Sunday, June 2, 2024
Home Search

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - search results

If you're not happy with the results, please do another search
Kishan Reddy get promotion as Cabinet Minister

మోడి కేబినెట్‌లో కిషన్ రెడ్డికి చోటు

హైదరాబాద్: కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ బిజెపి నేత జి కిష‌న్ రెడ్డికి చోటు లభించింది. మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. బుధ‌వారం రాష్ట్రపతి భవన్...

నా కన్నా టీచర్ల సేవింగ్సే ఎక్కువ

జీతంలో రూ.3లక్షల వరకు పన్నులు, కోతల రూపంలో పోతుంది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యలు వైరల్ కాన్పూర్ : రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్‌ల గురించి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది....
CM KCR Invasion on Coronavirus

సొలి సొరాబ్జీ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం

హైదరాబాద్:  మాజీ అటార్జీ జనరల్‌, పద్మవిభూషణ్‌ సొలి జహంగీర్‌ సొరాబ్జీ కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. సోలి సొరాబ్జీ మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్...
72nd Republic Day celebrations at Rajpath

ఘనంగా గణతంత్ర వేడుకలు

  తొలిసారి పెరేడ్‌లో రఫేల్ యుద్ధ విమానాలు కొవిడ్ నిబంధనల మేరకు శకటాల ప్రదర్శన సందర్శకుల సంఖ్య 25 వేలకే పరిమితం న్యూఢిల్లీ: భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నాడిక్కడ రాజ్‌పథ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి....
PM Modi to inaugurate New Parliament building on Dec 10

మధ్యాహ్నం నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి భూమిపూజ..

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవన్ పక్కనే కొత్త...
All India Speakers' Conference in Gujarat from today

గుజరాత్‌లో నేటి నుంచి అఖిల భారత స్పీకర్ల సమావేశం

  ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరుకానున్న అన్ని రాష్ట్రాల స్పీకర్లు, చైర్‌పర్సన్లు గాంధీనగర్: లోక్‌సభ, రాజ్యసభ, ఇతర శాసన వ్యవస్థలకు చెందిన సభాధ్యక్షుల మధ్య విస్తృత సంప్రదింపులకు అవకాశం కల్పించే లక్షంతో రెండు రోజులపాటు...
TRS MPs strike in Parliament against agri bill

పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన

ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఎంపిలు నిరసన తెలిపారు. రైతంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో టిఆర్ఎస్ ఎంపిలు...
Election Commissioner Ashok Lavasa resigns

ఎన్నికల కమిషనర్ పదవికి లవాసా రాజీనామా

న్యూఢిల్లీ: భారత్ ఎన్నికల కమిషనర్ పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ లవాసా మంగళవారం రాజీనామా చేశారు. ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎడిబి) ఉపాధ్యక్షుడిగా ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌లో ఆయన...
Manoj Sinha as Lieutenant Governor of Jammu and Kashmir

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మనోజ్ సిన్హా

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేేశారు. ఇప్పటివరకు లెఫ్టెనెంట్ గవర్నర్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మ...
CM KCR High Level Review on PV Jayanthi Celebrations

పివికి ‘వంద’నం

  పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉంది. పివి గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసేలా విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలి. పివితో అనుబంధం...
Judge

ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టినందుకు…. హైకోర్టు న్యాయమూర్తి బదిలీ…

  ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరును హైకోర్టు తప్పుపట్టడంతో న్యాయమూర్తి మురళీధర్ ను బదిలీ చేశారు. జస్టిస్ మురళీధర్‌ను హర్యానాకు బదిలీ చేస్తూ అర్థరాత్రి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు....
Donald-Trump

భారత్‌లో కొనసాగుతున్న ట్రంప్ రెండో రోజు పర్యటన

న్యూఢిల్లీ: భారత్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉదయం 10:30కి రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి ప్రధాని మోడీ, ట్రంప్ నివాళులు అర్పించారు. 11 గంటలకు...

ఢిల్లీకి వెళ్లనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్...
Donald Trump

కెసిఆర్‌కు అరుదైన అవకాశం….

  ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో కెసిఆర్ పాల్గొన్నాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 25న...
plea rejection

క్షమాభిక్షపై నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత

  ఢిల్లీ: ముఖేష్ కుమార్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  తిరస్కరించడాన్ని అతడు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. నిర్భయ నిందితుడు ముఖేష్ కోర్టులో దాఖలు చేసిన...
Celebrities voted in Lok Sabha elections

6th Phase Polling: లోక్ సభ ఎన్నికలలో ఓటేసిన ప్రముఖులు

ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచి కొనసాగుతోంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 58 లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది...
Jai for Jamili

జమిలికి జై

కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
People protest Against Pakistan Govt in POK

కేంద్రం ముందు మరో సవాలు

దేశంలోని లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్...
Amit Shah

ఇది చరిత్రాత్మక దినం:అమిత్‌షా

లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటూ మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేయడం దేశప్రజాస్వామ్య వ్యవస్థకు‘ ఒక చరిత్రాత్మక దినం’గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా...

జమిలి ఎన్నికలు?

న్యూఢిల్లీ : ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ అంశంపై రాజ్యాంగంలో కొత్త అధ్యాయం చేర్చాలని, 2029 మధ్య నాటికి దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బృహత్తర...

Latest News