Home Search
టీ20 వరల్డ్ కప్ - search results
If you're not happy with the results, please do another search
ఐపీఎల్ 2021 మిగితా మ్యాచ్లు అక్కడే.. స్పష్టం చేసిన బిసిసిఐ
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14కు సంబంధించి మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)...
సెప్టెంబర్లో ‘సెకండాఫ్’?
యూఎఈలో నిర్వహించేందుకు బిసిసిఐ కసరత్తు!
ముంబై: కరోనా వైరస్ విజృంభణతో అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14 మిగిలిన మ్యాచ్లను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు...
పటిష్టమైన ప్రణాళిక వల్లే..
బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా
ముంబై: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఒక్క...
ధోనీ 2005 vs ధోనీ 2021 ఇంటర్వ్యూ
స్కోర్: సుదీర్ఘ కాలం పాటు సాగిన కెరీర్లో ధోనీ ఎన్నో చిరస్మరణీయ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిచి పదేళ్లయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ధోనీ 2005,...
క్రికెట్కు యూసుఫ్ పఠాన్ వీడ్కోలు
బరోడా: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ శుక్రవారం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని యూసుఫ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. యూసుఫ్ సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు...
2022లో పది జట్లతో ఐపిఎల్
వచ్చే ఏడాది 8 జట్లే, బిసిసిఐ సమావేశంలో కీలక నిర్ణయాలు
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక...
కపిల్ దేవ్కు గుండెపోటు
న్యూఢిల్లీ: 1983 ప్రపంచ కప్లో భారత్ను ముందుండి నడిపించిన దిగ్గజ క్రికెట్ జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు....
యువ ఆల్రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం..
చెన్నై: టీమిండియా యువ ఆల్రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కాబోయే భార్య వైశాలి వీశ్వేశ్వరన్తో కలిసి దిగిన...
క్రికెట్ చాణక్యుడు ధోనీ గుడ్ బై
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతూ మహేంద్రుడు సంచలన నిర్ణయం
ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు
భారత సారథిగా వన్డే, టీ20 ప్రపంచకప్లను అందించిన ఘనత సొంతం
ప్రపంచ క్రికెట్లో భారత్ను నెం.1...
విదేశాల్లో ఐపిఎల్ను నిర్వహిస్తాం: అనుమతి కోసం బిసిసిఐ లేఖ
ముంబై: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే...
ఐసిసి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!
నేడు ఐసిసి వర్చువల్ సమావేశం
తేలనున్న వరల్డ్కప్ భవితవ్యం
దుబాయి: పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నిర్వాహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎలాంటి నిర్ణయం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం...
ఐపిఎల్ కోసం జోరు పెంచిన బిసిసిఐ
ముంబై : కరోనా మహమ్మరి దెబ్బకు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణపై ఇటీవలే మళ్లీ ఆశలు చిగురించిన విషయం తెలిసిందే. ఈ...
ఐపిఎల్కు లైన్ క్లియర్!
ముంబై: కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 ఆశలు మళ్లీ చిగురించాయి. ఈ ఏడాది చివర్లో ఐపిఎల్ జరిగే అవకాశాలు మెరుగు పడ్డాయి. నిర్ణీత షెడ్యూల్...
మళ్లీ చిగురించిన ఆశలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో టోర్నీ జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు....
ఆ హక్కు బిసిసిఐకి ఉంది
మైఖేల్ హోల్డింగ్
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్పై నీలినీడలు కమ్ముకున్నాయని వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం మైఖేల్ హోల్డింగ్ వ్యాఖ్యానించారు. ఒక వేళ ప్రపంచకప్ వాయిదా...
ఓ విలన్లా చూశారు: యువరాజ్ సింగ్
ముంబయి: తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సందర్భం ఏదైన ఉందంటే అది 2014 ట్వంటీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ ఫైనల్ సమరం...
ఆంక్షల నేపథ్యంలో టోర్నీ సాధ్యమేనా?
ప్రపంచకప్పై తొలగని ఉత్కంఠ
మెల్బోర్న్: కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియాలో విదేశీయుల పర్యాటనపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా...
క్రికెట్పై కరోనా పిడుగు!
ముంబై: ప్రపంచ దేశాలను కరోనా భూతం వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడి క్రీడలుల అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు జపాన్లో ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్...
చరిత్రకు అడుగు దూరంలో..
సమరోత్సాహంతో భారత్, మరో ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, నేడు మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరం
మెల్బోర్న్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ తుది...
ఎదురులేని హర్మన్ సేన
మెరిసిన షఫాలి, రాణించిన బౌలర్లు, బంగ్లాదేశ్పై భారత మహిళల జయకేతనం
పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో భారత్ 18...