Home Search
రాష్ట్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కట్టుదిట్టంగా లాక్ డౌన్
ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి
రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి
రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం
యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు
సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి
ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...
కోవిడ్తో కొత్త పాఠాలు
#AskKTR
అందరికీ ఇది ఒక కనువిప్పు లాంటిది n లాక్డౌన్ కొద్ది రోజులు పొడిగించాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం n వ్యాక్సిన్ వచ్చేంత వరకు అంతర్జాతీయ రాకపోకలు అసాధ్యం n వైరస్ కట్టడికి గట్టి...
పేదలకు ఇచ్చే అంగన్వాడీ సరుకులు ఆగొద్దు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి బారీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమ్రంతి కెసిఆర్ ఆలోచన మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన బాలింతలు,...
పండ్లు తినండి.. కరోనాను తరిమికొట్టండి
శుక్ర, శనివారాల్లో పండ్లు అంటూ వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం
కంటైన్మెంట్ క్లస్టర్లలో నేరుగా ఇండ్లకే పండ్ల సరఫరాపై ప్రణాళికలు
బత్తాయి, టమాట, మామిడి పండ్లలో పుష్కలంగా సి విటమిన్
వినియోగదారులకు అందుబాటులో.. రైతులకు గిట్టుబాటు
వ్యవసాయ,...
వాహన చోదకుల ఎత్తుకు పోలీసుల పైఎత్తు
జిపిఎస్ ద్వారా ప్రయాణించిన దూరం గుర్తింపు
మూడు కిలోమీటర్లు దాటితే వాహనం స్వాధీనం
ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం యాప్
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ను ఉల్లంఘించి రోడ్లపై తిరిగేవారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు...
సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం
కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....
ఏం భయం లేదు
రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుతోంది
సామాజిక వ్యాప్తి లేదు, కొత్తగా 49 పాజిటివ్ కేసులు, అన్నీ మర్కజ్ లింక్వే, రాబోయే రోజుల్లో కేసులు తగ్గే అవకాశం
కిట్ల కొరత లేదు, మరో 5లక్షలకు ఆర్డరిచ్చాం :...
11 తర్వాతే తుది నిర్ణయం
జీవితాలిక కరోనాకు ముందు... కరోనా తర్వాత
ప్రజల ప్రాణ రక్షణకు లాక్డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు...
కోరలు చాస్తున్న కరోనా
24 గంటలు... 773 కొత్త కేసులు
వైరస్తో 32 మంది మృతి
దేశంలో మొత్తం కేసులు 5149
149కి చేరిన మరణాలు
సరిహద్దుల బంద్తో కట్టడి
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో...
రైతులు ఆందోళన పడొద్దు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని, ప్రతి పైసా కూడా చెల్లిస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి 20 కోట్ల గన్నీ...
ఇనామ్లో అమ్ముకోవడం కష్టమే !
లాక్డౌన్తో పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు కష్టాలు
రాష్ట్రంలో కూరగాయల విక్రయానికి వాహనాలకు అనుమతి
గ్రామాల్లోనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో జాతీయ వ్యవసాయ...
అమెరికాలో ఒక్క రోజే 1900 మంది మృతి
న్యూయార్క్: కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడిపోతోంది. మంగళవారానికి అక్కడ మృతుల సంఖ్య 12,700 దాటిపోయింది. నిన్న ఒక్క రోజే మృతుల సంఖ్య 1900 దాటిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా...
పేదల కడుపు నింపుతున్న ఎంపి సంతోష్
ఎంఎల్ఎ. సుంకె రవిశంకర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వలసకూలీలకు ఎలాంటి ఇబ్బందలు కలగకుండా నిత్యఅన్నదానం చేస్తూ...
లాక్డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ పొడగింపుపై అందరి అభిప్రాయాలు,...
అదే మన ముందున్న ప్రథమ కర్తవ్యం: కేశవరావు
హైదరాబాద్:దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్ డౌన్ పొడిగింపునకు మించిన మార్గం లేదని, లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధాని మోడీని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కోరింది. ప్రధాని మోడీ బుధవారం...
వ్యవసాయం రంగంలో అద్భుత ప్రగతిని సాధించాం: పువ్వాడ
ఖమ్మం:తెలంగాణ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్యవసాయం రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని...
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత
కరోనా తగ్గాకే లాక్డౌన్ ఎత్తివేయాలి
చిన్న పొరపాటు జరిగినా
మనల్ని మనం క్షమించుకోలేం
అభివృద్ధి చెందిన దేశాలు సైతం మహమ్మారిని ఎదుర్కోలేకపోతున్నాయి, 130 కోట్ల మంది భారతీయులకు టెస్టులు చేయడం సాధ్యం కాదు
3 దశల్లో వైరస్ను...
ఎంతమందికైనా చికిత్సకు రెడీ
15 రోజుల్లో 1500 బెడ్లతో అందుబాటులోకి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి, పూర్తి కరోనా చికిత్సకే 8 ప్రత్యేక దవాఖానాలు, కొవిడ్ ఆసుపత్రులుగా 22 మెడికల్ కాలేజీలు : గచ్చిబౌలిలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలిస్తూ...
పొడిగింపే?
నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి
కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది....