Monday, April 29, 2024
Home Search

రవాణా శాఖ మంత్రి - search results

If you're not happy with the results, please do another search
KCR

పట్టణాలకు పట్టం

  24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి పట్టణ ప్రగతితో పునాది వేయాలి పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు

  ప్రతి మున్సిపల్ పట్టణంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం? వాక్ టు వర్క్ విధానం కింద అమలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి బిల్డర్లకు, డెవలపర్లకు ప్రోత్సాహకాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్న పురపాలక శాఖ హైదరాబాద్ :...

ఆదివాసీల ఆత్మగౌరవ జాతర

  మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....
JBS-MGBS Metro Rail

ఈనెల 7 నుంచి జెబిఎస్-ఎంజిబిఎస్‌ మెట్రో రైలు పరుగులు..

  హైదరాబాద్: జూబ్లీబస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మగాంధీ బస్‌స్టేషన్(ఎంజిబిఎస్) వరకు మెట్రో ట్రైన్ ఈ నెలలోనే పరుగులు పెట్టనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మార్గాన్ని వచ్చే 7వ తేదీన సాయంత్రం 4...

రేపే సారలమ్మ ఆగమనం

  దండకారణ్యం నుంచి కదిలిన ఆదివాసీలు, మేడారంలో భారీ ఏర్పాట్లు మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : మేడారం మహాజాతర మొదటి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు సమ్మక్క కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది....
Budget

‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...

రైల్వే ప్రైవేటు బాట

  న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పరిధిలో దేశంలో 150 కొత్త రైళ్లను ప్రవేశపెడుతారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి...

అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం

  హైదరాబాద్ : పర్యావరణం, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర...

ఎఐతో నవప్రపంచం

  2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్ అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా...

రబ్బర్‌ఉడ్ పెట్టుబడులపై థాయ్‌తో ఒప్పందం

  హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రాష్ట్ర రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలోనే అతి తక్కువ కాలంలో శరవేగంగా అభివృద్ధి రాష్ట్రాల్లో...

వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్

  హైదరాబాద్: వరికి ప్రత్యామ్నాయంగా పంటల మార్పిడి కోసం ఆయిల్ పామ్ సాగు వైపు రైతులకు ప్రోత్సాహం అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులకు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో...
Economists

ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం

మళ్లీ పుంజుకునే సామర్థం ఉంది, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపైనే దృష్టి పెట్టండి బడ్జెట్‌కు ముందు ఆర్థికవేత్తలతో సమావేశంలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, మళ్లీ పుంజుకునే సామర్థ...

సిఎఎ, ఎన్‌ఆర్‌సి ముస్లింలకు వ్యతిరేకం కాదు

  హైదరాబాద్ : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) భారత ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లిం సమాజంతో పాటు దేశంలోని ఇతర మైనారిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం...

‘ట్రావెల్స్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

  మార్గదర్శకాల రూపకల్పనలో పర్యాటక శాఖ టూరిజం సర్కూట్‌లను ఏర్పాటు చేయాలి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశం హైదరాబాద్ : ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు టూర్స్, ట్రావెల్ సంస్థలు విధిగా రాష్ట్ర పర్యాటక శాఖలో గుర్తింపు నమోదు...

Latest News

నిప్పుల గుండం