Saturday, April 27, 2024

రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ కు విపక్షాల సైకిల్ ర్యాలీ..(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రంపై విపక్షాలు డైరెక్ట్ ఎటాక్ కు దిగాయి. పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ కు విపక్షాలు సైకిల్ యాత్ర చేపట్టాయి. మంగళవారం రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 14 విపక్ష పార్టీలు హాజరయ్యాయి. అనంతరం పెగాసస్, సాగు చ‌ట్టాలు, పెట్రో ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష పార్టీ ఎంపిలు పార్లమెంట్ కు సైకిళ్లపై బయల్దేరారు.

Courtesy by ANI

Rahul Gandhi Cycle Rally to Parliament

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News