Home Search
హింస - search results
If you're not happy with the results, please do another search
దెయ్యం పట్టిందని… పంది మలమూత్రాలు తినిపించి….
భువనేశ్వర్: మహిళకు దయ్యం పట్టిందని మంత్రగాడు దెబ్బలు కొట్టి నిప్పుతో కాల్చి... పంది మలమూత్రాలు తినిపించిన సంఘటన ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళకు కొన్ని...
భారత్లో తగ్గిన కడుపేదరికం
న్యూయార్క్ : భారతదేశంలో పేదల సంఖ్య తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడైంది. 2005 2006 నుంచి 20152016 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా తగ్గిన పేదరికం గురించి ప్రపంచ దేశాల సంస్థ నివేదిక వెలువరించింది....
శృంగారం ఒక విజ్ఞాన శాస్త్రం
డా. భారతి (సెక్సలాజిస్ట్& సైకోథెరపీస్ట్) గారు ‘గీతాంజలి’ అనే కలం పేరుతో స్త్రీల సమస్యలపై, స్త్రీలపై జరిగే లైంగిక హింసను తాను రాసిన హస్బెండ్ స్టిచ్ అనే పుస్తకం చదువుతుంటే కన్నీటి పర్యంతంకాని...
సంపాదకీయం: యుపిలో నేర సమ్రాట్టులు!
వెయ్యికి పైగా బూటకపు ఎన్కౌంటర్లలో వంద మందిని వధించి నాలుగు వందల మందిని గాయపర్చి నేర సామ్రాజ్యాలను గడగడలాడిస్తున్నాడన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఖ్యాతి గాలి తీసేసి, ఎగతాళి చేసిన...
బాలికా సంరక్షణతో బంగారు భవిత
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే ఆర్యోక్తి ప్రకారం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన సంస్కృతి తెలియజేస్తోంది. భారతీయ సమాజంలోని సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీకి...
తమిళనాడు లాకప్ మరణాలు
లాకప్ మరణాలు పోలీసులు చేసే హత్యలేనని చాలా కేసుల్లో పదేపదే నిర్ధారణ అవుతున్నది. చట్టం అనుమతి లేకుండా క్రూరంగా హింసించడం, దాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోడంలో సామాన్యుల కంటే పోలీసులదే పైచేయి...
ఎమర్జెన్సీపై పోరాడిన ప్రజల త్యాగాలు మరువబోము: ప్రధాని
ఎమర్జెన్సీపై పోరాడిన ప్రజల త్యాగాలు మరువబోము: ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ప్రజల త్యాగాలను ఎన్నటికీ మరువలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 1975 జూన్...
రెచ్చగొడితే బద్లా తప్పదు
సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం
న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
గాల్వన్ నదీ లోయలో చైనా సేనల మారణకాండ
భారత సైనికుల్ని వేటాడి చంపిన క్రూరత్వం
న్యూఢిల్లీ : గాల్వన్ నదీ లోయలో సోమవారం రాత్రి భారత్చైనా సేనల మధ్య ఎనిమిది గంటల సేపు సాగిన ముఖాముఖి హింసాత్మక దాడిలో చైనాకు చెందిన పీపుల్స్...
ప్రేమించినందుకు మూత్రం తాగించారు (వైరల్ వీడియో)
జైపూర్: మనసుకు నచ్చిన యువతిని ప్రేమించినందుకు యువకుడికి మూత్రం తాగించిన అమానుష సంఘటన రాజస్థాన్ లోని శిరోహిలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... శిరోహి జిల్లాకు చెందిన యువకుడు...
ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
కాజీ నజ్రుల్ను మరిచిపోయామా?
మే 25వ తేదీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రఖ్యాత విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి. కాని ఎవరూ పట్టించుకున్నట్లే కనబడలేదు. ఆయన పుట్టి పెరిగిన పశ్చిమబెంగాల్ ప్రజలు ఆయన్ను మరిచిపోలేరు....
మరోసారి బయటపడ్డ జైనుల ఉనికి
పొలంలో 24వ తీర్థంకరుడి విగ్రహాలు లభ్యం
సందర్శించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర: శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న కరీంనగర్ జిల్లాలో జైనుల ఉనికి మరోసారి బయటపడింది. 6వ శతాబ్దానికి చెందిన జైనుల 24వ తీర్థంకరుడు,...
గాంధీ, మండేలా, చర్చిల్ విగ్రహాలకు ముసుగులు తొడిగి రక్షణ
లండన్: మహాత్మాగాంధీ విగ్రహంతోపాటు నెల్సన్ మండేలా, విన్స్టన్ చర్చిల్ విగ్రహాల రక్షణకు బ్రిటీష్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లండన్లోని పార్లమెంట్ సేర్లో ఉన్న ఈ విగ్రహాలకు ముసుగులు కప్పి రక్షణ ఏర్పాట్లు చేశారు....
కాబుల్లో మసీదులో బాంబు దాడి: నలుగురి మృతి
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లోని ఒక మసీదులో శుక్రవారం ఒక బాంబు పేలుడు సంభవించి నలుగురు మరణించగా అనేకమంది గాయపడ్డారు. పశ్చిమ కాబుల్లోని మసీదులో జరిగిన ఈ బాంబు పేలుడుకు సంబంధించి ఇతర...
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
అమెరికా పోలీసుల దాష్టీకం
ఆగని కరోనా విజృంభణతోపాటు అమెరికాలోని జాత్యహంకార రాజ్యహత్య నిత్య సంచలన వార్తల్లో చోటు చేసుకుంది. అగ్ర రాజ్యంలో జాతి వివక్ష ఈనాటిది కాదు. కరోనా సైతం ఈ వివక్షను సొంతం చేసుకుంది. అమెరికా...
ఐబి అధికారి శర్మ హత్య కుట్రే
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ ఘర్షణలు, ఐబి అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక తీవ్రస్థాయి కుట్ర ఉందని పోలీసు వర్గాలు స్థానిక కోర్టుకు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన ఈ...
సైన్యాన్ని దింపుతా
మీకు చేతకావడం లేదు : రాష్ట్రాల గవర్నర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
న్యూయార్క్కు పాకిన నిరసనలు, ప్రశాంతంగా ఉండాలని ఫ్లాయిడ్ సోదరుడి విజ్ఞప్తి
ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ చర్చలు, జి7కు రావాలని ఆహ్వానం
అమెరికాలో అల్లర్లపై...