Home Search
మైలార్దేవ్పల్లి - search results
If you're not happy with the results, please do another search
అక్రమ ఆయుధం కలిగిన వ్యక్తి అరెస్ట్
పిస్తోల్, ఆరు తూటాలు స్వాధీనం
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమ ఆయుధం కలిగిన వ్యక్తిని ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పిస్తోల్, ఆరు తూటాలను పోలీసులు స్వాధీనం...
పౌరుడి నిజాయితీని మెచ్చుకున్న సైబరాబాద్ సిపి
హైదరాబాద్: తనకు దొరికిన డబ్బుల బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పగించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్లోని పోషక్ ఫుడ్ కంపెనీలో రణ్వీర్...
పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సైబరాబాద్ సిపి
రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి పిఎస్లో తనిఖీలు
సిబ్బందితో మాట్లాడిన సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: నేరాలకు అనుగుణంగా పెట్రోలింగ్, గస్తీని పెంచాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్,...
మొబైల్ స్నాచింగ్ ముఠాలు అరెస్ట్
నాలుగు ముఠాలకు చెందిన తొమ్మిది మంది
92 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు
వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి అంజనీకుమార్
హైదరాబాద్: మొబైల్ ఫోన్లు స్నాచింగ్ చేస్తున్న నాలుగు ముఠాలను సౌత్జోన్...
ఫ్యామిలీ దొంగల అరెస్టు
భార్య, కూతురుతో కలిసి చోరీలు
అరెస్టు చేసిన కామాటిపుర పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఫ్యామిలీని కామాటిపుర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం...
రాజేంద్రనగర్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదేశాలు జారీ చేసిన డిసిపి ఎస్ఎం విజయ్కుమార్
మనతెలంగాణ, సిటిబ్యూరోః రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సికింద్రాబాద్,...
గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
గ్రీవెన్స్ ఫిర్యాదులపై సమీక్ష
నిర్వహించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, హైదరాబాద్ : గ్రీవెన్స్ సెల్కు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి...
మైక్రో చిప్లతో పెట్రో లూటీ
లీటర్ వద్ద 30 నుంచి 50ఎంఎల్ స్వాహా
మన తెలంగాణ/ జగద్గిరిగుట్ట : పెట్రోల్ బంక్లలో మైక్రో చిప్లు ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడుతూ మూడు రాష్ట్రాలలో మోసాలకు పాల్పడుతున్న ముఠాను బాలానగర్...
‘గులాబ్’ దెబ్బ
రాష్ట్రమంతటా వర్ష బీభత్సం
హైదరాబాద్లో ఎడతెరిపిలేని వాన
నేడు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు
ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు, పిఇ సెట్ వాయిదా
14 జిల్లాలకు రెడ్అలర్ట్ జారీ రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న...
మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సాయం
అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరో: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర చెక్కులు అందజేశారు. కమిషనరేట్లో గురువారం మృతిచెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల...
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న పాత నేరస్థుడి అరెస్ట్
- సహకరించిన బాలనేరస్థుడు
-రూ.5.50లక్షల సొత్తు స్వాధీనం
మన తెలంగాణ/చాంద్రాయణగుట్ట: నకిలీ మాస్టర్ కీతో ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్న పాత నేరస్థుడితోపాటు ఒక బాల నేరస్థుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి...
పరిస్థితి అదుపులోనే ఉంది: సిపి సజ్జనార్
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చెరువుల వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని సిపి విసి సజ్జనార్ అన్నారు. ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్కుమార్తో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హిమయత్సాగర్,...
రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతం మైలార్దేవ్పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మహారాష్ట్రాకు చెందిన జమీల్, బబ్లూ, ఖమరుద్దీన్ అనే...
చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య
మైలార్దేవ్పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో పరిధిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. చెరువులో దూకి శ్రీహరి (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఆత్మహత్యకు ముందు...
ఒకే రోజు మూడు హత్యలు
కార్మికనగర్లో చంపి ఫ్రిజ్లో పెట్టిన వైనం..
మిగతా ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువకులు ఒకేరోజు హత్యకు గురయ్యారు. పోలీసుల...
రౌడీషీటర్ హత్య
పాతకక్షలే కారణం
మనతెలంగాణ, హైదరాబాద్ : పాతకక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన నగరంలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్లి పోలీస్...
వేధింపులతో యువతి ఆత్మహత్య
మైలార్ దేవ్పలి: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలోని లక్ష్మీగూడలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రపంచ మహిళ దినోత్సవం రోజే యువతి ఉరేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక యువతి లిజా ఆత్మహత్యకు పాల్పడింది. గత...
అంతరాష్ట్ర బైక్ల దొంగల అరెస్ట్
హైదరాబాద్: ఆటోమోబైల్స్ దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగలను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి...
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంమైంది. గ్రేటర్ 150 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ జరుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 8152 మంది సిబ్బంది, 31 మంది...
నేడే గ్రేటర్ ఓట్ల లెక్కింపు
అభ్యర్థుల్లో ఉత్కంఠ... ఎవరి ధీమా వారిదే
మొదట మెహిదీపట్నం...చివరగా మైలార్దేవ్పల్లి ఫలితం
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
మధ్యాహ్నం 3 గంటల కల్లా పూర్తయ్యే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి న వివిధ...