Wednesday, May 15, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Modi

గిరిజనులకు గౌరవం దక్కింది ఇప్పుడే: మోడీ

భోపాల్: స్వాతంత్య్రం కోసం సేవలందించిన గిరిజన సమాజానికి అసలైన గౌరవం దక్కిందిప్పుడేనని ప్రధాని మోడీ సోమవారం అన్నారు. “నేడు భారత్ తొలి ‘జనజాతీయ గౌరవ దినోత్సవం’ జరుపుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి గిరిజనుల...
MP station

రేపు తొలి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆరంభించనున్నారు. ఒకప్పుడు హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ అని పిలువబడే రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించి ప్రపంచ ప్రమాణాల స్థాయికి మెరుగుపరిచారు....
Naxals kill two villagers on suspicion in Balaghat

ఇద్దరిని కాల్చిచంపిన నక్సలైట్లు

బైహార్ (మధ్యప్రదేశ్) : పోలీసు ఇన్‌ఫార్మర్లనే అనుమానంలో నక్సలైట్లు గ్రామస్థులిద్దరిని కాల్చిచంపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని బైహార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మలికేడి గ్రామం వద్ద జరిగింది. శనివారం...
Centre allows addl borrowing for 7 states including Telangana

తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు అదనపు రుణ సదుపాయం

అర్హత సాధించలేకపోయిన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎంకు అదనంగా రూ. 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర...
Sarita More wins gold at Wrestling Championship

సరితకు స్వర్ణం

  గోండా: జాతీయ సీనియర్ మహిళల రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సరిత మోర్ (ఆర్‌ఎస్‌పిబి) స్వర్ణం గెలుచుకుంది. శుక్రవారం జరిగిన 59 కిలోల విభాగం ఫైనల్లో సరిత 80 తేడాతో అగ్రశ్రేణి రెజ్లర్ గీతా ఫొగట్‌ను...
Mumbai Man Killed, Then Body Thrown From 7th Floor

మైనర్ బాలికపై అత్యాచారం : యువకునికి 20 ఏళ్ల కఠిన శిక్ష

  ఉజ్జయిన్ : మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ జిల్లాలో 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితునికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్‌కు బాధితురాలు సహకరించక...
2 doses Distribution more important than booster dose: Experts

కరోనా టీకా వేసుకున్న 48 గంటల్లోనే యువకుడి మృతి

భోపాల్ ఎయిమ్స్‌లో మృతదేహానికి పోస్ట్ మార్టమ్   సెహోర్: మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 48 గంటల్లోనే ఒక 19 సంవత్సరాల యువకుడు మరణించాడు. వ్యాక్సినేషన్ నియమ నిబంధనలన్నీ పాటించామని,...
Brahmins Baniyas are in my pocket Says P Muralidhar Rao

బ్రాహ్మణులు, బనియాలు నా జేబుల్లో ఉన్నారు: బిజెపి నేత మురళీధర్‌రావు

  భోపాల్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పి.మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో దుమారం రేపాయి. బ్రాహ్మణులు, బనియాలు తన జేబుల్లో ఉన్నారంటూ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది....
CM KCR Press Meet at Pragathi Bhavan

12న ధాన్యం ధర్నాలు

పెట్రోల్, డిజీల్‌పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
Petrol And Diesel Price Drop in many states

పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు...

జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం

తెలంగాణకు రూ.279కోట్లు ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
BJP worst electoral setbacks in by-elections

కమలానికి వాతలు

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు 29 అసెంబ్లీ స్థానాల్లో 7, మూడు లోక్‌సభ సీట్లలో 1 మాత్రమే గెలుచుకున్న కేంద్ర పాలక పక్షం కాంగ్రెస్ ఖాతాలో 1 లోక్‌సభ, 8...
PM Modi Make In India initiative has made india

ఉప ఎన్నికల్లో కమలానికి ఎదురుదెబ్బ

బెంగాల్‌లో టిఎంసి, హిమాచల్‌లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ పరువు నిలబెట్టిన అసోం, మధ్యప్రదేశ్ కర్నాటకలో మిశ్రమ ఫలితాలు మండి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, ఖాండ్వాలో బిజెపి గెలుపు దాద్రా, నాగర్ హవేలి శివసేన కైవసం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 29...
'If income is rising, accept inflation too:Mahendrasingh sisodia

ధరలు ఖర్చులు పెరిగాయి నిజమే మరి ఆదాయం పెరిగిందిగా: బిజెపి మంత్రి

భోపాల్ : దేశంలో మోడీ హయాంలో సరుకుల ధరలు పెరుగుతున్న మాట నిజమే అని మధ్యప్రదేశ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా తెలిపారు. అయితే ఇదే సమయంలో పేద మధ్యతరగతి వారి ఆదాయం...

గత ఏడాది దేశంలో1.53 లక్షల ఆత్మహత్యలు

సగటున రోజుకు 418 మంది ఆత్మహత్య అందులో 10 వేలకు పైగా వ్యవసాయ రంగానికి చెందినవే క్రితం ఏడాదికన్నా 2020లో పెరిగిన ఆత్మహత్యలు రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో దేశంలో మొత్తం 1,53,052 ఆత్మహత్యలు సంభవించాయి....
AP Reports 1257 new corona cases in 24 hrs

కొత్త వేరియెంట్లు

మళ్లీ కోర చాస్తున్న కరోనా ఎవై.4.2 కలకలం, కర్ణాటకలో ఏడుగురికిపాజిటివ్, అప్రమత్తమైన అధికారులు కొత్త వేరియంట్ కట్టడికి చర్యలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరో రూపు మార్చుకుని పంజా విసురుతున్నది. దేశంలో కొత్త...
Veteran Gandhian Subbarao passes away

ప్రముఖ గాంధేయ వాది ఎస్‌ఎన్ సుబ్బారావు కన్నుమూత

జైపూర్ : ప్రముఖ గాంధేయవాది ఎస్‌ఎన్ సుబ్బారావు జైపూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 92 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన జైపూర్ లోని...

అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 120

మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పెట్రో మంటలు భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాలలో ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నాయి. అనుప్పూర్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ. 120 దాటేయగా డీజిల్ రూ. 110కు చేరువలో...
Goods train derails in Chhattisgarh

చత్తీస్‌గఢ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు

ప్యాసింజర్ రైళ్ల నిలిపివేత బిలాస్‌పూర్: 8 వ్యాగన్ల గూడ్స్‌రైలు చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున(2.54 గంటలకు) పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్యాసింజర్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది. అంబికాపూర్‌అనుప్పూర్ మార్గంలోని కమాల్‌పూర్...
Completed first dose in 9 States and Union Territories

9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి డోసు పూర్తి

న్యూఢిల్లీ: భారత్ వందకోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్న తరుణంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులకు మొదటి డోసు పూర్తి...

Latest News