Monday, April 29, 2024
Home Search

మోసం - search results

If you're not happy with the results, please do another search
Low Interest Loan Fraud in Hyderabad

రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్: తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సైబర్ నేరస్థులు. వారి చేతిలో మోసపోయిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం...
petrol pump chip scam in hyderabad

గప్ చిప్ గా గ్యాంబ్లింగ్

  పెట్రోల్ బంక్‌ల్లో మోసాల ముఠా గుట్టురట్టు లీటర్ పెట్రోల్‌కు 970మి.లీటర్లు మాత్రమే వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్‌ల అమరిక వినియోగదారులను ముంచుతున్న యాజమాన్యాలు తెలంగాణలో 11, ఎపిలో 19 బంకులపై చర్యలు నలుగురు అరెస్టు, పరారీలో బంకుల యజమానులు హైదరాబాద్:...
Indian economy contracts 23.9% due to Corona impact

ఆర్థిక వ్యవస్థ ఎటుపోతోంది?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒక్కటిగా చెప్పుకొనే భారత ఆర్ధిక వ్యవస్థ పర్యవేక్షణకు అనేక భారీ సంస్థలు ఉన్నాయి. ఒక వంక ఆర్ధిక మంత్రిత్వ శాఖ, అందులో ఎందరో సలహాదారులు, మరో వంక...
case against the two who threatened nurse

నర్సును బెదిరించిన ఇద్దరిపై కేసు

హైదరాబాద్: డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై ఓ నర్సు రాయదుర్గం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సుగా పనిచేస్తున్న రంగమ్మ గత ఏడాది రాజేశ్‌కు రూ....

రెండో భార్య నగ్న వీడియోలు తీసి…..

  విజయవాడ: మొదటి భర్త మోసం చేయడంతో ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆమెతో స్నేహంగా ఉంటూ ఆమె దగ్గర ఉన్న నగలు డబ్బులు...
How Modi govt destroyed Indian economy

అవ్యవస్థీకృత రంగాన్ని నాశనం చేస్తున్న కేంద్రం

బానిసలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆరోపణ న్యూఢిల్లీ: దేశంలోని అవ్యవస్థీకృత రంగ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, దేశ ప్రజలను కట్టుబానిసలుగా మార్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని కాంగ్రెస్...
Article about Writer Pakala Yashoda reddy

తెలంగాణ మాండలిక మాగాణం యశోదారెడ్డి కథాగానం

బహుముఖ ప్రజ్ఞతో సాహితీ యాత్రను కొనసాగించి తెలంగాణ యాసకు, తెలుగు భాషకు పట్టం కట్టిన తెలంగాణ తొలితరం రచయిత్రి పాలమూరు మట్టి బిడ్డ పాకాల యశోదా రెడ్డి. వీరు 8 ఆగష్టు 1929లో...
Interstate Gang Arrested in Hyderabad

సిఎం లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ: వ్యక్తి అరెస్ట్

కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసుల అరెస్టు చేశారు. అమాయకులకు మంత్రి కెటిఆర్ తో దిగిన ఫొటోలతో మాయమాటలు...
Chiranjeevi Speech on Plasma donation

కరోనాకు ప్లాస్మా సంజీవని

కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలి ఒకరి ధాతృత్వంతో ముగ్గురిని కాపాడుకోవచ్చు: సినీ హీరో చిరంజీవి ప్లాస్మా దానం చేసిన వారికి సన్మానం మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నుంచి కోలుకోవడానికి ప్లాస్మా సంజీవని వలె పనిచేస్తోందని...

‘వి వన్’ చానల్ ఎండీ ప్రశాంత్ అరెస్ట్..

హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన 'వి వన్' చానల్ ఎండీ ప్రశాంత్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ...
Swadhathri Firm MD to plan for cheating rs 1000 cr

వెయ్యి కోట్లకు స్కెచ్.. లాక్‌డౌన్‌తో బెడిసి కొట్టిన ప్లాన్

హైదరాబాద్: అధిక వడ్డీ, ప్లాట్లు, కార్లు తదితరాల పేర్లతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. దాని అధిపతి వెయ్యి...
Corona baba arrested at Hafeezpet in Hyderabad

హైదరాబాద్‌లో కరోనా బాబా అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీలో కరోనా బాబా ప్రత్యక్షమయ్యాడు. మాయలు, మంత్రాలతో కరోనాను నయం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. కరోనా బాబా అలియాస్ ఇస్మాయిల్ బాబాగా గుర్తించిన పోలీసులు హహీజ్...
People Be vigilant on financial crimes:VC Sajjanar

డిపాజిట్ల పేరుతో కొత్త మోసాలు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: విసి సజ్జనార్

హైదరాబాద్:అమాయకులకు వివిధ రకాల ఆశ చూపి మోసం చేసేందుకు ఆర్థిక నేరగాళ్లు ముందుకు వస్తున్నారు. రోజు రోజుకు ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. స్వాధాత్రి, సన్‌పరివార్, హీరా గ్రూపులు వివిధ రకాల పేర్లు చెప్పి...
Women slap SI in Tamilnadu

భర్తను తిట్టినందుకు ఎస్‌ఐని కొట్టిన మహిళ (వైరల్ వీడియో)

  చెన్నై: భర్తను తిట్టినందుకు ఓ ఎస్‌ఐని మహిళ చెంప మీద చాచికొట్టిన సంఘటన తమిళనాడులోని తిరు వెన్నెనల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విల్లపూరమ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అనంతుర్ గ్రామంలో...
Case filed on Ramdev baba in Bihar Court

కరోనా ఔషధ వివాదం : బీహార్ కోర్టులో రామ్‌దేవ్‌పై నేరాభియోగం

  ముజఫర్‌పూర్ : కరోనా నివారణకు ఔషధం కనుగొన్నామని తప్పుదారి పట్టించడమే కాక, లక్షలాది మంది జీవితాలకు ముప్పు కల్పించారని ఆరోపిస్తూ యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద ఎండి ఆచార్య బాలక్రిష్ణలపై బీహార్...

జగ్గారెడ్డి ప్రెస్‌మీట్లకే పరిమితం: కొత్త ప్రభాకర్ రెడ్డి

  హైదరాబాద్: సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో...
China attack on Indian army at boarders

ఎముకలు కొరికే చలిలో…నదిలో 5 గంటల భీకరపోరు

మనిషి నిలబడేటంత ఒడ్డు ఉన్నా బుద్ధి చెప్పాం మోసం చేసి రాడ్లతో దాడి చేశారు మృత్యుంజయుడైన సురేంద్ర సింగ్ కథనం లడఖ్‌లో చికిత్స పొందుతున్న సింగ్ న్యూఢిలీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికుల ను తిప్పికొట్టేందుకు భారతీయ సైనికులు...
Matrimonial Frauds Rise in India

మ్యాట్రిమోని అడ్డాగా.. మోసాలు

 వివాహం చేసుకుంటానని నకిలీ ప్రొఫైల్స్‌తో మోసం ఎన్‌ఆర్‌ఐల నుంచి రూ.1.67కోట్లు వసూలు చేసిన నిందితురాలు గతంలో నైజీరియన్ ముఠా మోసాలు హైదరాబాద్: మ్యాట్రిమోని వెబ్ సైట్ల ను అడ్డాగా చేసుకుని పలువురు మోసాలు తెరలేపుతున్నారు. గతంలో నైజీరియన్ ముఠాలు వైద్యులుగా...
Australia tour difficult to Rohit Sharma: Nasser Hussain

మానవత్వానికే మాయని మచ్చ

ముంబై : కేరళలో మహిళా ఏనుగు హృదయవిదారక పరిస్థితుల్లో మృతిచెందడం తనను ఎంతో కలచి వేసిందని భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏనుగు పట్ల కొందరూ వ్యవహరించిన...
TRS MLA Jeevan Reddy fires on PM Modi over Power

పవర్‌తో పెట్టుకుంటే పవర్ లేకుండా పోతారు..

  మనతెలంగాణ/హైదరాబాద్: పవర్(కరెంట్)తో పెట్టుకుంటే పవర్‌లో(అధికారంలో) లేకుండా పోతారని పియుసి ఛైర్మన్, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ఎ.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరెంట్‌తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్‌ను రెండు సార్లు పవర్ లోకి తెచ్చింది పవరే...

Latest News

నిప్పుల గుండం