Home Search
రవాణా శాఖ మంత్రి - search results
If you're not happy with the results, please do another search
భవిష్యత్ విద్యుత్ వాహనాలదే: మంత్రి జగదీష్రెడ్డి
నెక్లేస్ రోడ్లో విద్యుత్ వాహనాల ప్రదర్శన
హైదరాబాద్ : ప్రసుత్త రవాణా అవసరాలకు విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. టిఎస్ రెడ్కో ఆధ్వర్యంలో...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
ఇది అన్నదాతల విజయం: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు...
ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ ప్రసవం: మంత్రి పువ్వాడ అభినందనలు..
ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన అదనపు కలెక్టర్ స్నేహాలతకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మాతా, శిశు కేంద్రంలో...
శాఖల సంచలిత పిఎం గతిశక్తి
రూ 100 లక్షల కోట్ల కార్యక్రమం
ప్రగతి మైదాన్లో ప్రధాని ప్రారంభం
పెట్టుబడుల ఆకర్షణకు మార్గం
శాఖల సమన్వయం అనుసంధానం
న్యూఢిల్లీ : దేశంలోని దాదాపు 16 అత్యంత కీలక మంత్రిత్వశాఖల సమన్వయంతో రూ...
కాంగ్రెస్లో చేరిన ఉత్తరాఖండ్ మంత్రి యష్పాల్ ఆర్య
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్లో బిజెపికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మంత్రి యష్పాల్ ఆర్య, ఎంఎల్ఏ అయిన ఆయన కుమారుడు సంజీవ్ ఆర్య సోమవారం కాంగ్రెస్లో చేరారు.ఆరుసార్లు...
ఎక్స్ప్రెస్వేలపై 140 కి.మీ. వేగానికి నేను అనుకూలం: కేంద్రమంత్రి నితిన్గడ్కరీ
వాహనాల వేగంపై త్వరలో పార్లమెంట్ ముందుకు బిల్లు
న్యూఢిల్లీ: ఎక్స్ప్రెస్వేలపై గంటకు 140 కిలోమీటర్ల వరకు వాహనాలకు అనుమతించడానికి వ్యక్తిగతంగా తాను అనుకూలమని కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్గడ్కరీ అన్నారు. వివిధ రకాల రోడ్లపై వాహనాల...
కేంద్రమంత్రి గడ్కరీని పొగడ్తల్లో ముంచెత్తిన ఎన్సిపి అధినేత పవార్..!!
పూణె: వైరిపక్షం నేతలు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్న అరుదైన ఘటన మహారాష్ట్రలో జరిగింది. శనివారం అహ్మద్నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్సిపి అధినేత శరద్పవార్, కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీ ఒకే...
‘ఔ’రా.. ఔషధ రవాణా
దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా మెడిసిన్ విజయవంతం
డ్రోన్ సేవల వినియోగంలో లీడర్గా భారత్
మూడు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరణ
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు,
వికారాబాద్ ప్రజల అదృష్టంగా భావించాలి
‘మెడిసన్ ఫ్రం స్కై’ సేవలు ప్రారంభిస్తూ...
కలాన్ని అక్షర అణ్వస్త్రంగా వాడిన భాషాభిమాని కాళోజీ: మంత్రి పువ్వాడ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అచ్చ తెలుగుదనానికి యాసకు సేవలు చేసి కలాన్ని అక్షర అణ్వస్త్రంగా వాడిన భాషాభిమాని కాళోజీ నారాయణరావు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు....
సింగరేణికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పరిస్థితులను విజయవంతంగా అధిగమించి బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాల్లో రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసల...
కెటిఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ
ఖమ్మం : టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి...
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం: పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో సిపి విష్ణు ఎస్.వారియర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
ఎంఎంటిఎస్ రైళ్లు ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయం
హైదరాబాద్ : నగరంలో గతేడాది లాక్ డౌన్ తో ఆగిపోయిన ఎంఎంటిఎస్ రైళ్లు ఏడాదిన్నర గడిచినా ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎంఎంటిఎస్ రైలులో 5,10 రూపాయలకే ప్రయాణించేవారు. ఇప్పుడు...
ఆక్సిజన్ రవాణా కోసం దుబాయ్ నుంచి 2 కంటెయినర్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రతరమై మెడికల్ ఆక్సిజన్కు విపరీతమైన కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆక్సిజన్ రవాణాకు అవసరమైన రెండు కంటెయినర్లను దుబాయ్ నుంచి తెప్పిస్తున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ...
ప్రజా రవాణాకు ప్రాధాన్యత: మంత్రి హరీశ్
సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు రూ.4కోట్ల 50 లక్షలు మంజూరైనట్టు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముస్తాబాద్ రోడ్డులో ఇప్పటికే పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తానుంచి...
టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండ: మంత్రి పువ్వాడ
సత్తుపల్లి రూరల్: సత్తుపల్లి నియోజకవర్గం నుండి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని సిద్దారం...
రైతును రాజు చేయడమే టిఆర్ఎస్ లక్ష్యం: మంత్రి అజయ్
మధిర: రైతును రాజును చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపి నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర...
రైతు చుట్టూనే రాజ్యం తిరుగుతోంది: మంత్రి పువ్వాడ
కారేపల్లి: రైతు చుట్టూనే రాజ్యం తిరుగుతోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామపంచాయితీలో ఆదివారం రైతులకు రూ. 25...
ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్దే: మంత్రి పువ్వాడ
ఇల్లందు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలలో తెరాస ఆధిపత్యం కొనసాగుతోందని, అదేవిధంగా రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సైతం టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని...