Thursday, May 2, 2024
Home Search

బిజెపి - search results

If you're not happy with the results, please do another search
Kamalnath

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా

  భోపాల్: సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు అసెంబ్లీలో బలనిరూపణ చేయడానికి కొద్ది గంటల ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. బెంగళూరులో తమ పార్టీ ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచారని ఆరోపించిన సీనియర్ కాంగ్రెస్...

కౌన్సిల్‌కు కవిత నామినేషన్

  అనంతరం నిజామాబాద్‌కు బయలుదేరిన మాజీ ఎంపి దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్...

పెట్రోల్‌పై ఎక్సైజ్ పెంపు!

  అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్ర మోడీ సర్కార్ జనానికి...
supreme court , kamal nath

బలపరీక్షపై స్పీకర్, గవర్నర్‌లకు సుప్రీం నోటీసులు

  న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో తక్షణమే బలపరీక్ష చేపట్టాలని బిజెపి ఎంఎల్‌ఎలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్పీకర్, గవర్నర్‌లకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది....

విభజన రాజకీయమా?

  సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా! పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు 60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...

అలా జరిగితే.. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: రాజాసింగ్

హైదరాబాద్: సిఎఎ వల్ల ఏ ఒక్క భారతీయ తెలంగాణ పౌరుడు పౌరసత్వం కోల్పోయినా తాను తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ పేర్కొన్నారు. సిఎఎ వ్యతిరేక తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.....

70 ఏళ్ల తరువాత భారతీయులమని నిరూపించుకోవాలా?: బాల్కసుమన్

  హైదరాబాద్: ఎన్‌పిఆర్ వల్ల ముస్లిములు, దళితులు, బడుగుబలహీన వర్గాలు నష్టపోతాయని టిఆర్‌ఎస్ బాల్కసుమన్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా...

సంజయ్ తెలుసుకొని మాట్లాడూ: కర్నె

  హైదరాబాద్: తెలంగాణపై కనీస అవగాహన లేని నేతను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను నియమించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. సిఎం కెసిఆర్‌పై బిజెపి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు....

సిద్ధాంతాన్ని నమ్ముకున్నందుకు పదవి వరించింది

  మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న తనను నమ్మి తనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అధిష్టానం కట్టబెట్టిందని బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌కుమార్ ఆదివారం...

కుల్దీప్ సెంగర్‌కు మరో కేసులో పదేళ్ల జైలు శిక్ష

  న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్యకు కారకులైన బహిష్కృత బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్, మరో ఆరుగురు నిందితులకు 10 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ ఢిల్లీ కోర్టు శుక్రవారం...
CM KCR Specch

కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా

బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే 'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు * కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు * అప్పుడు కాంగ్రెస్...
CM KCR

రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్‌రెడ్డి

  మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్‌ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్...

మోడీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కు: కెసిఆర్

  హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్ పై రెండో రోజు చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం...
Digvijaya Singh

సింధియా విషయంలో అది మా తప్పే

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి, నాలుగుసార్లు కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ స్థానానికి ఎంపికైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడతారని తాము కలలో కూడా ఊహించలేదని, అది తమ తప్పేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్...
Cartoon

Cartoon 11-03-2020

                            హోలీ రంగేమో అనుకున్నా...  ఏకంగా బిజెపి చొక్కా వేసుకొచ్చేశాడు!   Congress Leaders join BJP in...
Center is not giving funds due to Telangana

అజ్ఞాత విరాళాలు రూ.11వేల కోట్లు

రూ.11వేల కోట్ల భారీ అజ్ఞాత విరాళాలు అందుకుంటున్న జాతీయ పార్టీలు ఎడిఆర్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ : జాతీయ పార్టీలు అజ్ఞాత వ్యక్తుల నుంచి భారీగానే విరాళాలు దండుకుంటున్నాయి. 2004-05 నుంచి 2018-19 వరకూ...
Congress meet

నా ప్రభుత్వానికి ఢోకా లేదు

అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటాం సిఎల్‌పి భేటీ అనంతరం కమల్‌నాథ్ ధీమా రహస్య ప్రదేశానికి బిజెపి సభ్యుల తరలింపు భోపాల్: జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు రాజీనామా చేసినప్పటికీ తన ప్రభుత్వానికి వచ్చిన...
sachin pilot

గాంధీలైనా ఆపి ఉండాల్సింది

  సింధియా రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చ న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...

చేతికి చెయ్యిచ్చిన సింధియా

  కాంగ్రెస్‌కు గుడ్‌బై... మోడీ, అమిత్‌షాతో భేటీ రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్‌ఎలు ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు మధ్యప్రదేశ్‌లో చరమాంకంలో...

మధ్యప్రదేశ్ పరిణామాలు!

  మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నది కేవలం అక్కడి అధికార కాంగ్రెస్ సొంత తప్పుల ఫలితమా, జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ అతిక్రమణ, అప్రజాస్వామిక రాజకీయాల భ్రష్ట పరిణామమా? తరచి చూస్తే భోపాల్ తాజా...

Latest News