Saturday, April 27, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search
team-india-cricketers-condoles-to-sushants-death

దయచేసి ఇది అసత్యమని చెప్పండి

ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై క్రికెట్ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో ధోనీ పాత్రలో సుశాంత్ నటించిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం పట్ల...
978 new covid 19 cases reported in Telangana

గడిచిన 24గంటల్లో 11,929 మందికి కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 311 మరణాలు, అత్యధికంగా 11,929 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు...
253 New Corona Cases Register in Telangana

రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు

ఒకే ఫ్యామిలీలో 19 మందికి జహీరాబాద్‌లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్ ఎనిమిది మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్ ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్‌ఎతో పాటు ఆయన సతీమణి, గన్‌మన్, వంట...
Females with corona are at higher risk of dying

కోవిడ్‌తో ఆడవారే ఎక్కువగా బలి

  న్యూఢిల్లీ : దేశంలో మగవారి కన్నా ఆడవారే ఎక్కువ సంఖ్యలో కోవిడ్‌తో మృతి చెందే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇందుకు విరుద్ధంగా పురుషులే ముప్పు స్థాయిలో ఉన్నారు. కోవిడ్‌తో దేశంలో చనిపోతున్న...
10794 new covid 19 cases reported in andhra pradesh

సంగారెడ్డిలో కరోనా కలకలం.. కుటుంబంలో 19 మందికి కరోనా పాజిటీవ్..

సంగారెడ్డి:  జిల్లాలో జహీరాబాద్‌ పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి కరోనా సోకింది. కరోనాతో మరణించిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇటీవల జహీరాబాద్‌కు...
Murder

ప్రియురాలిని కొట్టి చంపిన బాయ్ ఫ్రెండ్, లవర్

  బెంగళూరు: బాయ్ ఫ్రెండ్, లవర్ కలిసి ఓ అమ్మాయిని కొట్టడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన కర్నాటకలోని చిక్కబనవర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దివ్యా అనే...
Covering masks to Gandhi Mandela and Churchill statue

గాంధీ, మండేలా, చర్చిల్ విగ్రహాలకు ముసుగులు తొడిగి రక్షణ

  లండన్‌: మహాత్మాగాంధీ విగ్రహంతోపాటు నెల్సన్ మండేలా, విన్‌స్టన్ చర్చిల్ విగ్రహాల రక్షణకు బ్రిటీష్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లండన్‌లోని పార్లమెంట్ సేర్‌లో ఉన్న ఈ విగ్రహాలకు ముసుగులు కప్పి రక్షణ ఏర్పాట్లు చేశారు....
Man plung to death for tiktok in Uttarpradesh

టిక్‌టాక్ కోసం చెట్టు పైనుంచి కాలువలో దూకి…

లక్నో: టిక్‌టాక్ కోసం ఓ యువకుడు చెట్టు పైనుంచి కాలువలో దూకి చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కట్రా ప్రాంతంలో ముర్షీద్ అహ్మద్...
450 people killed road accidents in last year

హెల్మెట్ ధరించకుంటే ‘ప్రాణాలు హరి’

పిలియన్ రైడర్ హెల్మెట్‌పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి గత ఏడాది 450 మంది మృతి ఈ ఏడాది పిలియన్ రైడర్లపై 2,36,027కేసులు హైదరాబాద్:  మోటార్ సైకిల్ వెనుకు కూర్చునే వారు హెల్మెట్ ధరించడంపై సైబరాబాద్...
978 new covid 19 cases reported in Telangana

హైదరాబాద్ లో మరో 11 మంది జర్నలిస్టులకు కరోనా..

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో మరో 11 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఒక్కో జర్నలిస్టుకు 20 వేల రూపాయల చొప్పున, మొత్తం రెండు లక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక...
New Zealand declared corona free nation 2020

కరోనా కట్టడిలో న్యూజిలాండ్ ఆదర్శం

న్యూఢిల్లీ : ప్రపంచంలో అనేక దేశాలు కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకోడానికి లాక్‌డౌన్‌తోసహా అనేక కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రం గానే ఉంటున్నాయి. 150 కోట్ల జనాభా...
India has reported 18177 new coronavirus cases

దేశంలో కొత్తగా 9,996 మందికి సోకిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 357 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
2982 new covid-19 cases reported in AP

బోడుప్పల్‌లో కరోనా కలకలం

బోడుప్పల్ : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఏకంగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అ టు అధికార యాంత్రంగానికి మరో వైపు ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది....
Matrimonial Frauds Rise in India

మ్యాట్రిమోని అడ్డాగా.. మోసాలు

 వివాహం చేసుకుంటానని నకిలీ ప్రొఫైల్స్‌తో మోసం ఎన్‌ఆర్‌ఐల నుంచి రూ.1.67కోట్లు వసూలు చేసిన నిందితురాలు గతంలో నైజీరియన్ ముఠా మోసాలు హైదరాబాద్: మ్యాట్రిమోని వెబ్ సైట్ల ను అడ్డాగా చేసుకుని పలువురు మోసాలు తెరలేపుతున్నారు. గతంలో నైజీరియన్ ముఠాలు వైద్యులుగా...
978 new covid 19 cases reported in Telangana

ఆగని విజృంభణ

  కొత్తగా 191 పాజిటివ్‌లు, 8 మంది మృతి జిహెచ్‌ఎంసిలో 143, జిల్లాల్లో 48 మందికి వైరస్ మేయర్ పేషిలో ఒక అటెండర్‌కు, ముగ్గురు మీడియ ఉద్యోగులకు పాజిటివ్ సింగరేణి యూనియన్ నాయకుడుకీ సోకిన కోవిడ్ 4111కి...
ICMR recognised New features on Covid-19

సెప్టెంబర్ మధ్యలో కరోనా ఖతం?

  కేంద్ర ఆరోగ్య శాఖ సంకేతాలు యాక్టివ్ కేసులు 1,33,532 రికవరీల సంఖ్య 1,35,205 వైరస్ నిష్క్రమణ దశ దరిదాపుల్లో న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెప్టెంబర్ మధ్యనాటికి అంతం అవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంకేతాలు వెలువరించింది....
George Floyd funeral is over

వివక్ష అంతంతోనే సరికొత్త కాంతి

  అమెరికాలో మిన్నంటిన నినాదాలు బ్లాక్‌స్టార్ ఫ్లాయిడ్ అంతిమ యాత్ర సింగర్ల గీతాలాపన తరలివచ్చిన నటులు నేతలు హుస్టన్ : పోలీసుల దమనకాండలో మృతి చెందిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు అసంఖ్యాకుల నివాళుల నడుమ...
Former MPTC Couple Killed in Karimnagar 

భూవివాదం: మాజీ ఎంపిటిసి దంపతుల దారుణ హత్య..

కరీంనగర్: కొండపాక మాజీ ఎంపిటిసి దంపతుల హత్యకేసులో నిందితులైన అదే గ్రామానికి చెందిన సంగెం ఓదెలు(70), అతని కుమారులు సంగెం హనుమంతు(50), రాజేశం(30)లను బుధవారం కరీంనగర అడిషనల్ డిసిపి శ్రీనివాస్ అరెస్ట్‌ చేశారు....

నాగర్ కర్నూల్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటీవ్..

నాగర్ కర్నూల్: జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనాతో మృతి చెందాడు. దీంతో, అతడి అంత్యక్రియలకు హాజరైన అదే...
Women dead with scarf at Bhadradri Kothagudem

ప్రాణం తీసిన స్కార్ఫ్

  భద్రాద్రి కొత్తగూడెం: స్కార్ఫ్ మహిళ ప్రాణాలు తీసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలోని తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎపిలోని కృష్ణా జిల్లా పైడూరుపాడు గ్రామానికి చెందిన షేక్ మాలన్‌బీ భద్రాద్రి...

Latest News