Home Search
కరోనా రోగులకు - search results
If you're not happy with the results, please do another search
రోగుల ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రం
గోషామహల్: పేద రోగులకు నిస్వార్థ్దంగా వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని ఉస్మానియా ఆ సుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం...
అధైర్య పడొద్దు.. అన్నివిధాలా అండగా ఉంటా: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: కరోనా చికిత్స పొందుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే మా వ్యక్తిగత సిబ్బందిని గానీ, మా కార్యాలయ సిబ్బందినిని గానీ సంప్రదించండి అని కరోనా రోగులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి...
2,3 వారాలుగా దగ్గు కొనసాగితే టిబి టెస్టు తప్పనిసరి
కొవిడ్ రోగులకు కేంద్రం సవరించిన వైద్యమార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కొవిడ్ రోగుల్లో రెండు మూడు వారాలకు మించి దగ్గు కొనసాగుతుంటే క్షయ వ్యాధి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది....
వైద్యులను వణికిస్తున్న వైరస్
ఆసుపత్రుల్లో రోగుల సేవలకు వైద్య సిబ్బంది వెనకడుగు
మూడు రోజులుగా పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులకు సోకిన మహమ్మారి
సకాలంలో కరోనా రోగులకు అందని వైద్య చికిత్స
సేవల కోసం వైద్యశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగం
హైదరాబాద్: నగరంలో...
గాంధీలో సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన హరీశ్..
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరర పలు వార్డుల్లోకి వెళ్లి రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా...
నాలుగు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రుల పనులు శరవేగం…
నిర్మాణాలకు ఆమోద ముద్ర వేసిన మంత్రివర్గం
స్దలాలు పరిశీలన చేయనున్న వైద్యశాఖ ఉన్నతాధికారులు
వచ్చే ఏడాది నుంచి వైద్యకళాశాలలు ప్రారంభానికి కసరత్తు
చెస్ట్ ఆసుపతి, గడ్డి అన్నారం, అల్వాల్, గచ్చిబౌలి టిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు
రెండేళ్లలో మరో వెయ్యి...
31లోగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి
లేదంటే ఆసుపత్రుల గుర్తింపు రద్దు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా రోగులకు ప్రాణ వాయువును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు ఉన్న ప్రతి ప్రైవేట్...
ఆగస్టు 3 నుంచి గాంధీలో నాన్కోవిడ్ సేవలు
అన్ని రకాల వైద్య సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు
పరికరాలు, పడకలు, వార్డుల మరమ్మత్తులు చేస్తున్న వైద్యశాఖ
సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల ఆదేశాలు
గతంలో ఉన్న క్యాజువాలిటీ, ఓపి,ఐపీ భవనాల్లో సాధారణ రోగులకు సేవలు
హైదరాబాద్: నగరంలో కరోనా...
గాంధీలో నాన్కోవిడ్ సేవలకు సిద్ధం
ఈనెల 19 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగం
పరికరాలు, పడకలు, వార్డుల మరమ్మత్తులు
సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల ఆదేశాలు
ఆసుపత్రి పనులను పర్యవేక్షిస్తున్న వైద్యశాఖ ఉన్నతాధికారులు
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ నోడల్...
ఆనందయ్యకు ఎంఎల్సి పదవి ఇవ్వండి: ఎపి గవర్నర్కు వినతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఎంఎల్సి పదవి ఇవ్వాలంటూ వెన్నెల ఫౌండేషన్ అనే సంస్థ ఎపి గవర్నర్కు విజ్ఞప్తి చేసింది. కరోనా రోగులకు ఆయుర్వేద వైద్యంతో...
కనిపించే దేవుళ్లు వైద్యులు
హైదరాబాద్: ప్రతి ఏటా జూలై 1వ తేదీన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకుంటుంది. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డా. బిధన్ చంద్రరాయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు జరుపుకుంటారు....
మూడో దశనూ తుద ముట్టిద్దాం
150 పడకలతో టిమ్స్లో ఐసియు
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధం
విదేశాల్లో వృథాగా ఉన్న కోట్లాది కొవిషీల్డ్ టీకాలను తెప్పించాలి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలతోనే రెండో దశ కరోనా ప్రభావం తగ్గింది :...
మారుమూలలకూ వైద్యం
32 మొబైల్ ఐసియు బస్సులను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులకు మరింత అందుబాటులోకి సేవలు
ఆధునిక సదుపాయాలతో త్వరలో మరో 30 బస్సులు
లార్డ్చర్చిని అభినందించిన మంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్,...
2డిజి డ్రగ్ వినియోగంపై డిఆర్డిఒ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు డిఆర్డివొ తయారు చేసిన పొడి రూపం లోని ఔషధం ఎలా వాడాలో తెలియచేసే మార్గదర్శకాలను డిఆర్డిఒ విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణ లోనే ఈ ఔషధాన్ని వాడాలని,...
సోనూసూద్ సూపర్ హీరో: కెటిఆర్
హైదరాబాద్: సోనూసూద్ సూపర్ హీరో అంటూ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. కెటిఆర్ ట్వీట్ పై సోనూసూద్ స్పందించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోందని ప్రశంసించారు. మంత్రి కెటిఆర్ ను సర్ అంటూ...
రాందేవ్ వ్యాఖ్యలపై ఎయిమ్స్లో బ్లాక్డే
న్యూఢిల్లీ : బాబా రాందేవ్ వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు మంగవారం నిరసనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా తాము జూన్ 1వ తేదీని బ్లాక్డేగా...
మనీ ఇవ్వకపోతే మర్డర్ చేస్తాం…. రేణూదేశాయ్ కు బెదిరింపులు
హైదరాబాద్: కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సమయంలో నటి రేణూదేశాయ్ పేదలకు సహాయం చేస్తోంది. ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, ఆహారం, మందులను కరోనా రోగులకు అందజేసింది. పేదవారికి నిత్యావసరాల సరుకులు అందజేసి...
యుపిలో వెలుగుచూసిన మరో ఫంగస్
న్యూఢిల్లీ: దేశంలో మరో ఫంగస్ వెలుగుచూసింది. భారత్ లో ఇప్పటివకే పెరుగుతున్న బ్లాక్, వైట్ ఫంగస్ సంక్రమణ కేసుల మధ్య, యెల్లో ఫంగస్ మొదటి కేసు ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో...
కల్వరి టెంపుల్లో వంద ఐసోలేషన్ పడకలు: హరీష్
సంగారెడ్డి: రెండు మూడు రోజుల్లో జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి 500 లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కల్వరి టెంపుల్లో వంద ఐసోలేషన్ పడకలను ప్రారంబించిన...
వరంగల్లో ఎంజిఎంను సందర్శించిన కెసిఆర్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ హైదరాబాద్ నుంచి వరంగల్కు చేరుకున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల వద్ద హెలిప్యాడ్ వద్ద సిఎంకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఘన స్వాగతం పలికారు....