Friday, May 3, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search
Key judgment of Supreme Court on reservations in SC and ST promotions

దివ్యాంగులకు ఇంటి వద్దకే కొవిడ్ వ్యాక్సిన్

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు న్యూఢిల్లీ: అంగ వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు వారి ఇంటి వద్దకే కొవిడ్ వ్యాక్సిన్ అందచేయడంపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. జస్టిస్ డివై చంద్రచూడ్,...
Climate change is the biggest challenge facing humanity

పర్యావరణ మార్పులను ఎదుర్కోవటం మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్

అడవుల పునరుద్దరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భేష్ ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో యుఎస్‌ఎఐడి మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే...
Foreign tourists allowed soon!

త్వరలోనే విదేశీ పర్యాటకులకు అనుమతి!

తొలి దశలో ఐదు లక్షల మందికి ఉచిత వీసాల జారీ భాగసాములతో చర్చలు జరుపుతున్న కేంద్ర హోం శాఖ న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత తొలి సారి...
Kitex Company MoU with Telangana govt

కైటెక్స్‌తో ఎంఒయు

వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రూ.2400 కోట్ల పెట్టుబడితో అపెరల్ కంపెనీలు పెట్టనున్న కైటెక్స్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కిడ్స్ అపెరల్ మాన్యుఫాక్చరింగ్ గ్రూప్ 22వేల మందికి ప్రత్యక్షంగా, 18వేల మందికి పరోక్షంగా ఉపాధి...
Lover killed paramour with husband

దేశంలో 3031 ప్రేమహత్యలు

క్రైమ్ ఇన్ ఇండియా 2020 నివేదిక వెల్లడి న్యూఢిల్లీ : దేశంలో ప్రతిరోజూ సగటున దాదాపు 80 హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యల్లో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారాలు కానీ అక్రమ సంబంధ పరిణామాలు...
13734 new covid cases reported in india

మళ్లీ పెరిగిన కరోనా కేసులు

మెజార్టీ కేసులు కేరళ లోనే న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే తాజాగా 3.6 శాతం మేర పెరిగి కేసులు 35 వేలకు చేరాయని శనివారం కేంద్ర...

రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి

పండగల దృష్టా కొవిడ్ కేసులు పెరక్కుండా చూసుకోండి కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసుల తగ్గుదల కనబడుతోందని కేంద్రం గురువారం వెల్లడించింది. అయితే...
Mizoram is state of concern Says Dr VK Paul

కరోనా సంక్లిష్ట దశ ఇదే

వచ్చే రెండు నెలలే కీలకం పండుగల సీజన్‌లో థర్డ్‌వేవ్ గండం? ఈ దశ దాటితే వైరస్ తగ్గుముఖమే టాస్క్‌ఫోర్స్ సభ్యులు వికె పాల్ న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్‌కు సంబంధించి అక్టోబర్, నవంబర్ నెలలే...
Telangana govt to regulate paddy farming

అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం

దొడ్డు బియ్యంపై కేంద్రం దొడ్డ మనసు ప్రదర్శించాలి రాష్ట్రంలో కోటీ 12 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు వానా కాలం పంట వస్తే నిల్వ చేసే జాగే లేదు, ఎగుమతులు చేయాలంటే...
Rape victim allowed 26 weeks abortion

అత్యాచార బాధితురాలి 26 వారాల గర్భస్రావానికి అనుమతి

కొచ్చి: అత్యాచార బాధితురాలైన మైనర్ బాలిక 26 వారాల గర్భస్రావానికి కేరళ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. గర్భాన్ని కొనసాగించడమో లేక విఛ్ఛితి చేసుకోవడమో బాధితురాలి ఇష్టానికి కోర్టు విడిచిపెట్టింది. గర్భనిరోధక వైద్య...
FCI against purchasing coarse rice from Telangana

తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్‌సిఐ షాక్!

హైదరాబాద్: తెలంగాణ నుంచి ముతక(రంగుమారిన) బియ్యాన్ని కొనకూడదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సిఐ) నిర్ణయించుకుంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ముతక బియ్యాన్ని అత్యధికంగా పండించే తెలంగాణలో సేద్యపు...
TRS Candidate Gellu Srinivas Must Win : Harish Rao

హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి

కరీంనగర్: గీత కార్మికుల కోసం ఎన్ని అభ్యంతరాలు వచ్చినా.. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కల్లు డిపోలు తెరిపించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట మండల...
ISL 2021-22 to begin on Nov 19

ఇండియన్ సూపర్ లీగ్ షెడ్యూల్ విడుదల

కోల్‌కతా: ఇండియన్ సూపర్‌లీగ్(ఐఎస్‌ఎల్ 2021-22) 8వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19న ఎటికె మోబగాన్, కేరళ బ్లాస్టర్స్ మధ్య గోవాలోని ఫటోర్డా స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ ఏడాది ఫుట్‌బాల్...
Third wave when new variant arrives:Dr Srinivas

ఐటి కంపెనీలు తెరవాలి

కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్‌వేవ్ రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా కేంద్రం ని యంత్రణలో ఉంది పిల్లలను ధైర్యం గా స్కూళ్లకు పంపించొచ్చు స్థానం ఆదేశాలతో కేంద్రం గురుకు లాల ప్రారంభం గ్రామీణ ప్రాంతాల్లో...

దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.గత 24 గంటల వ్యవధిలో 12,08,247మందిని పరీక్షించగా దేశంలో కొత్తగా 27,254మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా...

దేశంలో భారీగా తగ్గిన కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 28,591 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారిన...

దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు…

  ఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 34,973 మందికి కరోనా వైరస్ సోకగా 260 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య...

నీట్-పిజి పరీక్షా కేంద్రాల మార్పునకు ‘సుప్రీం’ నో

ప్రయాణాలపై ఆంక్షలు లేవంటూ పిటిషన్ కొట్టివేత న్యూఢిల్లీ: ఈ నెల 11న(శనివారం) జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్(నీట్-పిజి) పరీక్ష సెంటర్లను మార్చాలని కోరుతూ 9 మంది డాక్టర్లు దాఖలు చేసిన...
NIPAH virus

నిఫా నివారణకు టీకా లేదు.. కట్టడి చేయడమే ఏకైక మార్గం

కొజికోడ్ : కేరళలో ఒకవైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్ భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ రెండు వైరస్‌లు గబ్బిలాల నుంచి వచ్చినవే అయినా వీటి లక్షణాలు, రోగి ఆరోగ్యసమస్యలు భిన్నంగా ఉంటాయి. కరోనా...

పండుగలు కాదు..ప్రాణాలు ముఖ్యం…

పండుగలు కాదు..ప్రాణాలు ముఖ్యం మహారాష్ట్ర సిఎం థాకరే పిలుపు ముంబయి: తెలంగాణలో కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరిగిన నేపథ్యంలో జన సమూహాలను నివారించడానికి ఆందోళనలు, సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి...

Latest News