Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ కన్నుమూత
కోచి : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారని సంఘ్ పరివార్ వర్గాలు తెలిపాయి. అక్కడ...
బాలుడి ప్రాణం తీసిన టెన్నిస్ బంతి
హైదరాబాద్: టెన్నిస్ బంతి కోసం వెళ్లిన బాలుడికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన
దిక్కుతోచని స్థితిలో కొందుర్గు బస్టాండ్లోనే నిరీక్షణ...
గ్రామస్థుల చొరవతో అంత్యక్రియలు
కొందుర్గు: అర్థరాత్రి నడి రోడ్డుపై వారిని వాహనంలో నుంచి దించివెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో భర్తపడిన వేదన ప్రజలను కలిచివేసింది... పొట్టకూటికోసం వెళ్లిన తల్లిదండ్రులు బిడ్డనిచ్చిన...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
గంగాధర: కరీంనగర్ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్ వాహనాన్ని...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
కరోనా మృతుల్లో తొలి విదేశీయులు
అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి
చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు
జపాన్ ఓడలో మరికొందరికి కరోనా
బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...
భారత మహిళల గెలుపు
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కిందటిసారి ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన...
పంజాబ్లో బాణాసంచ పేలుడు: 15 మంది దుర్మరణం?
అమృత్సర్ : పంజాబ్లోని తరన్తరన్ జిల్లాలో శనివారం జరిగిన పేలుడు ఘటనలో 15 మందికి పైగా మృతి చెందారు. ఒక మతపరమైన వేడుక ఊరేగింపులో పొరపాటు పలువురిని బలిగొంది. జిల్లాలోని పాహూ గ్రామానికి...
రెండో సోదరి భర్త రాజేశ్వర్రావుకు నివాళులర్పించిన కెసిఆర్
హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెండో సోదరి భర్త రాజేశ్వర రావు(84) శనివారం ఉదయం కన్నుమూశారు. అల్వాల్ లోని మంగాపురిలో రాజేశ్వర రావు పార్థివదేహానికి సిఎం కెసిఆర్...
కెసిఆర్ రెండో సోదరి భర్త రాజేశ్వర రావు కన్నుమూత
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెండో సోదరి భర్త రాజేశ్వర రావు (84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరరావు మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు రాజేశ్వర్...
భారత్కు రెండో ఓటమి
మహిళల ముక్కోణపు టి-20
మెల్బోర్న్: ముక్కోణపు ట్వంటీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. ఈ టోర్నీలో భారత్కు ఇది వరుసగా రెండో ఓటమి...
కుటుంబానికి భారమవుతున్నామని ఇద్దరు యువతుల ఆత్మహత్య
హైదరాబాద్: హయత్నగర్లోని రాఘవేంద్ర కాలనీలో ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవేంద్రకాలనీకి చెందిన మమత(20), గౌతమి(21) డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరు పక్క పక్క...
బాత్ రూమ్లో యువకుడి ప్రాణం తీసిన గ్యాస్ గేషర్
ముంబయి: బాత్ రూమ్లో గ్యాస్ గేషర్ నుంచి విషపూరిత వాయువు వెలువడడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని కోత్రూడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
యువకుడి దారుణ హత్య
మన తెలంగాణ/హాలియా : పాల వ్యాపారం చేసే యువకుడు శిరసనగండ్ల రేవంత్కుమార్ (22)పై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం తెల్లవారుజామున హాలియా మున్సిపాలిటీ పరిధిలోని హజారిగూడెం స్టేజీ...
నకిలీ ఆధార్తో భూ రిజిస్ట్రేషన్
గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, తాజాగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో వెలుగులోకి.. సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్...
భారత్లో పదిమందిలో ఒకరికి కేన్సర్
డబ్లుహెచ్ఒ, ఐఎఆర్సి నివేదికలు వెల్లడి
ప్రతి పదిహేను మందిలో ఒకరు ఈ వ్యాధితో మృతి
2018 లో కొత్తగా 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదు
పురుషుల్లో కొత్తగా 5,70,000 కేన్సర్ కేసులు
మహిళల్లో కొత్తగా 5,87,000 కేన్సర్...
నడి రోడ్డులో అక్కచెల్లెళ్లపై అమానుషం
సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ దక్షిణ దినాజ్ పూర్ జిల్లా ఫటానగర్ గ్రామంలో శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి ఈడ్చివేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది. తమకు చెందిన...
మాజీ ఎంపి, తొలిదశ తెలంగాణ ఉద్యమ నేత నారాయణ రెడ్డి కన్నుమూత
పౌర సన్మానానికి సిద్ధమవుతుండగా హఠాన్మరణం
సిఎంకెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం. నారాయణ రెడ్డి(88) అనారోగ్యంతో నిజమాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస...
14,562 మందికి కరోనా
25 దేశాలకు వైరస్ వ్యాప్తి
ఢిల్లీకి 323మంది భారతీయులు
ఫిలిపీన్స్లో ఒకరి మృతి
ఇప్పటి వరకు 305 మరణాలు
బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట...
చైనీయులకు ఇ-వీసా బంద్
బీజింగ్: కరోనా వైరస్ భయాల నేపథ్యంలో చైనా పౌరులకు భారతదేశం ఇ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనావారికి, చైనాలోని విదేశీయులకు ఈ చర్యతో ఇప్పుడు వీసాలు ఇవ్వబడవు. విస్తరిస్తోన్న కరోనా వైరస్తో...