Home Search
కర్ణాటక ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఉద్యాన ‘పంట’ పండాలి
మూడు నెలల్లో సమగ్ర విధానం
ఏడాదిలో గణనీయమైన వృద్ధి కనిపించాలి
300 ఎకరాల విస్తీర్ణంలో కొంగరకలాన్లో
పంటల మార్కెట్ నిర్మాణం
ఉద్యాన పంట ఉత్పత్తుల నాణ్యతకు
ప్రత్యేక విభాగాలు : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
మక్క రైతుకు మంచి రోజుల్లేవ్
దేశంలో అవసరానికి మించి నిల్వలున్నా దిగుమతి సుంకం తగ్గించారు
కేంద్రం నిర్ణయం మద్దతు ధరకు గొడ్డలిపెట్టు మొక్కజొన్న సాగుపై
రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా 6వేల ధాన్యం సేకరణ కేంద్రాలు
చివరి గింజ...
నేడు అపెక్స్ కౌన్సిల్ భేటీ
గోదావరి, కృష్ణా నీటివాటాలపై పట్టుపట్టనున్న తెలంగాణ n పోతిరెడ్డిపాడును నిలిపేయాలని, పోలవరం నుంచి 45 టిఎంసిల నీరివ్వాలని డిమాండ్ n మధ్యాహ్నం ఒంటి గంటకు వీడియో కాన్ఫరెన్స్ n ప్రగతిభవన్ నుంచి పాల్గొననున్న...
పన్ను చెల్లింపుల ఆధారంగా ఆస్తుల నమోదు
నాలా కన్వర్షన్ చేయకపోయినా లే ఔట్లు, ధరణిలో పట్టాదారుల పేర్లు నమోదు, ప్లాట్ల్లు కొన్న వారికి తప్పని చిక్కులు, రానున్న రోజుల్లో చిక్కుముళ్లకు పరిష్కారం చూపనున్న ధరణి.
హైదరాబాద్ : పన్ను చెల్లింపుల ఆధారంగా...
మరో మూడు రోజుల పాటు వర్షాలు
హైదరాబాద్ : ఇప్పటికే నగరంతో పాటుగా జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్...
గళపతి
ఇక్కడి గాలి నిండా నిండిపోయి, హృదయ మృదంగాలను కుదిపేసి, వీనుల్లో నిత్యనివాసమేర్పరచుకున్న సుమధుర గాత్రం ఇక లేదంటే, అది మరెన్నో కొత్తకొత్త హొయళ్ళు పోతూ జనమానాసాలను కవ్వంపట్టే క్షణాలు మరి ఇక ఉండ...
విలీనం, విమోచనం కాదు…
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 న జరిగింది ఏమిటో నేటికి మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకర్ల, దేశ్ముఖ్ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు ఆ క్రమంలోనే 1948...
విప్లవాత్మక అధ్యాయం
భూ రిజిస్ట్రేషన్లు, హక్కుల మార్పిడిలో విప్లవాత్మక అధ్యాయం
రెవెన్యూలో అవినీతి, వివాదరహిత పాలనకు శ్రీకారం
మంగళవారంతో పాత చట్టానికి పాతర బుధవారం నుంచి
కొత్త చట్టంతో రైతులకు అన్ని బాధల నుంచి విముక్తి
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త రెవెన్యూ...
ప్రైవేటులో అన్ని బెడ్లకూ ప్రభుత్వ ధరలే
రీ ఇన్ఫెక్షన్ కేసులపై అధ్యయనం చేస్తున్నాం
రెండోసారి వైరస్ సోకినా ప్రమాదం ఉండదు
టెస్టుల సంఖ్యను భారీగా పెంచాం
రెండు వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది
ప్రతి జిల్లాలో గాంధీ లాంటి సౌకర్యాలను సమకూర్చాం
ఆంధ్ర, కర్ణాటక నుంచి...
హమ్మయ్య శాంతించింది
భద్రాద్రి వద్ద తగ్గిన గోదావరి ఉధృతి
61.7 నుంచి 51.5 అడుగులకు
మూడో ప్రమాద హెచ్చరిక వాపస్
నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు
రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
సాగర్కు కొనసాగుతున్న వరద
ఎల్లంపల్లి 8 గేట్లు ఎత్తివేత
కొమురంభీం ప్రాజెక్టులోకి వరద
మూడు...
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
కాంగ్రెస్ రెబెల్స్కు గుణపాఠం
సచిన్ పైలట్ కొద్ది మంది మద్దతుదారులైన ఎంఎల్ఎలతో హర్యానాలోని ఒక హోటల్లో బైటాయింపు జరిపి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో బిజెపితో చేతులు కలిపి ఆ పదవి దక్కించుకొంటాననే బలమైన సందేశం...
కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!
మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
త్వరలో అంతర్రాష్ట్ర సర్వీసులు
వచ్చే వారం నుంచి బస్సుల పరుగు
హైదరాబాద్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఎపి, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది....
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
పత్తికి పంటల బీమా పరేషాన్!
‘గులాబీ రంగు పురుగు’ సోకితే పరిహారం ఉండదు
వాతావరణ ప్రభావంతో నష్టం వస్తేనే వర్తింపు
రెసిస్టెన్స్ కోల్పోయిన బిటి 2 రకం.. దేశీయ పత్తిపై పరిశోధనలు అంతంతే
పంటల బీమాలో మార్పులు చేయాలని రాష్ట్రం పలుమార్లు కోరినా...
పల్లెల్లో వైరస్ టెన్షన్
గ్రామాలకు పెరుగుతున్న వలసలు
పొలిమేరల్లోనే ఆపేస్తున్న గ్రామస్తులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాలకు కొత్త పరేషాన్ వచ్చింది. ఇన్నాళ్లు పట్టణాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతుండగా, తాజాగా దాని తీవ్రత పల్లేలకూ...
వైన్స ఓపెన్
45 రోజుల తర్వాత తెరుచుకోవడంతో మురిసిపోయిన మద్యం ప్రియులు
ఉదయం 6 గంటల నుంచే బారులు
మాస్క్లు పెట్టుకుని భౌతిక దూరం
పొరుగురాష్ట్రాలతో పోలిస్తే పటిష్ట ఏర్పాట్లు
తొలిరోజే రూ. 100 కోట్ల విక్రయాలు?
నిబంధనలు పాటించని 28...
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
కెసిఆర్ జిందాబాద్.. ప్రభుత్వానికి జై కొడుతున్న వలసకూలీలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ ప్రభుత్వానికి వలస కూలీలు జిందాబాద్ చెబుతున్నారు. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతున్న కథనాలను ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ, యూపి, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర...