Thursday, May 16, 2024

బీహార్‌లో అధికార మార్పిడి ఖాయం: శివసేన జోస్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి) సారథ్యంలోని కూటమి విజయఢంకా మోగిస్తుందని శివసేన జోస్యం చెప్పింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యర్థ పార్టీలతో పోలిస్తే ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్ నిర్వహించిన ర్యాలీలకు అద్భుతమైన ప్రజా స్పందన లభించిందని శివసేన సొంత పత్రిక సామనా సంపాదకీయం పేర్కొంది. అసత్యాల బుడగలను గాలిలో ఎగురవేయగా అవి గాలిలోనే కలిసిపోయాయని జెడియు-బిజెపి కూటమిపై పరోక్షంగా శివసేన వ్యంగ్యాస్తాలు సంధించింది. అమోరికాలో జరిగినట్లుగానే బీహార్‌లో కూడా అధికార మార్పిడి ఖాయమన్న స్పష్టమైన సంకేతాలు కనపడుతున్నాయని శివసేన వ్యాఖ్యానించింది.

RJD to Win Bihar Assembly Election 2020: Shiv Sena

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News