Monday, May 27, 2024
Home Search

రాష్ట్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Maha Shivaratri Celebrations in Telangana

నేడే శివరాత్రి

  వైభవంగా వేములవాడ ముస్తాబు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు హెలికాప్టర్ సదుపాయం మన తెలంగాణ/హైదరాబాద్: నేడే జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో అతి...
beating of Dalit in Rajasthan

దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...

ఏప్రిల్ నుంచి ‘ధరణి’ వెబ్‌సైట్

 పరిగిలో సంవత్సరకాలంగా ట్రయల్న్ విజయవంతం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సమాయత్తం హైదరాబాద్ : రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ఒకేచోట పొందేందుకు వీలుగా రూపొందిస్తున్న ధరణి వెబ్‌సైట్ స్టాఫ్‌వేర్ రూపకల్పన ఓ కొలిక్కి వచ్చింది. ఏప్రిల్...
CS-Somesh-Kumar

ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించాలి

 సిఎస్‌ను కలిసిన తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు సిఎం త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తారు : సిఎస్ కెసిఆర్‌పై నమ్మకం ఉందన్న జెఎసి నేతలు కారం రవీందర్ రెడ్డి, మమత హైదరాబాద్ : ఉద్యోగులకు వెంటనే పీఆర్సీని...

ప్రజారోగ్యం పట్టని కేంద్ర పద్దు

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక మాంద్యం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వనరుల కొరత ఉన్న రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది....

త్వరలో కొత్త విసిలు

9 వర్శిటీలకు నియామకం కానున్న వైస్‌చాన్సలర్లు ప్రక్రియ వేగవంతానికి సిఎం ఆదేశాలు ముందుగా ఇసి సభ్యుల నియామకం చేపట్టాలి, రెండు, మూడు వారాల్లో ప్రక్రియ పూర్తికావాలని స్పష్టం చేసిన కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...

తెలంగాణకు వరం కెసిఆర్

పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...

పనిచేయకపోతే పదవులూడుతాయ్

  మున్సిపాలిటీలంటే మురికిపాలిటీలనే అప్రతిష్ఠ తొలగించండి 3 నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి 8 నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలి ప్రణాళిక ప్రకారమే ఖర్చుచేయాలి, లేనిపక్షంలో ఎంఎల్‌ఎలు,...

మేక్ ఇన్ ఇండియా తరహాలో డిస్కవరీ ఇన్ ఇండియా

  బయో ఏసియా సదస్సులో మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : మేక్ ఇన్ ఇండియా మాదిరి డిస్కవరీ ఇన్ ఇండియా తీసుకురావాలని రా ష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు....

35మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

  హైదరాబాద్ : 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రోజున హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర...

టైటిల్ గ్యారంటీ లేనట్టే!

  హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ...

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్ క్లస్టర్‌గా జీనోమ్ వ్యాలీ

  విస్తరణకు 2.0 మాస్టర్‌ప్లాన్ రెడీ పరిశ్రమను 50 నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి కృషి ఈ దశాబ్దంలో 4లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 170 కోట్ల పెట్టుబడితో వస్తున్న సింజీన్ జాతీయ ఫార్మా...
smoking

ధూమపానాన్ని నిషేధించలేమా?

21వ శతాబ్దం చివరి నాటికి ఆరు కోట్ల ఇరవై లక్షల మంది ధూమపానం వల్ల ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరు...

జలసాధకుడికి జేజేలు

ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు...

కంది రైతులు ఆందోళన పడొద్దు

  హైదరాబాద్: కంది పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ర్ట ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. కంది రైతుల సమస్యను...
KCR

పట్టణాలకు పట్టం

  24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి పట్టణ ప్రగతితో పునాది వేయాలి పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...
KTR

బయోఆసియాతో మరిన్ని పెట్టుబడులు

  హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి లైఫ్‌సైన్సెస్ కంపెనీలు నేటి నుంచి మూడు రోజుల పాటు హెచ్‌ఐసిసిలో జరగనున్న బయోఆసియా సదస్సు ఇందుకు తోడ్పడుతుంది : మంత్రి కెటిఆర్ పాల్గొననున్న 37 దేశాలకు చెందిన 2వేల...

ప్రమాదంలో ప్రమాదం

  మానేరు వంతెన పైనుంచి పడిన కారు, ఒకరి మృతి, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి జారిపడి కానిస్టేబుల్ దుర్మరణం కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన పైనుండి ఆదివారం రోజు...

ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు: గుత్తా

  హైదరాబాద్: టెక్నాలజీ పెరిగిన తరువాత ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో శారీరక...
Numaish

నుమాయిష్ పొడగింపు

18 వరకు కొనసాగింపు, సుమారు 17లక్షల జనం సందర్శన నాంపల్లి : నుమాయిష్ సందర్శకులకు శుభవార్త నాంపల్లిలో జరుగుతున్న అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనను మరో మూడు రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు ఎగ్జిబిషన్...

Latest News