Home Search
ప్రాజెక్టుల - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ ఎన్నడూ భయపడలేదు..
మిర్యాలగూడ : భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సు యాత్ర కొనసాగుతోంది. మిర్యాలగూడ రోడ్ షోలో కెసిఆర్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ...
బిఆర్ఎస్ మహాసముద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్...
గోదావరి జలాలు తరలిస్తే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటి?: వినోద్ కుమార్
హైదరాబాద్: నదుల అనుసంధానానికి కేంద్రం కసరత్తు చేస్తోందని కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానంతో తెలంగాణకు...
నర్సింహస్వామి సాక్షిగా మాట ఇస్తున్నా: రూ.2 లక్షల రుణమాఫీపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు భయపడొద్దని.. మా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం భువనగిరిలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు....
రైతు రుణం తీర్చుకుంటా
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బిజెపి, బిఆర్ఎస్కు ఓట్లడిగే అర్హత లేదని పి సిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపి అభ్య ర్థి చామల...
ఓట్ల వేటలో విలువలు పతనం
కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...
తెలంగాణపై మోడీకి చిన్నచూపు
మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్ల మధ్య ఘర్షణలు...
అహంకారంతోనే బిఆర్ఎస్ ఓటమి
మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో :గులాబీ దళపతి కెసిఆర్ కోట రీ.. అప్పటి మంత్రుల వ్యవహారశైలి.. ఎంఎల్ఎల కేంద్రంగా రాజకీయాలు నడపడం.. ముఖ్యమంత్రి దగ్గర నుండి ఎంఎల్ఎల వరకు అధికారాన్ని చూసి అహంకారపూరితంగా వ్యవహరించడం...
ఐదు సీట్లపై చీకటి ఒప్పందం
మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...
వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని ఎక్కడన్నాం
మన తెలంగాణ/హైదరాబాద్ : రుణమాఫీని వంద రో జుల్లో చేస్తామనలేదని, కానీ, రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని...
సాగర్ జలాలు వస్తున్నాయ్
మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లోని కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జా రీ చేసింది. నాగార్జున...
చైనా ముందే కాలుమోపితే… జాబిల్లిపై ఆక్రమణలే : నాసా అధిపతి వ్యాఖ్యలు
వాషింగ్టన్ : చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా అథిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక...
ఇన్నేళ్లుగా ‘రాహుల్యాన్’ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
తిరువనంతపురం: కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే అమేథీ నియోజకవర్గం నుంచి ఈసారి లోక్సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇంకా ఆ పార్టీ నిర్ణయించలేదు. దీనిపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్...
‘మిరాయి’ గ్లింప్స్ సూపర్.. సూపర్ యోధుడిగా తేజ సజ్జా
యంగ్ హీరో తేజ సజ్జా ఇటీవల ‘హను-మాన్’ సంచలన విజయంతో సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వేల్ గా వస్తున్న జై హనుమాన్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే....
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో వైరల్… ఊరమాస్ డ్యాన్స్
హైదరాబాద్: సాయి పల్లవి అనగానే ఫిదా సినిమా గుర్తుకు వస్తుంది. ఫిదా సినిమాలో తన నటనతో పాటు డ్యాన్సుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సాయి పల్లవి చిన్నప్పటి నుంచి మంచి డ్యాన్సర్, 2015లో మలయాళంలో...
కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ
రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఓ లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ఈ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ...
అభివృద్ధి కోసమే నా ఆరాటం.. ప్రజల కోసమే పోరాటం
ఈ సారి ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా, కానీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ప్రజలకు ఇంకా చేయాలన్న భావనతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా. గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటా...
ముడుపుల కేసులో మేఘాపై సిబిఐ ఎఫ్ఐఆర్
ఎలక్టొరల్ బాండ్ల కొనుగోలుదారుల్లో రెండవ పెద్ద సంస్థ ఎంఇఐఎల్
రూ. 966 కోట్ల మేరకు ఎలక్టొరల్ బాండ్లు కొన్న సంస్థ
బిజెపికి రూ. 586 కోట్ల మేరకు సంస్థ విరాళం
బిఆర్ఎస్కు రూ. 195 కోట్లు విరాళం
న్యూఢిల్లీ...
గొంతు తడపడానికి 8.5 టిఎంసిలు
నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు
పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని
పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే...
ఆత్మాభిమానం నుంచి ఆత్మన్యూనతలోకి
పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. స్థానికంగా తమ మధ్య ఎన్ని రాజకీయ విభేదాలున్నా రాష్ర్టంలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని...