Home Search
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
25 నుంచి 28 వరకు రాష్ట్రపతి జమ్మూ కశ్మీరు, లడఖ్ పర్యటన
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జమ్మూ కశ్మీరు, లడఖ్ను సందర్శించనున్నట్లు రాష్ట్రపతి భవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 1999లో కార్గిల్ యుద్ధంలో...
రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మొత్తం...
స్టాన్స్వామి మృతిపై రాష్ట్రపతికి 10 పార్టీల లేఖ
స్టాన్స్వామి మృతిపై రాష్ట్రపతికి 10 పార్టీల లేఖ.. బాధ్యులపై చర్యలకు డిమాండ్
న్యూఢిల్లీ: ఫాదర్ స్టాన్స్వామి మరణం పట్ల పది ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ఆదివాసీల హక్కుల కోసం పని చేసిన స్టాన్స్వామిపై తప్పుడు...
భారత్ వెరియంట్ అంటే మోడీకి భయం: కమల్ నాథ్
భోపాల్: భారత్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండడంతో ఇది భారత్ వేరియంట్ అని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. దేశ శాస్త్రవేత్తలు కూడా ఇది భారత్...
ఐసియు నుండి ప్రత్యేక గదికి రామ్నాథ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఢిల్లీ ఎయిమ్స్ లోని ఐసియు నుంచి ఆసుపత్రిలోని ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య...
కార్డియాక్ బైపాస్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: బైపాస్ సర్జరీ చేసుకున్న అనంతరం తాను కోలుకుంటున్నానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం తెలిపారు. తనకు సర్జరీ చేసిన వైద్యులకు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను త్వరగా...
టీకా మొదటి డోస్ తీసుకున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్(75) ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో బుధవారం కరోనా నియంత్రణ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నారు. వ్యాక్సినేషన్కు అర్హులైన...
నేడు చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి
అమరావతి: చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు వైమానిక దళం హెలీకాప్టర్లో జిల్లాలోని మదనపల్లెలో చిప్పిలికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాష్ట్ర...
రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. బడ్జెట్ను మంత్రిమండలి ఆమోదించనుంది. కాసేపట్లో పార్లమెంట్లో ఆత్మ నిర్భర్ బడ్జెట్ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా రాష్ట్రపతి...
రైతుల ఆదాయం పెంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు: రాష్ట్రపతి
ఢిల్లీ: కరోనాపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. కరోనా విజృంభించిన తరుణంలో ఈ సమావేశం విశిష్టమైందన్నారు. కరోనా...
రామ మందిర నిర్మాణానికి రాష్ట్రపతి రూ.5 లక్షల 100 విరాళం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మొదటి విరాళం ఇచ్చారు. శుక్రవారం రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు రూ.5,00,100 చెక్ను రాష్ట్రపతి అందించారు. విరాళాల సేకరణను దేశ మొదటి...
కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న విపక్ష నేతలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై విపక్ష నేతల బృందం కాసేపట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవనుంది. రాష్ట్రపతిని ఐదుగురు నేతలకు కలవనున్నారు. రాహుల్ గాంధీ, శరద్ పవార్, డి.రాజా,...
పాశ్వాన్కు రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం...
రాష్ట్రపతికి సిఎం కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ సర్కార్, ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలు మీకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతూ, జాతికి మరింత కాలం సేవ...
రామ్నాథ్ కోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామ్ నాథ్ కోవింద్ 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి...
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం...
తెలంగాణ గవర్నర్ కు రాష్ట్రపతి ఫోన్
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్రపతి ఆరా తీశారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోవింద్...
ప్రణబ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం...
తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. తెలుగు సంస్కృతి, చరిత్ర, సాహిత్యానికి దేశం గర్వపడుతుందని రాష్ట్రపతి...
అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పునరంకితమవుదాం: రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పునరంకితం కావాలని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ పిలుపునిచ్చారు. ఈద్ఉల్ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి సందేశమిచ్చారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి...