Home Search
ఘోర రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
బస్సును ఢీకొట్టిన మరో బస్సు: ఐదుగురు మృతి
అలీఘర్: ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు....
ప్రాణం తీసిన డ్రంక్ అండ్ డ్రైవ్
హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ పై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో సందీప్ అనే యువకుడు...
వేర్వేరు ప్రమాదాలు: 12 మంది మృతి
భువనేశ్వర్: మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది మృతి చెందగా 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని కోట్ పూట్...
సూరత్ ఘటనపై ప్రధాని, రాజస్థాన్ సిఎం తీవ్ర దిగ్భ్రాంతి
సూరత్: గుజరాత్ రాష్ట్రలోని సూరత్ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సూరత్ లోని కోసాంబ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్...
బస్సుకు విద్యుత్ తీగ తగిలి… ఎనిమిది మంది మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లా మహేష్ పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బస్సుకు విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతం సంభవించడంతో 8 మంది చనిపోయారు. మరో...
బైక్-లారీ ఢీ: ఇద్దరు సజీవదహనం
అమరావతి: అనంతపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. గుత్తి మండలం ఎంగిలి బండ వద్ద వేగంగా వచ్చి అదుపుతప్పి బైక్-లారీ ఢీకొన్నాయి. ఈ...
బస్సు-గ్యాస్ ట్యాంకర్ ఢీ: 8 మంది మృతి
సంభల్: ఉత్తర్ ప్రదేశ్ సంభల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాముణ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగ్రా - మొరదాబాద్ రహదారిపై ఆర్జీసి బస్సు- గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి...
ట్రక్కు- కారు ఢీ: ఏడుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కు, కారు ఢీకొని జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని పడ్డి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సురేంద్రనగర్ డిప్యూటీ...
బోల్తాపడ్డ బస్సు.. ఐదుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో బుధవారం తెల్లవారుజామున ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందూర్బార్లోని ఆసుపత్రికి తరలించారు. గుజరాత్...
డేేంజర్
కాంగ్రెస్, ఎంఐఎం మద్ధతు, అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
బిల్లు ఆమోదిస్తే అంతా కేంద్రం నియంత్రణలోనే, ప్రైవేటుకు ధారాదత్తమే
రైతులు, పేదల ఉసురు తీసే నియంతృత్వ బిల్లును ఒప్పుకునేది లేదు
26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టే బిల్లును బిజెపి...
వరంగల్ లో కారు-లారీ ఢీ: ఐదుగురు మృతి
వరంగల్: వరంగల్ రూరల్ లో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పసరగొండ వద్ద కారు-లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. మృతులంతా వరంగల్ జిల్లాలోని పోచం మైదాన్...
కొడుకు మృతదేహాన్ని కడసారి చూద్దామని…
అమరావతి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న వాహనాన్ని వేగంగా వచ్చిన స్కార్ఫియో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే...
కారును ఢీకొట్టిన లారీ: పెళ్లి కూతురుతో పాటు ముగ్గురు మృతి
అమరావతి: అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుత్తి మండలం జక్కల చెరువు వద్ద పెళ్లికి వెళ్తున్న కారును వేగంగా వచ్చిన...
రెండు కార్లు ఢీ: ఐదుగురు మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం రాజ్గఢ్ జిల్లా గోపాల్పురా ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఈ...
లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం
అమరావతి: కడప జిల్లా దువ్వూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన వచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లారీలో మంటలు...
స్కార్పియో- ట్రక్కు ఢీ : తొమ్మిది మంది మృతి
లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా......
ఫైఓవర్పై నుంచి కింద పడ్డ లారీ: డ్రైవర్ మృతి
హైదరాబాద్: రింగ్రోడ్ వంతెనపై నుంచి సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి కిందపడిన ప్రమాద ఘటన శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ దగ్గర శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో...
రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు...
బైక్-లారీ ఢీ నవమాసాల గర్భిణి దుర్మరణం
10 మీటర్ల దూరంలో పడి మృతి చెందిన శిశువు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘోరవిషాదం
మన తెలంగాణ/పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు...
లారీ – టూరిస్ట్ బస్సు ఢీ: ఇద్దరు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని భద్రక్ జిల్లా బారిక్పూర్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...