Home Search
క్రికెట్ - search results
If you're not happy with the results, please do another search
ఐదు టెస్టులు కష్టమే
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్లు ఆడడం కష్టమేనని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్లో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సిన భారత్ బోర్డర్గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు...
మహిళల ఐపిఎల్ నిర్వహించాలి
న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో పూర్తి స్థాయి ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహించాలని భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సూచించింది. భారత మహిళా క్రికెట్ ప్రమాణాలు మరింత పెరగాలంటే ఇలాంటి టోర్నీ...
గంగూలీకి ఐసిసి బాధ్యతలు అప్పగించాలి
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవికి ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీయే సరైన వ్యక్తని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ అభిప్రాయపడ్డాడు....
ఆ ముగ్గురితో చాలా ప్రమాదం: రషీద్ ఖాన్
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్లో ఆ ముగ్గురు బ్యాట్స్మెన్లకు బౌలింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న విషయమని అఫ్గానిస్థాన్ బౌలింగ్ సంచలనం రషీద్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీన్ హార్డ్ హిట్టర్లు క్రిస్ గేల్, ఆండ్రీ...
ధోనీ ఓ అద్భుత క్రికెటర్: గ్రేగ్ చాపెల్
ముంబై: ప్రపంచ క్రికెట్కు లభించిన అత్యుత్తమ ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం గ్రేగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఫార్మాట్ ఏదైనా అంకితభావంతో ఆడడంలో ధోనీకి ఎవరూ సాటిరారన్నాడు. జట్టును...
రోహిత్ తో ఏకీభవించను: శిఖర్ ధావన్
న్యూఢిల్లీ: ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆరంభ ఓవర్లో తాను వీరిని ఎదుర్కొనేందుకు భయపడుతాననే సహచర ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయంతో...
ధోనీ రీ ఎంట్రీ ఖాయం
ముంబై: టీమిండియాలో తిరిగి చోటు సంపాదించే సత్తా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉందని స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ జోస్యం చెప్పాడు. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే...
ఐపిఎల్ను నిర్వహిస్తాం..
దుబాయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణకు తాము సిద్ధమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా దెబ్బకు ఈ ఏడాది ఎప్రిల్లో ప్రారంభం కావాల్సిన...
ఐసిసిపై గంభీర్ ఫైర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అనుసరిస్తున్న ర్యాంకింగ్స్ విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్థం పర్థంలేని ర్యాంకింగ్స్ పద్ధతి వల్ల చాలా జట్లకు తీవ్ర నష్టం...
ఆస్ట్రేలియా సవాల్కు సిద్ధం
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు....
రేపు క్రీడాకారులకు బత్తాయి పండ్ల పంపిణీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో దాదాపు 500 మంది క్రీడాకారులకు బత్తాయి పండ్లు పంపిణీ చేయనున్నట్టు శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులు...
అందుకే చోటు దక్కలేదు
ముంబై: పేలవమైన ఫామ్ వల్లే సురేశ్ రైనా టీమిండియాలో చోటు కోల్పోయాడని బిసిసిఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. సీనియర్లపై తాను చిన్నచూపు చూశానని వచ్చిన వార్తల్లో నిజం...
ఇది క్లిష్టమైన టెస్టు మ్యాచ్
సౌరవ్ గంగూలీ
కోల్కతా: కరోనాతో జరుగుతున్న పోరును భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన శైలీలో విశ్లేషించాడు. దీన్ని క్లిష్టమైన పిచ్పై ఆడుతున్న టెస్టు మ్యాచ్గా పరిగణించాడు. ఇందులో విజయం సాధించాలంటే...
రైనాకు ఇంకా ఛాన్స్ ఉంది
ముంబై : టీమిండియాలో మళ్లీ చోటు అవకాశాలు సురేశ్ రైనాకు ఇంకా మిగిలే ఉన్నాయని భారత క్రికెటర్ అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. రైనాలో ఇంకా అపార క్రికెట్ దాగివుందన్నాడు. రానున్న రోజుల్లో...
కుంబ్లే కోసం నా జీవితాన్నిస్తా
మరోసారి అభిమానం చాటుకున్న గంభీర్
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తనకు కుంబ్లే ఎంతో ఇష్టమన్న గంభీర్.. అతని...
టాప్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాకు అగ్రస్థానం, ఐసిసిటెస్టు ర్యాంకింగ్స్
ముంబై: సుదీర్ఘ కాలం పాటు టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్వన్గా కొనసాగిన టీమిండియా ప్రస్తుతం మూడో ర్యాంక్కు పడి పోయింది. 2016 అక్టోబర్లో టాప్ ర్యాంక్ను అందుకున్న భారత జట్టు...
ఫుట్బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ గోస్వామి మృతి
కోల్కతా: భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ (చుని) గోస్వామి గురువారం మృతి చెందారు. సుబిమల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భారత్కు చెందిన ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకరిగా గోస్వామి పేరు తెచ్చుకున్నారు. ఆయన...
అపార ప్రతిభావంతుడు పంత్
ముంబై: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్లో అపార ప్రతిభ దాగివుందని టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. భారత్కు లభించిన అద్భుత క్రికెటర్లలో పంత్ ఒకడని ప్రశంసించాడు. యువరాజ్, సెహ్వాగ్ల...
ఇంటి వద్దనే.. సరదా.. సరదాగా
ముంబయి: కరోనా వల్ల దేశ వ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో క్రికెట్తో సహా అన్ని క్రీడలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దీంతో క్రీడాకారులందరూ ఇంటికి పరిమితమయ్యారు. ఇక,...
ఉమర్ అక్మల్పై మూడేళ్ల నిషేధం
కరాచీ: ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్పై మూడేళ్ల నిషేధం విధించారు. ఫిక్సింగ్కు సంబంధించి బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టిన ఉమర్ అక్మల్పై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్...