Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
గోషామహల్లో ఒకే రోజు 9 కరోనా పాజిటివ్ కేసులు
గోషామహల్: జిహెచ్ఎంసి సర్కిల్14 గోషామహల్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా శనివారం ఒక్కరోజే 9 క రోనా పాజిటివ్ కేసులు నిర్థ్దారణ అయ్యాయి. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కామాటిపురాలోని ఓ భవనంలో...
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామిక వాడ లోని సుభాష్ నగర్ గంపల బస్తీ లోని స్క్రాబ్ గోడౌన్ లలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ఓస్క్రాబ్ గోడౌన్లో మంటలు చెలరేగి పక్కన...
రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు...
మాదన్నపేటలో కరోనా కలకలం…
హైదరాబాద్: నగరంలోని మాదన్న పేటలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఒకే అపార్ట్ మెంట్ లోని 23మందికి కరోనా వైరస్ సోకింది. అపార్ట్ మెంట్ లో సాప్ట్ వేర్ ఉగ్యోగి పుట్టిన రోజు...
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నిర్మల్: జిల్లాలోని భాగ్యనగర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 70 మంది వలస కార్మికులతో ప్రయాణిస్తున్న లారీ జాతీయ రహదారిపై రెయిలింగ్ ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది....
టిప్పర్ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి...
యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి
ఔరయ: ఉత్తరప్రదేశ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....
గర్భిణీలను తీసుకెళ్లే వాహనాలకు పాస్లు అడుగొద్దు: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్ : గద్వాల్లో కాన్పు కోసం 200 కిలోమీటర్ల ప్రయాణం చేసి, నాలుగు ఆసుపత్రులు తిరిగి చిరరకు గర్భిణి మృతి చెందిన ఘటనపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.
కాన్పుల కోసం, వైద్య...
భార్య గొడవ పడి వెళ్ళిపోయిందని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్ : భార్య గొడవ పడి తనను విడిచి వెళ్ళిపోయిందనే మనస్థాపంతో ఓ వ్యక్తి తనపై పెట్రోల్ పొసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు...
డిఎస్పి అనుమానాస్పద స్థితిలో మృతి
అమరావతి: విశాఖపట్నంలోని శ్రీకాకుళం డిఎస్పి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బట్టలు ఆరబెట్టేందుకు తాడు కడుతుండగా జారిపడిపోయినట్టు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిఎస్పి కృష్ణ వర్మ మృతిపై ఎంవిపి...
క్వారంటైన్ నుంచి తప్పించుకొని…. భార్య చేయి నరికిన భర్త
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లాలో ఓ వ్యక్తి క్వారంటైన్ నుంచి తప్పించుకొని భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి ఆమె చేతిని నరికాడు. దీంతో భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు....
రాజేంద్రనగర్ ప్రజలు ఆందోళన చెందవద్దు: రంజిత్ రెడ్డి
రంగారెడ్డి: రాజేంద్రనగర్ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఎంపి రంజిత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజేంద్రనగర్ పరిధిలో చిరుత సంచరిస్తుందని తెలియడంతో చిరుత కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా...
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అంతరాష్ట్ర రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి...
సైబరాబాద్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన
హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించారు. దీంతో ట్రా ఫిక్ పోలీసులు వారికి జరిమానాలు, కేసులు నమోదు చేయడమే కాకుండా వాహనాలను స్వాధీనం చేసుకున్నా...
దిగ్బంధంలో కంటైన్మెంట్ జోన్లు
హైదరాబాద్: కరోనా వైరస్ నెలరోజుల క్రితం నుంచి పరిమితంగా ఉన్నప్పటికి గ త ఐదారు రోజుల్లో నుంచి గ్రేటర్ పరిధిలోని ఒకే రోజు 76 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. జియాగూడలో...
కరోనా… భర్త మృతదేహంతో భార్య 6 గంటలు ప్రయాణం….
లక్నో: కరోనా వైరస్ సోకిన భర్త మృతదేహంతో ఓ మహిళ ఆరు గంటలు ప్రయాణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో లక్నో రైల్వే స్టేషన్లో జరిగింది. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 200 మందిని హోం...
భార్య ప్రాణాలు తీసిన భర్త వివాహేతర సంబంధం
ఛండీగఢ్: ఓ వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చంపిన సంఘటన పంజాబ్లో లూధియానా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెండు సంవత్సరాల క్రితం మహమూద్ రివాని (33)...
స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ఆరేళ్ల బాలుడు మృతి
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం వివాయకపురం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా......
తల్లి సహకారంతో కూతురుపై తండ్రి అత్యాచారం
భోపాల్: లాక్డౌన్ సమయంలో ఓ తల్లి సహకారంతో కూతురుపై తండ్రి రెండు సార్లు అత్యాచారం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్లోని మోరినా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మార్చి 26న...
రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి
భోపాల్: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గునా జిల్లా కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వలస...