Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం
హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్లో ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన స్టెంట్ తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం, 2030నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా తెలంగాణ లైఫ్సెన్సెస్ మెడికల్ డివైజెస్ రంగంలో భారతదేశానికే కేంద్రంగా మారాలి...
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...
ఆదర్శంగా గురుకుల విద్యాలయాలు
నిర్వహణ, పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల విద్యాలయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డలకు ఓ వరం: హరీశ్ రావు
సిద్ధిపేట: దేశంలో ఎక్కడ లేని విధంగా పేదింటి ఆడ బిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ...
యాదాద్రి సేవలో ఎర్రబెల్లి
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి...
అవార్డులే కాదు.. నిధులు ఇవ్వండి: ఎర్రబెల్లి
అవార్డులే కాదు.. నిధులు ఇవ్వండి: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అమలు చేసిన మిషన్ భగీరథ పథకంలో కేంద్రం పక్షపాత ధోరణి మరోమారు పార్లమెంటు సాక్షిగా బట్టబయలు అయిందని...
క్రిస్మస్కు ఘనంగా ఏర్పాట్లు
ఎల్బి స్టేడియంలో జరిగే ఉత్సవాలకు సిఎం కెసిఆర్
రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సిహెచ్ మల్లారెడ్డి
ఈ నెల 17లోగా రాష్ట్రవ్యాప్తంగా క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ
నేడు నగరంలోని ఎమ్మెల్సీలు,...
డిస్కంలపై కేంద్రం భారం
గ్రీన్ ఎనర్జీసెస్ పేరుతో బాదుడు
పెరిగిన బొగ్గు ధరలు
రైల్ రవాణాపై 40 శాతం పెంపు
రెన్యుబుల్ ఎనర్జీ పేరుతో అదనపు భారం
సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కృష్ణపట్నం పిపిఏలతో కుదేలు
రాష్ట్రం ఏర్పడే నాటికే 12,185 కోట్ల...
టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం
మన తెలంగాణ/మోత్కూరు: టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని మోత్కూరు మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడం పట్ల టిఆర్ఎస్...
టిఆర్ఎస్ విజయం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం..
హైదరాబాద్: టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్నింటిని.. అంటే...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు కెటిఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి...
రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వం వద్దు: పల్లా
హైదరాబాద్: రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వం తమకు వద్దని ఎంఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పై పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు....
ఆకాశమే హద్దుగా ఆదర్శ పాలన
ప్రజల నాడి తెలిసిన నేత
రైతుబంధు నుంచి దళితబంధు వరకు వినూత్న పథకాలతో జనానంద పాలన అందిస్తున్న అనితర, అసమాన ప్రభుత్వ సారథి
అభివృద్ధి, సంక్షేమాల్లో అనితర సాధ్యమైన శిఖరాల అధిరోహణ, ఐటిలో...
క్రీడా మైదానాల నిర్మాణానికి ప్రాధాన్యం: శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ ఒపెన్ స్ప్రింట్స్,...
పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం : శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటక శాఖ అనేక ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో దేవరకొండ కోట...
భవిష్యత్ విద్యుత్ వాహనాలదే: మంత్రి జగదీష్రెడ్డి
నెక్లేస్ రోడ్లో విద్యుత్ వాహనాల ప్రదర్శన
హైదరాబాద్ : ప్రసుత్త రవాణా అవసరాలకు విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. టిఎస్ రెడ్కో ఆధ్వర్యంలో...
విద్యుత్ వాహనాల సరఫరా లేదు: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: డిమాండ్ తగిన విధంగా విద్యుత్ వాహనాల సరఫరా లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పీపుల్స్ ప్లాజాలో గో ఎలక్ట్రానిక్ వాహనాల రోడ్ షో, ప్రదర్శన చేపట్టారు. విద్యుత్...
వాళ్లతో పెట్టుకున్నోళ్లు ఎవరు బాగుపడలేదు: జీవన్ రెడ్డి
హైదరాబాద్: దేశంలో రైతులు, కార్మికులతో పెట్టుకున్నోళ్లు ఎవరు బాగుపడలేదని ఎంఎల్ఎ జీవన్ రెడ్డి విమర్శించారు. కార్మికుల సంక్షేమంలో తెలంగాణ ముందువరసలో ఉందన్నారు. రైతుల సంక్షేమ కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని...
బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలి: సుమన్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బాల్కసుమన్ మాట్లాడారు. గొప్పగా అభివృద్ధి...
గాంధీలో సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన హరీశ్..
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరర పలు వార్డుల్లోకి వెళ్లి రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా...