Wednesday, May 15, 2024
Home Search

రవాణా శాఖ మంత్రి - search results

If you're not happy with the results, please do another search
lal bahadur shastri jayanti 2020

‘జై జవాన్- జై కిసాన్’ స్ఫూర్తి ప్రదాత శాస్త్రి

సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతి గల ప్రధానిగా, భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్ బహుదూర్...

ఎవరికి పట్టింది?

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే వలస కార్మికులపై వచ్చిన ప్రస్తావన ఈ దేశ అత్యంత నిరుపేద శ్రామికవర్గం పట్ల ప్రధాని మోడీ ప్రభుత్వం వహించిన వల్లమాలిన నిర్లక్షాన్ని ఎత్తి చూపింది. దేశమంతటా...

హైదరాబాద్ అభివృద్ధికి రూ.30వేల కోట్లు

  వివిధ దశల్లో రూ.6వేల కోట్ల పనులు పాతబస్తీ డెవలప్‌మెంట్‌కు 13వేల కోట్లు ఖర్చు చేశాం, ట్రాఫిక్ సమస్యను అధిగమించే దిశగా చర్యలు భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా కృషి శాసనసభలో మంత్రి కెటిఆర్...
TSRTC City bus Services resume in Hyderabad

1 నుంచి సిటీ బస్సులు?

అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు సిటీ సర్వీసుల పునరుద్ధరణ చర్యలు వేగవంతం మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కకావికలమైంది. అంతరాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దన్న కేంద్రం అన్‌లాక్...
Etela meeting with health officials on seasonal diseases

పిహెచ్‌సిలు అదనంగా 4గంటలు

ఓపి సమయం పెంచండి, జిహెచ్‌ఎంసిలో ఈవినింగ్ క్లినిక్‌లు సీజనల్ వ్యాధులను నిర్లక్షం చేయొద్దు : మంత్రి ఈటల మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ప్రతి పిహెచ్‌సిలో ఓపి సమయాన్ని పెంచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...

విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం

భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలు రూపొందించాలి ప్రాణనష్టాలు నివారించాలి రానున్న 3,4 రోజులు చాలా కీలకం చెరువుల కట్టలు పటిష్టంగానే ఉన్నాయి ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి ట్రాక్ షీట్లు తయారు చేయాలి వైద్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలి అన్ని జిల్లా...
KTR Review Meeting on Pharma City Work Progress

రూ.1350 కోట్ల పెట్టుబడి

ముందుకొచ్చిన ఈస్టర్ కంపెనీ తెలంగాణకు కొనసాగుతున్న పెట్టుబడుల వరద  ప్యాకేజింగ్ ఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన ఈస్టర్ ఫిల్మిటెక్ లిమిటెడ్ సంస్థ ఆ కంపెనీ చైర్మన్ అరవింద్ సింఘానియాతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో వెల్లడించిన...
Heavy water floods in Telangana due to Rains

మహోగ్ర గోదావరి

రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు ఆరేళ్ల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ ఉప్పొంగుతున్న వాగులు, ప్రాజెక్టులకు జలకళ కోయిల్‌సాగర్, మూసీ గేట్లు ఎత్తివేత లక్ష్మీ, సరస్వతి బ్యారేజీలకు పోటెత్తిన వరద, దిగువకు గోదావరి ఉరకలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్...
KTR Writes to Rajnath Singh on Cantonments Officials

కంటోన్మెంట్ రోడ్లను తెరవండి

నిబంధనలు తుంగలో తొక్కుతూ రక్షణ విభాగం అధికారులు ఇష్టానుసారంగా రోడ్లు మూసి వేస్తున్నారు  వాళ్ల అనూహ్య నిర్ణయాలతో లక్షలాది మంది ప్రజలు కష్టనష్టాలు పడుతున్నారు కొవిడ్‌సాకు చూపి ప్రజల హక్కులు కాలరాస్తున్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు...
Heavy Rains in Telangana for next 2days

ఉప్పొంగిన గోదావరి

ప్రాజెక్టులకు జలకళ  భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద  భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ  పర్ణశాల వద్ద నీట మునిగిన సీతమ్మ నారచీరల ప్రాంతం  తాలిపేరు 23...

101 దిగుమతులపై నిషేధం

101 దిగుమతులపై నిషేధం రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులు ఆత్మనిర్భర్ భారత్ లక్షం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: దేశ రక్షణరంగంలో స్వదేశీకి కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా 101 రక్షణ ఉత్పత్తుల...
Rajnath Singh warns Pakistan And China

101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం: రాజ్ నాథ్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 'ఆత్మనిర్భర్‌ భారత్‌' కార్యక్రమాన్ని ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు....

సంపాదకీయం: చైనాకు చేరువైన ఇరాన్

చాబహార్ జహేదాన్ రైలు మార్గ నిర్మాణ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇండియాను వదులుకుంటూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం దానికదే ఏకాకి పరిణామం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన విదేశీ విధాన విన్యాసాల...
International flights canceled till july 25

అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు…

  హైదరాబాద్ : కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తాజాగా రైల్వే బోర్డ్ రెగ్యులర్ రైళ్ల రాకపోకలను ఆగస్ట్ 12 వరకు రద్దు చేసిన విషయం...
Interstate RTC bus services to begin soon

త్వరలో అంతర్రాష్ట్ర సర్వీసులు

 వచ్చే వారం నుంచి బస్సుల పరుగు హైదరాబాద్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఎపి, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది....

నేటి సాయంత్రం 3గంటలకు ఇంటర్ ఫలితాలు

  మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి...
3.75 lakh Migrant workers returned to Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌కు తిరిగి వచ్చిన 3.75 లక్షల మంది వలస కార్మికులు

  రాయపూర్ : లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మికులు, ఇతరులు ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మంది తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం...
Expansion of National Highways in Telangana

తెలంగాణలో ప్రగతి‘బాటలు’

వాగులు, నదులపై అవసరమైన వంతెనలు 7,554 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ. 11,257 కోట్ల విడుదల పూర్తయిన 5,453 కిలోమీటర్ల రోడ్లు హైదరాబాద్ : రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణ, పంచాయతీరాజ్...

8నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..?

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో ఈ నెల 8వ తేదీ నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో గత 70 రోజులుగా రోడ్డెక్కని సిటీ బస్సులు మరో ఐదు రోజుల్లో మళ్లీ...

‘మన్రేగా’ ద్వారా మరిన్ని పనులు!

  ఆపదలు దాపురిస్తేగాని ఆపద్బాంధవులెవరో తేటతెల్లం కాదు. సంక్షోభాల్లోనే ఆదుకునే హస్తాల జాడ తెలుస్తుంది. ఎడ, తెరిపి లేకుండా దాదాపు రెండు మాసాలుగా కొనసాగుతున్న పట్టపగటి చిమ్మ చీకటి వంటి కరోనా లాక్‌డౌన్ దేశమంతటా...

Latest News