Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మహిళా దినోత్సవం రోజున దారుణం.. మహిళపై యాసిడ్ దాడి
మన తెలంగాణ/అల్లాదుర్గం: మహిళా దినోత్సవం నాడే ఒక మహిళపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు, అది కూడా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా ఓ గిరిజన మహిళపై ఈ...
తెలంగాణలో మరో 166 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 27, జిల్లాల్లో 139 పాజిటివ్లు
2,99,572కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 166 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 27 మంది ఉండగా ఆదిలాబాద్లో 7,...
రాష్ట్రంలో మరో 152 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 25, జిల్లాల్లో 127 పాజిటివ్లు
2,99,406కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 152 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 25 మంది ఉండగా ఆదిలాబాద్లో 5,...
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య….
హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలు తీసిన సంఘటన సంగారెడ్డి పటాన్ చెరువులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాకు చెంది అనిల్ కుమార్ అనే...
నేటి నుంచి ప్రైవేటు టీకా
రాష్ట్ర వ్యాప్తంగా 215 ప్రైవేటు ఆసుపత్రులలో టీకా పంపిణీ
17 సిజెహెచ్ఎస్, 12 ఆయుష్మాన్ ఆసుపత్రులలోనూ...
ప్రభుత్వ ఆసుపత్రులలోనూ పెరగనున్న టీకా సెంటర్లు
సర్వీస్ ఛార్జి లేకుండా కేవలం డోసు ధరనే తీసుకోనున్న ప్రైవేటు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర...
మంజీరా నది…. మొసలి దాడిలో రైతు మృతి
సంగారెడ్డి: మొసలి దాడిలో ఓ రైతు ప్రాణాలు విడిచిన సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మంజీరా నదిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం...... ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు...
మరి రెండు లిఫ్ట్లు
సంగారెడ్డి, ఆంథోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సాగునీటి కోసం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు
అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశాలు
హైదరాబాద్: సాగునీటి పారుదల రంగంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు సిద్దం...
రీజనల్ రింగ్రోడ్డుకు రాజకీయ రంగు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా మారిన ఆర్ఆర్ఆర్
తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిజెపి యత్నాలు
కేంద్రం పెట్టే కోర్రీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిఆర్ఎస్ ప్రణాళికలు
రెండేళ్ల క్రితం భూ సేకరణ చేపట్టినా అనుమతి ఇవ్వని కేంద్రం
ఈ విషయాలను ప్రజల్లోకి...
రీజనల్ రింగ్రోడ్డు సాకారం కాబోతోంది
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ వాసుల చిరకాల వాంఛ అయిన రీజనల్ రింగ్రోడ్డు కల సాకారం కాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణంతో...
ఐడిఎ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి
సంగారెడ్డి : ఐడిఎ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం చిన్న ఖేతాన్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....
84 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 165 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 35, జిల్లాల్లో 132 పాజిటివ్లు
2,97,278కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 84 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి...
మరో 163 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 31, జిల్లాల్లో 132 పాజిటివ్లు
2,97,113కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 163 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 31 ఉండగా ఆదిలాబాద్లో 5, భద్రాద్రి...
బస్సుపై తెగిపడిన కరెంట్ తీగలు… 10 మంది విద్యార్థులకు గాయాలు…
మునిపల్లి: సంగారెడ్డి జిల్లా మునిపల్లి వద్ద బుధవారం బస్సు కరెంట్ షాక్ కు గురైంది. ఆర్టిసి బస్సుపై విద్యుత్ వైర్లు తెగిపడడడంతో పది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో...
బాలికపై అత్యాచారం.. దోషికి 10ఏళ్ల జైలు శిక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి మంగళవారం నాడు సంగారెడ్డి పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో బాలికకు వరుసకు అన్న...
మీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి?
సంగారెడ్డి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి,హరీశ్ రావు రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని ఓ గ్రామస్థులతో ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల...
రాష్ట్రంలో మరో 143 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 27, జిల్లాల్లో 116 పాజిటివ్లు
2,96,277కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 143 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 27 మంది ఉండగా ఆదిలాబాద్లో 2,...
82 లక్షలు దాటిన కరోనా టెస్టులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 82 లక్షల 13 వేల 768కి చేరుకుంది. అంటే ప్రతి పది లక్షల మందిలో రెండు లక్షల 2,20,681 మందికి టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది....
రాష్ట్రంపై విమర్శలా?
తెలంగాణ అంటే తెలియని వారు రాష్ట్రంపై విమర్శలా?
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ముసలి కన్నీళ్లా, ఎపిలో రైతులకు కేంద్రం ఇచ్చిందే ఇస్తున్నారు
తెలంగాణలో దానికి అదనంగా రైతుబంధు ఇస్తున్నాం : షర్మిలపై మంత్రి హరీశ్రావు...
98 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 157 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 27 మంది ఉండగా ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 6, జగిత్యాల 3, జనగాం 0, భూపాలపల్లి 1,...
81 లక్షలు దాటిన కరోనా టెస్టులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 81,04,264కు చేరుకుంది. అంటే ప్రతి పది మందిలో ఇద్దరికి కొవిడ్ టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్లో పేర్కొంది. ఇదిలా ఉండగా శనివారం 34,805 మందికి...