Wednesday, May 15, 2024
Home Search

హర్యానా - search results

If you're not happy with the results, please do another search
Coronavirus

పంజాబ్ యాత్రికులలో 173 మందికి కరోనా

  ఛండీగఢ్: మహారాష్ట్ర నుంచి పంజాబ్ వచ్చిన యాత్రికులలో 173 మంది కరోనా పాజిటీవ్ వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో 3500 మంది సిక్కు యాత్రికులు చిక్కుకపోయారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం స్పందించి వారిని తన...

మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో...
corona

గర్భవతికి కరోనా…. పండంటి బిడ్డ జననం…

  చెన్నై: కరోనా సోకిన గర్భవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. నిండు గర్భవతికి కరోనా వైరస్ పాజిటీవ్ రావడంతో మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నది....
corona virus

ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా…. 34 మంది క్వారంటైన్

  హైదరాబాద్: ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో పని చేసున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ కంపెనీలో సెక్యూరిటి గార్డ్‌గా పని చేస్తున్న...
Police

50 ఏళ్లు దాటిన పోలీసులకు నో డ్యూటీ

  ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉండడంతో ముంబయి వాసులు గజ గజ వణికిపోతున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ 150 మంది...

భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి

  న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం...

3.5 లక్షల వలసవాదులను తరలించాలని ఆరు రాష్ట్రాలకు మహారాష్ట్ర సూచన

  ముంబై : లాక్‌డౌన్ కారణంగా నాందేడ్ తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ వద్ద నిల్చిపోయిన మొదటి బ్యాచ్ వంద సిక్కు యాత్రికులను వారి స్వంత రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీకి శనివారం పంపించిన...

ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా

  లక్నో: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ యుపిలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ చెందిన...
CORONA

కరోనాతో కానిస్టేబుల్ మృతి…. ఇండియా@26,465

  ముంబయి: కరోనా సోకి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది. సందీప్ సర్వే అనే కానిస్టేబుల్ (52) కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయాడు. కరోనాతో రెండో పోలీస్ చనిపోవడంతో...
CORONA

కరోనా@26.48 లక్షలు…. ఇండియా@21,552

  హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. చాపకింద నీరులా కరోనా ముంబయి మహానగరాన్ని వణికిస్తోంది. ఇప్పటికి భారత్ దేశంలో కరోనా వైరస్ 21,552 మందికి సోకగా 685 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క...
Teacher

టీచర్ 1000 కిలో మీటర్లు ప్రయాణించి…. తండ్రి అంత్యక్రియలలో…

  శ్రీనగర్: ఓ ఉపాధ్యాయుడు తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనడానికి 1000 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్ష్మిపూర్ ఖేరీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉత్తర ప్రదేవ్...

ఆదుకునేవారు అన్నదాతలే

  ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్‌డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...
CORONA

ఇండియా@ 20,407… తెలంగాణ@928

  ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...

అదృశ్య పాజిటివ్‌లే అసలు సవాల్

  లక్షణాలున్న కేసుల కన్నా లక్షణాలులేని కేసులే ఎక్కువ గుర్తించడం సమస్యగా మారిందంటున్న వైద్య వర్గాలు రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యశాఖ వర్గాలు ఇప్పుడున్న సవాలక్ష సవాళ్లకు తోడు సరికొత్త వింత సవాలును ఎదుర్కొంటున్నాయి....

ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
5231 Railway Coaches is isolation centers

24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్

  ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...

ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్‌లో...

ఇండియా@ 13663… తెలంగాణ@706

హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...

ఇండియా@12,561…. రాష్ట్రాల వారిగా వివరాలు

  హైదరాబాద్: భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 12,561 మందికి కరోనా సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలో దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి....

కరోనా హాట్‌స్పాట్‌లో 170 జిల్లాలు

  హాట్‌స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్‌జోన్‌లో దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు 24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...

Latest News