Home Search
పోషకాహార లోపం - search results
If you're not happy with the results, please do another search
లింగ సమానత్వ సాధనలో మహిళా నాయకత్వమే కీలకం
కరోనా మహమ్మారి కారణంగా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు. మహిళా ఉద్యోగులు, కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయి అర్ధాకలితో పోషకాహార లోపానికి గురయ్యారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో...
జాతి గర్వించే కట్టడమా!
అన్నింటికీ కేంద్ర బిందువుగా ఉంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నెలవైన భారత పార్లమెంటు నేడు భౌగోళిక రూపాంతరం చెందబోతున్నది. ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనాన్ని నాటి ఆంగ్లేయులు...
జనాభా నియంత్రణే శరణ్యం
ప్రతి సంవత్సరం ప్రపంచంలో 135 మిలియన్ల పిల్లలు పుడతారు. భారతదేశంలో ప్రతిరోజూ సగటున 70,000 మంది పిల్లలు పుడుతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలోనే 2.55 కోట్ల మంది పిల్లలు పుడతారు. ప్రపంచంలో ఏ...
ఆకలి భారతం
ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం అత్యంత అథమ స్థానంలో ఉన్నదన్న సమాచారం దేశం ఎంచుకున్న విధానాలను, పాలనా శైలిని బోనులో నిలబెడుతున్నది. దేశదేశాల్లో ఆకలి, పోషకాహార లోపం గురించి...
ఆకలి భారతం
గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 94వ స్థానంలో నిలిచిన భారత దేశం
దేశంలో 14 శాతం మందికి పోషకాహార లోపం
ఐదేళ్ల వయసులోపు బాలల్లో 37.4 శాతం స్టంటింగ్ రేటు
పెద్ద రాష్ట్రాల్లో పథకాల అమలులో వైఫల్యాలే ప్రధాన...
యువతుల వివాహ వయసుపై త్వరలోనిర్ణయం
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన
ఎఫ్ఎఓ వజ్రోత్సవాల సందర్భంగా రూ.75 ప్రత్యేక నాణెం విడుదల
17 కొత్త పంటలను ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం...
బతకనిద్దాం బతుకునిద్దాం
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
గ్రామాల్లో నిధులన్నీ మోదీ సర్కార్వే :బండి సంజయ్
కరీంనగర్ : గ్రామాలు, పట్టణాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, శిశు...
తెలంగాణలో తగ్గిన పేదరికం
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెకిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-...
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ కావాలి
నల్గొండ:జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వా రా వైద్య సేవలు పేద ప్రజలకు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ ఆర్ .వి.కర్ణన్ అన్నారు.వైద్య శాఖ డాక్టర్ లు,ప్రోగ్రాం అధికారులు సమర్థవంతంగా పని చేయాలని...
పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యం
సూర్యాపేట : పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యమని వినియోగదారులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు రేషన్ డీలర్లను సూచించారు. గురువారం కలెక్టరేట్లోని రేషన్ డీలర్లతో పోర్టిఫైడ్ రైస్ పై...
కొద్ది మంది గుప్పెట్లో సంపద!
దేశంలో గ్రామీణ, పట్టణ పేదల పరిస్థితి అత్యంత ప్రమాదకరం గా ఉంది. ఉపాధి కరువై వచ్చే ఆదాయం వారిని అపహాస్యం చేస్తున్నది. రెక్కల కష్టంతో కడుపులోకి గంజి పోసుకుందా మన్నా పని కల్పించలేని...
ఆడబిడ్డలకు అండగా అనేక సంక్షేమ పథకాలు
ఆరోగ్యలక్ష్మీ పథకంతో 36లక్షల మంది మహిళలకు లబ్ది
ఆర్థిక తోడ్పాటుకు స్వయం సహాయక బృందాలు
సఖి కేంద్రాల ద్వారా మహిళలకు బహుముఖ సేవలు
మహిళా రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలు ఏర్పాటు
హైదరాబాద్: అరవై ఏళ్ల సుదీర్ఘ...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
చేవకు బదులు ప్రజలకు చేటు
బలవర్థక బియ్యం పేరిట ఆర్బాటం
ప్రధాని మోడీ అపరిపక్వ,
అశాస్త్రీయ నిర్ణయం
నిపుణులు హెచ్చరించినా
సాగిన విఫల పథకం
న్యూఢిల్లీ : పేదలు తమకు తినడానికి బియ్యం ఇవ్వమంటే బియ్యం ఎందుకు ‘బలవర్థక బియ్యం’ అందిస్తామని,...
మహిళల్లో ఎనీమియా తీవ్రత..
దేశంలో రక్తహీనత (ఎనీమియా) బాధితుల్లో 50 శాతం ఐరన్ ధాతువు లోపం వల్లనే అని కొన్ని అధ్యయనాల వల్ల బయటపడింది. దేశంలో ఏడాది వయను నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలను అధ్యయనం...
జన విస్ఫోటనం
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకొన్నది. పదేళ్ళ కాలంలో వంద కోట్లు పెరిగింది. ఒక్క భారత దేశంలోనే 17.7 కోట్ల మంది అధికంగా వచ్చి చేరారు. జనాభా పెరుగుదల కేవలం ఆసియా, ఆఫ్రికా...
భారత్ జోడో-దేశ్ కో బచావో
ఐదు వేల సంవత్సరాల క్రితం వరకు భారతీయులంతా కుల, మత, దైవ భావనలకతీతంగా మనుషులుగా, సమూహాలుగా, సంఘ జీవులుగా, ప్రకృతి ఆరాధకులుగా ఉండేవారు. ఆర్యులు వచ్చి భారతదేశంలో వర్ణ వ్యవస్థను స్థాపించి కుల,...
వైరుధ్యాల భారతదేశం
భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను స్వదేశంలోనూ విదేశాలల్లో ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో ఎంతో హట్టహాసంగా జరుపుకున్నాము కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆశయాలను సాధించుటలో మాత్రం రాజ్యాంగ విలువలకు...
మోడీ పాలనలో విరోధాభాసలు
లక్నోలో రూపొందించిన సుందరమైన పేటికలలో అరుదైన అత్తరు సీసాలను ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, జూన్ 29, 2022...