Home Search
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
ప్రథమ మహిళ సవితా కోవింద్.. ఫేస్ మాస్క్లు కుట్టిన రాష్ట్రపతి భార్య
హైదరాబాద్: కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాటంలో తనవంతు సాయంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ మాస్క్లు కుట్టారు. ఏప్రిల్ 22(నిన్న), ఢిల్లీలో ప్రెసిడెంట్ ఎస్టేట్లోని శక్తి హాత్లో ముఖానికి ధరించే మాస్కులను...
నిర్భయ దోషి క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం తిరస్కరించారు. ఇప్పటికే నిర్భయ దోషులు వినయ్, ముఖేష్, అక్షయ్ లు...
రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు విందు.. హాజరైన సిఎం కెసిఆర్
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్...
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిని సిఎం, గవర్నర్
హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు రాష్ట్రానికి చేరుకున్న సందర్భంగా బేగంపేట్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి...
సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి
ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...
మహాత్మాగాంధీ 72వ వర్థంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: భారతదేశ జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్థంతి సందర్భంగా ప్రపంచమంతా ఆయనని స్మరించుకుంటోంది. ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘట్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మోడీతోపాటు...
దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ ప్రజలకు 2020 కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ యేడాదంతా ప్రజలకు గొప్పగా ఉండాలని, అందరూ సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సామరస్యం...
తొందర లేదు
లోక్ సభకు, శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు, ప్రధాని మోడీ మాటల్లో చెప్పాలంటే ఒకే దేశం, ఒకే ఎన్నికల అమలు సాధ్యమే గాని, వచ్చే (2024) లోక్ సభ ఎన్నికలకు అమల్లో...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి
జస్టిస్ సతీష్ చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి కల్పిస్తూ సిజెగా పనిచేసిన సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు...
ఉక్రెయిన్ యుద్ధంపై జాఫ్రీ వాన్ లీవెన్ తో అజిత్ దోవల్ చర్చలు
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం న్యూ ఢిల్లీలో డచ్ ప్రధాని మార్క్ రుట్టే భద్రత మరియు విదేశాంగ విధాన సలహాదారు జెఫ్రీ వాన్ లీవెన్ను కలిశారు. ఉక్రెయిన్లోని పరిస్థితులతో...
కెసిఆర్ బర్త్ డే…. ప్రముఖుల శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్...
అప్పుడే ప్రజలకు సుఖ సంతోషాలు కలుగుతాయి: ఎర్రబెల్లి
హైదరాబాద్: అందరికీ సమాన అవకాశాలు కలిగి, అందరిలోనూ సమ భావన కలిగి ఉన్నప్పుడే సమాజంలో ప్రజలకు సుఖ శాంతి, సంతోషాలు కలుగుతాయని, శాంతి సౌఖ్యాలు విరాజిల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి...
రాజ్పథ్లో ఘనంగా 73వ గణతంత్ర వేడుకలు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో 73వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ...
కథక్ కళాకారుడు పద్మవిభూషణ్ బిర్జూ మహరాజ్ కన్నుమూత..
న్యూఢిల్లీ: కథక్ కళాకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జూ మహరాజ్(83) కన్నుమూశారు. ఢిల్లీలోని నివాసంలో గుండె పోటుతో ఆయన మరణించారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో తన మనువళ్లతో కలిసి...
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రెండు భాగాలుగా బడ్జెట్ సమావేశాలు
ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ
ఏప్రిల్ 8న సమావేశాల ముగింపు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 8న ముగియనున్నాయి. బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా జరగనున్నాయి....
చినజీయర్ను కలిసిన సిఎం కెసిఆర్
యాదాద్రి పునఃప్రారంభం, మహా కుంభ సంప్రోక్షణ, ఆహ్వానాలపై సలహాలు, సూచనలు
ముచ్చింతల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ఏర్పాట్ల పరిశీలన, ఆశ్రమంలో యాగశాలల సందర్శన, విద్యుత్, తాగునీరు, భద్రతాపరమైన అంశాలపై అధికారులకు సిఎం ఆదేశాలు
ఇప్పటికే రాష్ట్రపతి,...
పార్లమెంటుపై దాడి ఘటనలో అమరులకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల జరిపిన దాడిలో ముష్కరులను ఎదురించి ప్రాణాలు ఆర్పించిన అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి...
హెలికాప్టర్ ప్రమాదం: బిపిన్ రావత్ మృతి
చెన్నై: హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దుర్మరణం చెందాడు. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ తమిళనాడులో కూనూర్ సమీపంలోని నీలగిరి కొండల్లో కుప్పకూలడంతో ఆయనతో పాటు మరో 13...
రజకం సాధించిన మీరాబాయికి ప్రధాని ప్రశంసలు
టోక్యో ఒలింపిక్స్ లో రజకం సాధించిన మీరాబాయిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఒలింపిక్స్ లో భారత్ కు గొప్ప శుభారంభం అన్నారు. మీరాబాయి గెలుపు ప్రతి భారతీయునికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని కొనియాడారు....