Home Search
బాంబు - search results
If you're not happy with the results, please do another search
డార్విన్ సిద్ధాంతమే సత్యం
ఫిట్టెస్ట్ ఆఫ్ది ఫిట్ విల్ సర్వైవ్ అనేది సైన్సు సూత్రం. అంటే వాతావరణ, భౌగోళిక, శాస్త్ర సంబంధమైన పరిస్థితులకు అణుగుణంగా తనను తాను దిద్దుకున్నప్పుడు మాత్రమే ఏ జీవరాశైనా భూగోళంపై మనుగడ కొనసాగింపగలుగుతుంది....
ఆత్మహత్య చేసుకుంటానని రాజీవ్ హంతకురాలి బెదిరింపు..
వెల్లూరు (తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితకాలం శిక్ష అనుభవిస్తున్న దోషి నళిని మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. సీనియర్ జైలు అధికారి ఈ విషయాన్ని చెప్పారు....
తాలిబన్ల ఆత్మాహుతి దాడిలో 11మంది మృతి
కాబూల్: ఉత్తర అఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం 11మంది మృతి చెందినట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. సమంగన్ రాష్ట్ర రాజధాని అయ్బర్లోని నిఘా కార్యాలయం లక్షంగా సోమవారం ఈ...
అందరి మనిషి -అందని మనిషి
కూటమి కట్టడం ఎరుగని వ్యక్తి. తనకంటూ ఒక వర్గం లేకపోయినా, అధిష్ఠానంలో తనను ఆదుకొనే, చేదుకొనే వ్యక్తులంటూ ఎవరూ లేకపోయినా, వివాదాలకు అతీతమైన వ్యక్తి కావడం వల్లనే తొలి తెలంగాణ వేర్పాటు ఉద్యమం...
ముంబై పేలుళ్ల దో షి యూసఫ్ మెమన్ మృతి
ముంబై : 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న యూసఫ్ మెమన్ శుక్రవారం మృతిచెందాడు. మహారాష్ట్ర నాసిక్ రోడ్డు జైలులో యూసఫ్ మృతి చెందినట్టు జైలు అధికారి ఒకరు తెలిపారు....
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్
తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి...
హైడ్రాక్సీ సేఫ్ కాదు
హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడిన వారిలో వ్యతిరేక ప్రభావాలు, మరణాలు
లాన్సెట్ తాజా అధ్యయనం
మలేరియా, లుపస్, ఆర్థరైటీస్కు వాడే మందును కరోనాకు ఉపయోగించడంపై అభ్యంతరాలు
గుండె సంబంధిత వ్యాధులు రాగలవని హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడికి...
భగవత్ ఉద్బోధ
ఎడారిలో వాన చినుకులా, బొత్తిగా ఎదురు చూడని వైపు నుంచి అమృత బిందువు వంటి ఒక మంచి పలుకు కరోనాను మించిన మహమ్మారిలా దేశంలో వ్యాపించి జాతి సమైక్యతను బలి తీసుకుంటున్న విద్వేష...
వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ కష్టమే!
నిర్వహణ కమిటీ చీఫ్ తొషిరో మూటో
టోక్యో: కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక, వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ క్రీడల...
‘పుష్ప’ స్పెషల్ సాంగ్లో కియారా?
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా ఫస్ట్ లుక్స్ను ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫస్ట్ లుక్స్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక...
చత్తీస్గఢ్లో మావోయిస్టుల కాల్పుల్లో 17మంది పోలీసులు దుర్మరణం
15 మందికి గాయాలు
మృతదేహాలు రాయ్పూర్కు తరలింపు, సిఎం భగేల్ దిగ్భ్రాంతి
మనతెలంగాణ/ కొత్తగూడెం: మావోయిస్టులు మాటువేశారు. ఆపరేషన్ నుంచి తిరిగి వస్తొన్న పోలీసులపై ఛత్తీస్గఢ్లోని సుక్మాజిల్లాలోని చింతగుఫా సమీపంలో శనివారం దాడి చేసి 17మంది...
జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది
హైదరాబాద్: తెలంగాణ తనకు తాను పునర్ నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్...
సంపాదకీయం: శ్రీలంక బ్యాలట్ యుద్ధం
శ్రీలంక పార్లమెంటు ఎన్నికలకు తెర లేచింది. దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స సోమవారం నాడు పార్లమెంటును రద్దు చేసి ఏప్రిల్ 25న ఎన్నికలు జరిపించడానికి ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుత పార్లమెంటు పదవీ కాలం...
ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు
మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు..
హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. 1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.వరుస బాంబు...
రెండు తుమ్ములు
రెండే తుమ్ములు రెండు బాంబుల్లా ప్రతిధ్వనించాయి. భూకంపం వచ్చేసిందా, వెర్రి నిశబ్దం ఆ ఆఫీసుగదిలో. పక్కనున్న జెఫ్ ఎగిరిపడ్డాడు సీటులోనే. కాస్త దూరంలో వంగొని కంప్యూటర్ చూసుకుంటున్న నూర్ హయాతి కింద పడిపోబోయింది....
100 బిట్కాయిన్స్ ఇవ్వకుంటే పేల్చేస్తాం: ముంబై లగ్జరీ హోటళ్లకు బెదిరింపు
ముంబయి: బాంబుతో పేలుస్తామని హోటళ్లకు ఈమెయిల్ హెచ్చరిక రావడంతో ముంబయిలోని నాలుగు లగ్జరీ హోటళ్లను బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబా సభ్యుడినని ఈ మెయిల్ పంపిన వ్యక్తి...
విధుల్లోకి 37 పోలీసు జాగిలాలు
అమోఘం,అద్భుతం శునకాల సాహస విన్యాసం
అట్టహాసంగా పోలీస్ జాగిలాలు పాసింగ్ అవుట్ పరేడ్
ఐ.ఐ.టి.సిలో 885 శునకాలకు తర్ఫీదు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐ.ఐ.టి.సి) ఆధ్వర్యంలో...
నాటి దాడిని మరచిపోలేదు.. క్షమించేది లేదు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో ఉగ్రవాదాలు జరిగిన బాంబు దాడిలో 40 మంది జవాన్లు మరణించి ఏడాది అయిన సందర్భంగా అమర జవాన్లను సంస్మరిస్తూ సిఆర్పిఎఫ్ శుక్రవారం ఒక ట్వీట్ పోస్ట్ చేసింది....