Friday, May 3, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
Bihar-migrant

ఘోర రోడ్డుప్రమాదం: 9మంది వలస కూలీలు మృతి

పాట్నా: ట్రక్కు - బస్సు ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన బీహార్‌ భాగల్‌పూర్‌లోని నౌగచ్చియా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది....
COVID

లక్షణాలు లేకపోయినా వాళ్లకు కరోనా టెస్టులు

1-5 రోజులు నెగటివ్ వచ్చినా, పదో రోజు మరోసారి పరీక్షలు చేయాలి కరోనా నేపథ్యంలో అత్యవసర సేవలను తిరస్కరించకూడదు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు ఇన్‌ప్లూయెంజా లక్షణాలున్న వారికీ ఖచ్చితంగా చేయాలి నూతన మార్గదర్శకాలను జారీ చేసిన ఐసిఎంఆర్ హైదరాబాద్...
d-mart

డిమార్ట్ పచ్చి దగా.!

హైదరాబాద్ : సూపర్‌మార్కెట్లలో తానే రారాజు అని.. తనకెవ్వరూ సాటి రారన్న విర్రవీగుతూ వచ్చిన డిమార్ట్ లోగుట్టు బహి ర్గతమైంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో డిమార్ట్ విస్తరించడానికి ఇతర సూపర్‌మార్కెట్లకన్నా డిమార్ట్‌లో ఎంఆర్పీ...
Police have arrested gang that illegally steals Diesel

డీజిల్ దొంగల అరెస్టు

  అదుపులోకి తీసుకున్న పోలీసులు 20,400లీడర్ల డీజిల్, మెటీరియల్ స్వాధీనం మొత్తం విలువ రూ.13,87,200 విలువ ఉంటుంది మనతెలంగాణ, హైదరాబాద్ : అక్రమంగా డీజిల్ దొంగతనం చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆరుగురు...
Man murder by his brother in Shamshabad

మద్యం మత్తులో స్నేహితుడి హత్య..

మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో హాకీ కర్రలు, కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రవణ్(25)...
Man Died in Road Accident at Khairatabad

ఖైరతాబాద్ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

  హైదరాబాద్: నగరంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో భారీగా వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఓ లారీ స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై...
7 dies after fire broke out in Madhya Pradesh

మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

  భోపాల్: మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్ లోని ఓ రెండంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో భవనంలో చిక్కుకున్న వారిలో ఏడుగురు మరణించగా.. మరో...
Foreigner dead for cycling in gandipet

సైక్లింగ్ చేస్తూ విదేశీయుడు మృతి

  హైదరాబాద్: సైక్లింగ్ చేస్తూ ఓ విదేశీయుడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని గండిపేట్‌లో జరిగింది. పాల్ అనే విదేశీయుడు గచ్చిబౌలిలోని లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. సోమవారం ఉదయం సైక్లింగ్ చేస్తూ కిందపడిపోయాడు. స్థానికులు...
Conditions on Vehicle release

వాహనాల విడుదలలో షరతులు

  లాక్‌డౌన్ తరువాత కోర్టుకు హాజరుకావాల్సిందే మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్నామని, అయితే వాహనాల విడుదలలో షరతులను పాటించాల్సిందేనని పోలీసు బాసులు వివరిస్తున్నారు. ఈక్రమంలో డిజిపి మేరకు స్వాధీనం...
Release of prisoners from prisons began

కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం

  జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం సుప్రీంకోర్టు చురకలతో కదలిక జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...
Restrictions on Redzone are stringent

రెడ్‌జోన్‌లో ఆంక్షలు కఠినం

ప్రజలు రోడ్లపైకి రాకుండా పకడ్బందీ చర్యలు ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు...
Man Attempt Suicide at Pragathi Bhavan

ప్రగతి భవన్ ముందు వ్యక్తి ఆత్మహత్యయత్నం..

  హైదరాబాద్: ప్రగతి భవన్ ముందు ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన ప్రగతి భవన్ సిబ్బంది వెంటనే బాధితుడిని అడ్డుకున్నారు. లాక్ డౌన్...
Encounter

రెచ్చిపోయిన మావోలు… ఎస్‌ఐతో సహా కానిస్టేబుల్ మృతి

  ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఇద్దరు పోలీసులు అమరలయ్యారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఐతో సహా కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. మావోలకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా తీవ్రంగా...
Goshamahal-Covid-19

గోషామహల్‌లో ఒకే రోజు 9 కరోనా పాజిటివ్ కేసులు

గోషామహల్: జిహెచ్‌ఎంసి సర్కిల్14 గోషామహల్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా శనివారం ఒక్కరోజే 9 క రోనా పాజిటివ్ కేసులు నిర్థ్దారణ అయ్యాయి. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కామాటిపురాలోని ఓ భవనంలో...
fire accident in jeedimetla industrial area

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామిక వాడ లోని సుభాష్ నగర్ గంపల బస్తీ లోని స్క్రాబ్ గోడౌన్ లలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.  షార్ట్ సర్క్యూట్ తో ఓస్క్రాబ్ గోడౌన్లో మంటలు చెలరేగి పక్కన...
lorry-accident

రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు...
129 New Corona Cases Reported in Telangana

మాదన్నపేటలో కరోనా కలకలం…

హైదరాబాద్: నగరంలోని మాదన్న పేటలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఒకే అపార్ట్ మెంట్ లోని 23మందికి కరోనా వైరస్ సోకింది. అపార్ట్ మెంట్ లో సాప్ట్ వేర్ ఉగ్యోగి పుట్టిన రోజు...
accident

నిర్మ‌ల్ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిర్మ‌ల్: ‌జిల్లాలోని భాగ్య‌న‌గ‌ర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 70 మంది వ‌ల‌స కార్మికులతో ప్రయాణిస్తున్న లారీ జాతీయ ర‌హ‌దారిపై రెయిలింగ్ ను ఢీకొట్టి అదుపుత‌ప్పి బోల్తా పడింది....
Car crashes into divider: Two killed

టిప్పర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి...
UP-Accident

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి

ఔరయ: ఉత్తరప్రదేశ్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....

Latest News