Home Search
హర్యానా - search results
If you're not happy with the results, please do another search
ప్రియునితో కుమార్తె పరారీ : తండ్రి కక్షకు ఇద్దరు బలి
ఝుంఝూను (రాజస్థాన్): భర్తను విడిచిపెట్టి తన కుమార్తె ప్రియునితో పరారైందన్న కక్షతో ప్రియుని సోదరుడిని, అతని స్నేహితుడిని గొడ్డలితో 40 ఏళ్ల వ్యక్తి హత్యచేశాడు. నిందితుడు అనిల్జాట్ను బుధవారం పోలీసులు రాజస్థాన్ ఝుంఝూన్...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: అమెరికాలో తరువాత భారత్ లో కరోనా వైరస్ వారం రోజుల నుంచి వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ పది వేల కేసులు నమోదు కావడంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా తరువాత...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గత వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజులు తొమ్మిది వేలకు పైగా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో...
ఇండియాలో కరోనా విలయతాండవం… రెండున్నర లక్షలు దాటిన కేసులు..
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 9,983 కొత్త కరోనా కేసులు నమెదు కాగా, 206 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు...
అమర్త్యసేన్ – అట్లాస్ సైకిల్!
కఠోర లాక్డౌన్ కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగాకు (1200 కి.మీ.) సైకిల్ తొక్కుకుంటూ వారం రోజుల్లో తీసుకొచ్చిన దుర్గా కుమారి అనే 15 ఏళ్ల బాలిక వాసికెక్కిన...
ఓ అధికారిని చెప్పుతో కొట్టిన టిక్టాక్ స్టార్ (వైరల్ వీడియో)
చండీగఢ్ : బిజెపి నాయకురాలిగా మారిన టిక్టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ ఓ అధికారిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అయింది. హర్యానాలోని హిసార్లో ఈ సంఘటన జరిగింది. హిసార్ మార్కెట్ కమిటీ...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…. భారత్@2.36 లక్షలు
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్. థానే, పూణే వంటి నగరాలలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. దాదాపుగా సగం కేసులు (1.3...
యువరాజ్ క్షమాపణ
న్యూఢిల్లీ: ఇన్స్టా లైవ్ కార్యక్రమంలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ క్షమాపణలు కోరాడు. తాను ఎవరిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని స్పష్టం చేశాడు....
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: కరోనా వైరస్ భారత్ లో కరాళ నృత్యం చేస్తోంది. ఇండియాలో ముంబయి(44 వేలు), ఢిల్లీ (25 వేలు), చెన్నై(18 వేలు), అహ్మదాబాద్ (13 వేలు), థానే (11వేలు) కరోనా విలయతాండవం చేస్తోంది....
ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం
మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం
న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి...
యువరాజ్పై కేసు
న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్పై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల సహచరుడు రోహిత్ శర్మతో జరిగిన ఇన్ స్టా లైవ్లో దళితులను కించపరిచేలా ఓ పదాన్ని వాడాడు. దీనిపై...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…. కరోనా@2.08
ఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2.08 లక్షలకు చేరుకోగా 5829 మంది చనిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది....
ఆ ఐదు రాష్ట్రాలే కీలకం
దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం
ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం
గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్పై పోరాటం
ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి...
మంత్రికి కరోనా…. క్వారంటైన్ లో సిఎం….
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ సింగ్కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద సింగ్ రావత్, అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ క్వారంటైన్లో ఉంచారు....
ప్రేమ పెళ్లి…. రెండేళ్ల తరువాత బావపై కాల్పులు….
ఛండీగఢ్: ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాల తరువాత భర్తను ఆమె సోదరుడు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన హర్యానాలోని హిసర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బర్వాలా గ్రామానికి...
మంత్రి భార్యకు కరోనా
డెహ్రాడూన్: మంత్రి భార్యకు కరోనా సోకిన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్ పాల్ మహారాజ్ భార్య అమృతా రావత్కు కరోనా సోకిందని వైద్యులు వెల్లడించారు. జ్వరం, జలుబు,...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో 24 గంటల వ్యవధిలోనే దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసులను కరోనా కాటువేస్తోంది. మహారాష్ట్రలో ఒక్క రోజు...
పత్తికి పంటల బీమా పరేషాన్!
‘గులాబీ రంగు పురుగు’ సోకితే పరిహారం ఉండదు
వాతావరణ ప్రభావంతో నష్టం వస్తేనే వర్తింపు
రెసిస్టెన్స్ కోల్పోయిన బిటి 2 రకం.. దేశీయ పత్తిపై పరిశోధనలు అంతంతే
పంటల బీమాలో మార్పులు చేయాలని రాష్ట్రం పలుమార్లు కోరినా...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: కరోనా వైరస్ ఇండియాలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క ముంబయిలోనే కరోనా కేసుల సంఖ్య దాదాపుగా 37 వేల వరకు ఉన్నాయి....
ఢిల్లీలో భూకంపం
రిక్టర్ స్కేలుపై 4.7 పాయింట్లుగా నమోదు
రోహ్తక్ వద్ద భూకంప కేంద్రం గుర్తింపు
న్యూఢిల్లీ: తూర్పు హర్యానా, ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ మోస్తరు తీవ్రతతో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.7...