Home Search
పంచాయతీ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
కశ్మీరులో వచ్చేది మా ప్రభుత్వమే….
ఫరూఖ్ అబ్దుల్లా ధీమా
శ్రీనగర్: జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీరులో...
సెప్టెంబర్ 2న ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ జెండా ఎగరేయాలి: ఎర్రబెల్లి
పాలకుర్తి: సెప్టెంబర్ 2న ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి నియోజక వర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఎర్రబెల్లి...
హుజూరాబాద్ ఉప ఎన్నిక మాకు చిన్నదే
ప్రజల ఆశీస్సులు మా పార్టీకే ఉంటాయి
మిగతా ఉప ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికను చూస్తాం
సెప్టెంబర్లో అన్ని కమిటీలు పూర్తి చేస్తాం
దసరా నాటికి పార్టీ ఆఫీసులను ప్రారంభించుకుంటాం : మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : కొంతమంది...
యుపిలో మహిళపై దుశ్శాసనుల దురాగతం
లక్నో : ఉత్తరప్రదేశ్లో 825 పంచాయతీలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లఖింపూర్ ఖేరి గ్రామంలో గురువారం ఒక అభ్యర్థిని నామినేషన్ దాఖలుకు సహాయంగా వచ్చిన మహిళపై ప్రత్యర్థి వర్గాలకు చెందిన...
పెట్రో మంటలు ఆరేదెప్పుడు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేయడానికి వెనకాడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులతో సహా ప్రజలకు తెలియకుండా వెనకనుంచి పరోక్ష...
యుపిలో బిజెపి భవిత!
వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్ను వీడి బుధవారం నాడు కమలం కండువా...
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
కర్నాటక స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ హవా
అధికార బిజెపికి షాక్..
వార్డులవారిగా చూస్తే 3వ స్థానం
బళ్లారి హస్తగతం బీదర్లో హంగ్
పిసిసి నేత డికె హర్షం ..
బెంగళూరు : కర్నాటకలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ...
కర్నాటకలో బిజెపికి చుక్కెదురు
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు, పట్టణ పంచాయతీ, పుర సభ ఎన్నికలలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికలలో బిజెపి ఘోర ఓటమిని చవిచూసింది. పది స్థానిక సంస్థలకు ఎన్నికలు...
మరోసారి… ‘పల్లా’ వైపే
ఉమ్మడి జిల్లా పట్టభద్రులంతా మోగ్గు
పట్టభద్రుల నిర్ణయంతో
ఇతర అభ్యర్థులు
సర్వేలు అన్ని గులాబీ వైపు
గుండెల్లో గుబులు
మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టిఆర్ఎస్...ప్రస్తుత పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ ప్రభంజనాన్ని సృష్టించనుందని తాజాగా నిర్వహించిన పార్టీ...
ఎపిలో ముగిసిన మున్సిపల్ పోలింగ్: 60శాతం ఓటింగ్
ఎపిలో ముగిసిన మున్సిపల్ పోలింగ్
60శాతం ఓటింగ్ జరిగిందని వెల్లడించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు బుధవారం...
దేశంలో కొత్తరకం కరోనాలు
తెలంగాణలో ఎన్ 440కె, ఇ484కె వేరియంట్లు
కరోనా పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లు కారణమని చెప్పలేం : కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్లను గుర్తించినట్లు...
పంజాబ్ సంకేతాలు
పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...
ఎపిలో కొనసాగుతున్న పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ తొలిదశ ఎన్నికలు మంగళవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలు మధ్యాహ్నం 3.30గంటల వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా...
ఎపిలో ముగిసిన తొలివిడత నామినేషన్ల పర్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడ్రోజుల పాటు నామినేషన్ల దాఖలు పర్వం సాగింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణలు జరుగగా సోమవారం ఉదయం...
జమ్ముకశ్మీర్ డిడిసి ఎన్నికల్లో గుప్కార్ కూటమి ఆధిక్యత
శ్రీనగర్ : గత ఏడాది ప్రత్యేక హోదా కోల్పోయి, కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన జమ్ముకశ్మీర్లో మొట్టమొదటి సారి జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వం లోని...
ఖేదం, మోదం
బీహార్ శాసన సభ ఎన్నికల బొటాబొటీ విజయం తర్వాత విషాదానందాలు అనదగిన రెండు విరుద్ధ ఓటు ఫలితాలు భారతీయ జనతా పార్టీకి లభించాయి. అందులో మొదటిది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ల శాసన మండలి ఎన్నికలది...
విపత్తులు నేర్పిన గుణపాఠం..
మన దేశంలో విద్య, వైద్యానికి ప్రజలు వెచ్చించే వ్యయం పేదరికానికి కారణమవు తున్నది. ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాలువారి వార్షిక బడ్జెట్లో సరాసరి 19 శాతం వెచ్చిస్తున్నాయి. దిగువ మధ్య దేశాల సగటు...
కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు
సిద్దిపేట: కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు....
ఎన్నికల వ్యయ పరిమితులు!
లోక్సభ, శాసన సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు పరిమితిని 10 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరచూ ఉల్లంఘనకు గురయ్యే నీతి వాక్యంలా ఉంది....