Home Search
కరోనా రోగులకు - search results
If you're not happy with the results, please do another search
కరోనా కారుచీకట్లో కాంతిరేఖ.. డెక్సమెథసోన్
డ్రగ్ను పరిశీలించి ఫలితాలు ప్రకటించిన లండన్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు
మరణాల రేటును గణనీయంగా తగ్గిస్తుంది
యుకెలో ప్రారంభం నుంచి డ్రగ్ను
వాడితే 5 వేల మరణాలు ఆగేవి
లండన్: కరోనా వైరస్కు మందు లభించేసింది. కరోనా వైరస్ కారణంగా...
కార్పొరేట్కు.. కరోనా రోగులు.!
క్యూ కడుతున్న వైరస్ లక్షణాల బాధితులు
భారీగా ఫీజులు వసూల్ చేసేందుకు సిద్ధమైన యాజమాన్యాలు
కరోనా స్పెషల్ స్కాన్ పేరిట సిటీ స్కాన్ చేస్తున్న వైనం
ఒక్కో బాధితుడి వద్ద రూ. 20వేలు వసూల్
సాధారణ చికిత్సకు రోజుకు...
కరోనా రోగులు పశువులకన్నా హీనమా?
ఢిల్లీ ఆస్పత్రుల్లో పరిస్థితులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
టెస్టులు ఎందుకు తగ్గించారని ప్రశ్న
కేంద్రం సహా రాష్ట్రాలకు నోటీసులు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది....
కరోనా చికిత్సకు వైద్యుల వెనకడుగు..
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ సాధారణ ప్రజలను పీడిస్తూ ఆసుపత్రులబాట పట్టేలా చేస్తుంది. గత మూడు నెలలు నుంచి విజృంభిస్తూ అమాయకులు ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకు నగరంలో 2,138 పాజిటివ్ కేసులు నమోదుకాగా...
మూడు వేలు దాటిన కరోనా కేసులు
వందకు చేరువలో మరణాలు
కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి
రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్
జిహెచ్ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్లో 13 మందికి కరోనా..
న్యూఢిల్లీ : ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో 13 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ పరీక్షలో తేలినట్టు బైజాల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. నీతి అయోగ్ అధికారికి కరోనా పాజిటివ్...
ఢిల్లీలో కరోనా పరిస్థితి అదుపులో ఉంది : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : నాలుగోదశ లాక్డౌన్లో అనేక సడలింపులు చేసి వారం రోజులైనా ఢిల్లీలో కరోనా పరిస్థితి అదుపులో ఉందని వైరస్ కేసుల్లో అసాధారణ పెరుగుదల ఏదీ లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం చెప్పారు....
75 శాతం కేసుల్లో కరోనా లక్షణాలు లేవు : కేజ్రీవాల్ వెల్లడి
న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్ధారణ అయ్యే కరోనా కేసుల్లో దాదాపు 75 శాతం వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు....
కరోనా కేసుల్లో ‘హై’దరాబాదే
50 శాతం రోగులు ఇళ్లకు చేరుకున్నారు...
కరోనా బాధితుల్లో యాక్టివ్ కంటే రికవరీ కేసులే అధికం
1082కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
జిహెచ్ఎంసి పరిధిలో 20, జగిత్యాలలో 1 నమోదు
వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిదిః మంత్రి ఈటల...
మే 8 వరకల్లా కరోనా ఫ్రీ
ఐసిఎంఆర్ నిబంధనల మేరకే టెస్టులు చేస్తున్నాం
కేసుల సంఖ్య సింగిల్ డిజిట్లో పడిపోయింది
3 నుంచి 5 వేల టెస్టులు చేసే మిషన్ ఆర్డర్ ఇచ్చాం
కొత్తగా ఆరు కేసులు నమోదు, 42 మంది డిశ్చార్జ్
1009కి...
క్యాన్సర్ హాస్పిటల్ రోగులకు ఉచిత భోజనం
కరోనా లాక్డౌన్ మూలంగా ఇబ్బందుల పాలవుతున్న పేదలను ఆదుకోవడానికి పలువురు సినీ స్టార్లు ముందుకొస్తున్నారు. వారికి నిత్యావసర వస్తువులను అందజేస్తూ ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్ బాలకృష్ణ హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్...
కరోనా చికిత్సలో ‘క్లోరోక్విన్’ సక్సెస్ అంతంత మాత్రమే!
ప్రభావం పరిమితమే కాకుండా ప్రాణనష్టం అధికం
ప్రచారంలో పస లేదని తేల్చిన తాజా అధ్యయనం
వాషింగ్టన్: కరోనా మహమ్మారి చికిత్సలో మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ బాగా పనిచేస్తుందన్న ప్రచారంలో పస లేదని వెల్లడైంది....
ప్లాస్మా థెరపీ సక్సెస్.. ఢిల్లీలో కోలుకున్న కరోనా బాధితుడు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ప్లాస్మా చికిత్స సత్ఫలితాలనిస్తోంది. వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా ఢిల్లీలో తొలి విజయం నమోదైంది. 49 ఏళ్ల...
శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...
పాక్లో 3864కు పెరిగిన కరోనా కేసులు
మృతులు 54 మంది, కోలుకున్నది 429 మంది
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3864కు చేరింది. 54 మంది వరకు మృతి...
కరోనా వైరస్ జీవం లేని మహామ్మరీ: సిసిఎంబి మాజీ డైరెక్టర్
కరోనా వైరస్ జీవం లేదని మహామ్మరీ అని సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్రావు అన్నారు. కరోనా పరిస్థితులపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...జంతువుల నుంచి సంక్రమించిన వైరస్ మానవ జాతిపై విరుచుకుపడుతుందని ఆయన...
చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి నెగటివ్ రిపోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు చికిత్సపొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి వైద్య పరీక్షలు చేయగా వారికి నెగటివ్ రిపోర్టు వచ్చిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మిగతా...
కరోనా వైరస్ వ్యాప్తిని తటస్థం చేసే గాడ్జెట్ నమూనా అభివృద్ధి
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని తటస్థం చేయగల గాడ్జెట్ యొక్క నమూనాను అభివృద్ధి చేసినట్లు బెంగళూరు కేంద్రంగా ఉన్న మెడికల్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ యూనిట్ పేర్కొంది. పరీక్షలు, దాని సమర్థత ధృవీకరించడానికి...
రాష్ట్రంలో కరోనా లేదు
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం
పుణె ల్యాబ్కు పంపించాం
అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం
గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం
పౌరులు...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...