Monday, April 29, 2024

రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

PM Modi pays tribute to former PM Rajiv Gandhi

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతిని పుసర్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. రాజీవ్ జయంతిని స్మరిస్తూ మోడీ గురువారం ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న జన్మించారు. దేశానికి అతి చిన్న వయసులో ప్రధానిగా భాద్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 1984 అక్టోబర్ లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ.. 1989డిసెంబర్ 2వరకు ప్రధానిగా పదవిలో ఉన్నారు. 1991 మే 21న తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీ హత్య చేయబడిన సంతగి తెలిసిందే. రాజీవ్ జయంతిని సందర్భంగా పలువురు ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.

PM Modi pays tribute to former PM Rajiv Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News