Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
బెంగళూరులో 144 సెక్షన్ విధింపు (వీడియో)
కర్నాటక: బెంగళూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ ఫేస్ బుక్ పోస్టుపై జరిగిన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. 110...
అత్యంత విషమం
కరోనా, బ్రెయిన్ సర్జరీతో క్రిటికల్
వెంటిలేటర్లపై చికిత్స కొనసాగింపు
కోలుకోవాలని పలువురి ఆకాంక్షలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, వయోవృద్ధ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు కీలక ఆపరేషన్ తరువాత కృత్రిమ...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు పాజిటివ్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు పాజిటివ్
త్వరగా కోలుకోవాలని పలువురి ఆకాంక్ష
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ద్వారా తెలియజేశారు. వేరే వైద్య పరీక్షల...
సొంత గూటికి సచిన్ పైలట్?
సొంత గూటికి సచిన్ పైలట్?
రాహుల్, ప్రియాంకలతో కీలక భేటీ
అధిష్టానం క్షమిస్తే సయోధ్యకు గెహ్లాట్ సిద్ధం
14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు
విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా వోటింగ్?
న్యూఢిల్లీ: ఈనెల 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆస్పత్రికి వెళ్లానని, ఈ...
మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి
విజయనగరం: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు (89) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి నంది ఎల్లయ్య(85) కరోనాతో కన్నుమూశారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత నెల 29న...
అమెరికాలో టిక్టాక్పై వేటు
వాషింగ్టన్: అమెరికాలో కూడా చైనా యాప్ టిక్టాక్పై వేటుపడింది. టిక్టాక్ నిషేధానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకాలు చేశారు. టిక్టాక్తో పాటు విచాట్ నిషేధానికి కూడా ట్రంప్...
టిక్టాక్ పై అమెరికా చర్యలు
వాషింగ్టన్: సోషల్ మీడియా యాప్ టిక్టాక్ పై అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. టిక్టాక్ పై అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు....
ప్రత్యామ్నాయ రాజకీయాల దుర్భిక్షం
అయోధ్యలో బుధవారం నాడు జరిగిన మహా రామాలయ నిర్మాణ భూమి పూజకు దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాల ఆమోదం లభించింది. ముస్లింలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, వామపక్షాలు తప్ప ఇంచుమించు...
చైనా చొరబాటు నిజమేనట!
న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్సైట్లో నుంచి ఓ కీలక పత్రం గల్లంతు అయింది. ఈ విషయాన్ని ఇప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ రెండు రోజుల తరువాత అవునని ధృవీకరించింది. మే నెల...
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...
‘నవ కశ్మీర్’ కు ఏడాది
జమ్ము కశ్మీర్ విశేషాభరణాలైన 370, 35ఎ రాజ్యాంగ అధికరణలను తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి నేటితో ఏడాది పూర్తవుతుంది. రాజ్యసభలో...
అనాథ చిన్నారులకు సోనూసూద్ అండ
చిన్నారులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతలు
మోత్కూరు: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటానని రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గరు...
స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సోనియా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. స్థానిక సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు ఆసుపత్రి ఛైర్మన్ డిఎస్ రాణా తెలిపారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రిలో...
పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు కన్నుమూత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్రా (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రా కోల్కతా సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్యాస విడిచారు. సోమెన్...
ఇది రాజ్యాంగ విరుద్ధం: మాయావతి (వీడియో)
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ పరిణామాలపై బిఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆరుగురు బిఎస్పీ ఎంఎల్ఎలను కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. గతంలోనే రాజస్థాన్...
సంపాదకీయం: రాజస్థాన్లో రాజ్యాంగం దుస్థితి
రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని...
గుండెపోటుతో మాజీ ఎంఎల్ఎ బి కృష్ణ మృతి..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్ఎ బి.కృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు...
బలనిరూపణకు కాదు.. కరోనాపై చర్చించేందుకే
31న అసెంబ్లీని సమావేశపర్చండి
రాజస్థాన్ గవర్నర్కు ముఖ్యమంత్రి గెహ్లోట్ తాజా లేఖ
జైపూర్: రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటిదాకా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తాజాగా మరో...