Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
ధోనీని ‘కింగ్కాంగ్’ గా పిలవొచ్చు
అతడికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు
ప్రశంసలతో ముంచెత్తిన రవిశాస్త్రి
న్యూఢిల్లీ: టీమిండియా సారథిగామహేంద్ర సింగ్ ధోనీ అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. తన సారథ్యంలో టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించడంతోపాటు ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దాడు....
మిథాలీ సేన పైచేయి
రాణించిన దీప్తి, సత్తా చాటిన గోస్వామి, పూజా వస్త్రాకర్, ఆస్ట్రేలియా 143/4, భారత్తో గులాబీ టెస్టు సమరం
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ...
చరిత్ర సృష్టించిన మంధాన
క్వీన్స్లాండ్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో చరిత్ర సృష్టించింది. భారత్ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ టెస్టు మ్యాచ్లో టీమిండియా ఓపెనర్...
ఆందోళన కలిగిస్తున్నఇషాన్, సూర్యకుమార్ల ప్రదర్శన..
దుబాయి: యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ సీజన్14లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లకు త్వరలో జరిగే ప్రపంచకప్లో చోటు ఉంటుందా లేదా అనేది...
ఆ సత్తా రోహిత్కే ఉంది: గవాస్కర్
ముంబై: రానున్న రెండు ట్వంటీ20 ప్రపంచకప్లకు రోహిత్ శర్మను కెప్టెన్గా నియమిస్తే టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉంటాయని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో జరిగే వరల్డ్కప్తో...
కోహ్లి నిర్ణయంతో సంబంధంలేదు
బిసిసిఐ కోశాధికారి అరుణ్ దుమాల్
ముంబై: ప్రపంచకప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనతో బిసిసిఐకి ఎలాంటి సంబంధం లేదని బోర్డు కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు....
ఆస్ట్రేలియాకు షాక్..
మెక్కే : ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. వాళ్ల 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆదివారం ఆ టీమ్తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచింది....
వచ్చే ఏడాది భారత్ -ఇంగ్లండ్ ఐదో టెస్టు!
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ల మధ్య అర్ధంతరంగా నిలిచిన అయిదో టెస్టు మ్యాచ్ని వచ్చే ఏడాది రీ షెడ్యూల్ చేయనున్నారు. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. 2022 మధ్యలో...
ఆస్ట్రేలియా మహిళల ఉత్కంఠ గెలుపు
మూనీ అజేయ శతకం, రాణించిన మెక్గ్రాత్, పోరాడి ఓడిన భారత్
మాక్కె: భారత్తో శుక్రవారం జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు...
అహ్మదాబాద్లో చారిత్రక పోరు
భారత్ 1000వ వన్డేకు మోడీ స్టేడియం వేదిక!
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఓ చారిత్రక మ్యాచ్కు వేదికగా నిలువనుంది. ఇక్కడి మొతెరా...
తీరు మారని పంజాబ్
గెలిచే మ్యాచ్లో ఓడడంపై అభిమానుల ఆగ్రహం
కుంబ్లేపై విమర్శల వర్షం
దుబాయి: ఐపిఎల్ అంటేనే అనూహ్య ఫలితాలకు మరో పేరు. చివరి బంతి వరకూ ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఆఖరి వరకు...
కొత్త కెరటం వెంకటేశ్
దుబాయి: ఐపిఎల్ ద్వారా మరో కొత్త కెరటం పుట్టుకొచ్చాడు. ఐపిఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ ద్వారా వెంకటేశ్ అయ్యర్ అనే యువ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. కోల్కతా నైట్రైడర్స్కు...
విరాట్ కోహ్లి నిర్ణయం సరైంది కాదు
న్యూఢిల్లీ: వరల్డ్కప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి మరికొంత కాలం పాటు టి20...
ఆర్సిబి కెప్టెన్సీకి కూడా కోహ్లి గుడ్బై!
దుబాయి: ఇప్పటికే టీమిండియా ట్వంటీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లి తాజాగా మరో నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి...
అరుదైన గౌరవంగా భావిస్తా
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలం భారత క్రికెట్కు కోచ్గా కొనసాగడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తానని స్పష్టం చేశాడు. ఓ అంతర్జాతీయ వార్తా...
నిరాశకు గురయ్యా : మహ్మద్ సిరాజ్
దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్లో తలపడే జట్టులో తనకు స్థానం దక్కక పోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని టీమిండి యా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్కప్...
కోహ్లి, రాహుల్ ర్యాంక్లు పదిలం
కోహ్లి, రాహుల్ ర్యాంక్లు పదిలం
టాప్లోనే మలాన్, ట్వంటీ20 ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కెఎల్.రాహుల్లు తమ ర్యాంక్లను నిలబెట్టుకున్నారు....
చివరి టెస్టు రద్దుపై కోహ్లీ వివరణ ఇవ్వాలి
లండన్: ఇంగ్లాండ్తో జరగాల్సిన అయిదో టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి దారితీసిన పరిస్థితులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇవ్వాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ కోరాడు. లేకపోతే అది...
ధోనీని మెంటార్గా అందుకే ఎంపిక చేశాం
న్యూఢిల్లీ: టీ20ల్లో ఘనమైన రికార్డు ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనుభవం టీ20 ప్రపంచకప్లో జట్టుకు ఉపయోగపడుతుందనే అతన్ని టీమిండియా మెంటార్గా ఎంపిక చేశామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)...
నేనే బాధ్యుడిననడం సరికాదు: రవిశాస్త్రి
లండన్: టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ కొవిడ్ కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. టీమిండియా బృందంలో ఒక సపోర్టిగ్ సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అయిదో టెస్టును రద్దు...