Thursday, May 2, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Sanchara Jathulu in Backward caste

బిసిలుగా సంచార జాతులు

చేసే పని ఇష్టమైనది, సంతృప్తినిచ్చేదైతే లోకమందున అంతకుమించినది మరొకటి ఉండదనుకుంటా! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పని చేయటం జీవితకాలానికి మరువలేని మహద్భాగ్యం. రాష్ట్రం సాధించుకున్న తర్వాత పునర్నిర్మాణంలో పని చేసే అవకాశం...

ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రణబ్‌ను కలిసేవాళ్ళం: ఈటెల

  హైదరాబాద్: తెలంగాణ ఏర్పడినప్పుడు గొప్ప ఆశయం సాధించావని సిఎం కెసిఆర్‌ను ప్రణబ్  ముఖర్జీ మెచ్చుకున్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం...
CID to Begin Probe in Srisailam power plant Accident

శ్రీశైలంలో సిఐడి దర్యాప్తు షురూ

పవర్‌హౌజ్‌ను పరిశీలించిన అడిషనల్ డిజి గోవింద్ బృందం అగ్ని ప్రమాదం ఆనవాళ్లు సేకరణ, సంఘటన పూర్వాపరాలపై ఆరా మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: దేశ చరిత్రలోనే దురదృష్ట సంఘటనగా నిలిచిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో...
KTR Meeting with Municipal Officers at Pragathi Bhavan

వార్డు ఆఫీసర్లు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా విధులు  ఇంజినీరింగ్ శాఖలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు, సహాయకులుగా ముగ్గురు ఎస్‌ఇలు   పురపాలికల్లో పారదర్శకంగా ఖాళీల భర్తీ జరగాలి : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక...

సెప్టెంబర్7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

సెప్టెంబర్7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని సిఎం నిర్ణయం ముఖ్యమైన అంశాలపై సమగ్రంగా చర్చ సిద్దంగా ఉండాలని మంత్రులను, అధికారులకు ఆదేశాలు మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల 7వ తేదీ నుంచి...
Article about AP and TS Water disputes

జలవివాదాలు కాదు, విధానాలు కావాలి

ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
Telangana increases diet expenses for Corona patients

కోవిడ్ పేషెంట్లకు డైట్ చార్జీలు పెంచిన ప్రభుత్వం

జిహెచ్‌ఎంసి పరిధిలో పేషెంట్లకు రూ. 275, వైద్యసిబ్బందికి రూ.300 జిల్లాల్లో పేషెంట్లకు రూ.200, హెల్త్ వర్కర్లకు రూ.250 జి.ఓనెం 298ను విడుదల చేసిన ఆరోగ్యశాఖ హైదరాబాద్ : కోవిడ్ పేషెంట్లకు డైట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు...
Minister puvvada launches nursing college in Tarnaka

సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకరావాలి: పువ్వాడ

  భద్రాద్రి కొత్తగూడెం: సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకరావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్-3ని మంత్రి అజయ్ కుమార్ ప పరిశీలించారు. అధికారులతో రివ్యూ...
Green india challenge event by MP santhosh kumar

జకీర్ పాషా హ్యాట్సాఫ్!

  ఆ వీడియో చూడగానే ఉదయాన్నే అంతులేని సంతృప్తి... నా గుండె చెమ్మగిల్లింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన జకీర్‌పాషాకు చేతులు లేకున్నా కాళ్లతో అనేక వ్యయ,...
PV Narasimha rao shatha jayanthi celebrations

పాములపర్తి సదాదేశానువర్తి

  ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు పి.వి.లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ తెలంగాణ మట్టే నేర్పింది. ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన వ్యక్తి ఎంతశక్తివంతుడుగా ఉంటాడో దాన్ని దేశం, ప్రపంచం చూసింది....
Rythu bandhu cash gives to all Farmers: Somesh Kumar

రైతులందరికీ రైతుబంధు: సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బిఆర్‌కెఆర్ భవన్‌లో గురువారం అధికారులతో ఆయన రైతుబంధు పంపిణీపై...

పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: కెకె

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఉత్సవాల నిర్వహణ, కార్యక్రమాలపై చర్చించామని టిఆర్‌ఎస్ ఎంపి కె కేశవరావు తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఎంపి కెకె ఆధ్వర్యంలో...
12 killed in road accidents

ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మధిరకు చెందిన 12 మంది మృతి, 13 మందికి గాయలు, దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా విషాదం మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా...

సామాజిక వ్యాప్తి లేదు

  కరోనా నియంత్రణలోనే ఉందంటున్న ఐసిఎంఆర్ సర్వే రూరల్‌లో 1200 శాంపిళ్లకు నలుగురికే పాజిటివ్ హైదరాబాద్‌లో 500 శాంపిళ్లకు 15 మందికే పాజిటివ్ తెలంగాణనే భేష్ అని మరోసారి రుజువైంది మంత్రి ఈటల రాజేందర్ మన తెలంగాణ/హైదరాబాద్...
Water fish and Milk Revolution in Telangana

‘తీన్‌’మార్

  రాష్ట్రంలో జల, నీలి, క్షీర విప్లవాలు, సంపద కేంద్రాలుగా ప్రాజెక్టులు మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి పశుసంవర్ధక కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొర్రెలు, పాడి...
TRS MLA Jeevan Reddy fires on PM Modi over Power

పవర్‌తో పెట్టుకుంటే పవర్ లేకుండా పోతారు..

  మనతెలంగాణ/హైదరాబాద్: పవర్(కరెంట్)తో పెట్టుకుంటే పవర్‌లో(అధికారంలో) లేకుండా పోతారని పియుసి ఛైర్మన్, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ఎ.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరెంట్‌తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్‌ను రెండు సార్లు పవర్ లోకి తెచ్చింది పవరే...

జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు పారిశుద్ధ్య కార్యక్రమం….

  హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాలతో తెలంగాణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నామని పంచాతీయ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు తెలంగాణ...
CM distribute rice-money for hungry

కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేకులు: జగదీశ్ రెడ్డి

  యాదాద్రి: కాంగ్రెస్ నేతలు నియంత్రిత సాగు విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు వ్యతిరేకులుగా మారారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్‌లో నియంత్రిత సాగుపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షలు జరిపిన...

విద్యుత్ సవరణ బిల్లుతో రైతులకు ఉచిత కరెంట్ ఉండదు: జెఎసి

హైదరాబాద్: కేంద్ర విద్యుత్ సంస్కరణలపై విద్యుత్ ఉద్యోగుల జెఎసి నిరసన తెలిపాయి. బడా పారిశ్రామికవేత్తల కోసమే విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని, కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని జెఎసి తెలిపింది....
District wide farm cards for controlled crops

ఇలా ‘సాగు’దాం

  నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు అమలు బాధ్యత కలెక్టర్లకు సిద్ధమైన పంటల పటం ఆమోదించిన సిఎం? వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్! పత్తి 10లక్షల ఎకరాలు అధికం! అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!