేపట్టారు. ఏడేళ్ల హయాంలో బహుశా ఆయన తిరగని దేశం లేదని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఆయన విదేశీ యాత్రల జోరుకి...

Latest News